దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు, రీజినల్ రింగ్ రోడ్డులో భూమి పోతున్నదని సిద్దిపేట జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల
అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం అదృశ్యమైన ఘటన సిద్దిపేట వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సిద్దిపేట సీఐ వాసుదేవరావు కథనం ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని ఖాదర్పురాకు చెందిన �
Kids Athletics | ఈ నెల 28న ఉదయం 8 గంటలకు సిద్దిపేటలోని స్టేడియంలో అండర్-8, 10,12 విభాగాల్లో బాలబాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయని జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గ్యాదరి పరమేశ్వర్, కర్రోళ్ల వెంకట స్వామిగౌడ్ �
Gurukul Students | గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో అభ్యసిస్తున్న విద్యార్ధులతోపాటు గతంలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకుశిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పి.మన్విచంద్ ఆదివారం ఒక ప్రకటనల
Gudumba | మహారాష్ట్రలోని కేడ్గవా నుంచి హుస్నాబాద్కు గుడుంబా తయారీ కోసం తీసుకువస్తున్న బెల్లం, పట్టిక లారీని ఎక్సైజ్పోలీసులు పట్టుకున్నారు. ఈ లారీలో ఎనిమిది వేల కిలోల బెల్లం, 200 కిలోల పట్టికను గుడుంబా తయారీక�
Wargal Temples | ఆదివారం ఆయాప్రాంతాలనుండి దేవదర్శనాలకోసం వచ్చిన భక్తులతో సందడిగా మారాయి. నాచగిరి నరసింహస్వామి క్షేత్రంలో భక్తులు పెద్దసంఖ్యలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు.
సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదరిపల్లి గ్రామంలోని వివాదాస్పద భూములపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని కలెక్టర్ మనుచౌదరి నిర్ణయించారు. ఈ గ్రామంలో సర్వే నంబర్ 294లోని కొన్ని బై నంబర్ల భూమి మీద
Venugopala Swamy Temple | స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ దాత టేకులపల్లి రాంరెడ్డి వెల్లడించారు.
Cherial | అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్.
Road accident | రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి హామీ పథకం కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యద్యర్శి పెద్దలింగన్నగారి శంకర్ అన్నారు.
ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్డిపేటకు (Pothareddypet) చెందిన బ్యాగరి చంద్�
మెదక్ జిల్లా నిజాంపేట మం డలం తిప్పన్నగుల్లకు చెందిన రిటైర్డ్ సైనికుడు సిద్దిపేట ఎల్లం దేశం కోసం ప్రాణాలను లెక్క చేయలేదు. ఆయన కార్గిల్ యుద్ధ్దంలో పా ల్గొని ఎడమ కాలికి బుల్లెట్ దిగడంతో గాయపడ్డారు.