సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎంఈవో సత్యనారాయణ రెడ్డి శుక్రవారం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ పుస్తకాలను ప్రతి విద్యార్థికి పాఠశాల ఓపెనింగ్ రోజే అం�
CMRF | దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన జనగామ బూదయ్యకు బుధవారం రూ. లక్ష 75 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు.
Ex Sarpanches | ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని హుస్నాబాద్ పోలీసులు పలువురు మాజీ సర్పంచులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
రేవంత్రెడ్డి సర్కారు కమీషన్ల కోసం, జేబులు నింపుకోవడానికి, ఢిల్లీకి కప్పం కట్టడానికి రూ.లక్ష కోట్ల టెండర్లు పిలుస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రైతులకు పంట రుణమాఫీ చేయమంటే పైస�
అనుమానమే నిజమైంది. తన బిడ్డ అపహరణకు గురైందని ఫిర్యాదు చేసిన తల్లే.. ఆ చిన్నారిని బలితీసుకున్నది. బాలుడిని తానే బావిలో పడేశానని ఒప్పుకున్న ఘటన సిద్దిపేట (Siddipet) జిల్లా అప్పనపల్లిలో చోటుచేసుకున్నది.
Indiramma houses | గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అధికారులు గుర్తించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
MLC Yadava Reddy | ఆకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో వెంటనే రైతుల నుండి కొనుగోలు చేసి అక్కడి నుండి మిల్లులకు తరలించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప�
Kalyana Lakshmi | రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది .. మేం ఏం చెబితే అదే నడుస్తుంది. మేం అడిగినంత డబ్బులు ఇస్తేనే మీకు పనులు అవుతాయి. ప్రతి పనికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఇలా ఇస్తేనే పనులు అవుతాయి.'.. ఇలా చెప్పి లబ్ధిదారుల వద్ద �
అకాల వర్షానికి మండల కేంద్రంలోని ఐకెపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
సిద్దిపేట అంటే ఆదర్శం, అభివృద్ధి, అవార్డులకు చిరునామా అని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు లాంటి నాయకుడు ఉండడం సిద్దిపేట ప్రజల అదృష్టమని చినజీయర్ స్వామి అన్నారు. సిద్దిపేటలోని వేంకటేశ్వర స్వా