ఒక నాడు మెతుకు సీమ అంటే నెర్రెలు బారిన, బీడు భూములు, ఎండిన చెరువులు..! సుక్క నీటి కోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసిన చుక్క కాన రాక పోయేది. ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసేవారు. సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ (Me
Local Body Elections | ప్రతీ ఒక్కరు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని తొగుట సీఐ షేక్ లతీఫ్ సూచించారు. అంతేకాకుండా సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
గట్ల మల్యాల సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలంలోని ఒక గ్రామం. ఇక్కడ ఉన్న గడీని దొరల మల్యాలగడి అని, గట్ల మల్యాల గడి అని కూడా పిలుస్తారు. విశ్వబ్రాహ్మణులలో కంసాలులు, అవుసలివాండ్లు, స్వర్ణకారులని పిలువబడే కులం
Farmers | నీటి వనరులు ఉన్న రైతులు డ్రిప్పు, స్పింకర్ల ద్వారా పంటలను దక్కించుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నీటి దరువు లేని రైతులు వర్షాలపైనే ఆధారపడి ప్రతి నిత్యం వర్షం కురుస్తుందని ఆశతో ఉన్నారు.
Alumni Help | చేర్యాల మండలంలోని ఆకునూరు ఉన్నత పాఠశాలలో 1989-90 బ్యాచ్ 10వ తరగతికి చెందిన గాజుల యాదగిరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పూర్వపు విద్యార్ధులు తమతో 10 సంవత్సరాలపాటు విద్యను అభ్యసించి అనా�
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేయాలని, రైతులకు రైతు భరోసా, పంట రుణమాఫీ పూర్తిగా అమలు చేయడానికి రేవంత్ సర్కారు అపసోపాలు పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు.
సిద్దిపేట సేవాపరులకు నిలయమని, మన పేరు ప్రపంచమంతటా వినిపిస్తున్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో 14 ఏండ్లుగా అమర్నాథ్లో అన్నదానం నిర్వహిస�
Abdul Hameed | భూ సమస్య ఏదైనా ఉంటే గ్రామంలోకి వచ్చిన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని.. రెవెన్యూ సదస్సులో మీరు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన
High Yields | బుధవారం వర్గల్ మండలంలోని చౌదర్పల్లి, సీతారాంపల్లి, అవుసులోనిపల్లి, నగరంతాండలలో రైతు ముంగిట వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు.
CC Cameras | సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తొగుట సీఐ లతీఫ్ గుర్తు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన చాలావరకు దొంగతనాలు నివారించే అవకాశం ఉందన్నారు.
Harish Rao | తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్రావుకు ఊరట లభిచంఇంది. ఆయనపై వేసిన ఎన్నికల పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్లో హరీశ్రావు సరైన వివరాలు ఇవ్వలేదని గతంలో చక్రధర్ గౌడ్ వేసిన పి�
Farmers | సర్వే నెంబర్ 257లోని భూధాన్ భూమిలో మోకాపై ఉన్న రైతులందరికి పట్టాలివ్వాలని కోరుతూ తహసీల్దార్ దివ్యకు మాజీ సర్పంచ్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో వినతిప్రతం అందజేశారు