ACP Narsimlu | పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యను పరిష్కరించాలన్నారు గజ్వేల్ ఏసీపీ నర్సింలు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందికి సుచించారు.
మిరుదొడ్డి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : సిద్ధిపేట జిల్లాలోని మండల కేంద్రమైన మిరుదొడ్డి (Mirudoddi)లో ఆదివారం బొడ్రాయి వార్షికోత్సవం ఆద్యంతం కన్నులపండుగా జరిగింది.
Komuravelli | కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తుల తరలివచ్చారు.
Kodanda Reddy | శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డులో రైతు మహోత్సవం రెండో రోజు కార్యక్రమానికి రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరై మాట్లాడారు. ఆయన త్వరలోనే 4 ఎకరాలపై ఉ�
చేర్యాల ప్రాంతంలోని వివిధ వాగుల నుంచి రాత్రికి రాత్రే ఇసుకను మాయం చేస్తున్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసే కొందరు వ్యక్తులు అర్ధరాత్రి దాటిన అనంతరం ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను సమీపంలో ఉన్న పట్ట�
ద్విచక్ర వాహనం పై వెళ్లున్న పోలీస్ కానిస్టేబుల్ను గుర్తు తెలియని కారు వెనక నుంచి ఢీ కొట్టడంతో తీవ్రమైన గాయాలైన సంఘటన కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట గురువారం
‘ఉన్న భూమి ట్రిపుల్ ఆర్లో పోవట్టె!’ అంటూ బెంగపడిన రైతు చివరికి గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం నర్సన్నపేటలో చోటు చేసుకున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా మంగళవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. రోగులకు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Ra) పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై ఉన్న అభిమానాన్ని పార్టీ నాయకులు వినూత్నంగా చాటుకున్నారు. సిద్దిపేటలోని (Siddipet) కోమటి చెరువుపై హరీశ్రావు సైకత శిల్పం వేయించారు.