Kodanda Reddy | శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డులో రైతు మహోత్సవం రెండో రోజు కార్యక్రమానికి రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరై మాట్లాడారు. ఆయన త్వరలోనే 4 ఎకరాలపై ఉ�
చేర్యాల ప్రాంతంలోని వివిధ వాగుల నుంచి రాత్రికి రాత్రే ఇసుకను మాయం చేస్తున్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసే కొందరు వ్యక్తులు అర్ధరాత్రి దాటిన అనంతరం ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను సమీపంలో ఉన్న పట్ట�
ద్విచక్ర వాహనం పై వెళ్లున్న పోలీస్ కానిస్టేబుల్ను గుర్తు తెలియని కారు వెనక నుంచి ఢీ కొట్టడంతో తీవ్రమైన గాయాలైన సంఘటన కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట గురువారం
‘ఉన్న భూమి ట్రిపుల్ ఆర్లో పోవట్టె!’ అంటూ బెంగపడిన రైతు చివరికి గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం నర్సన్నపేటలో చోటు చేసుకున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా మంగళవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. రోగులకు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Ra) పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై ఉన్న అభిమానాన్ని పార్టీ నాయకులు వినూత్నంగా చాటుకున్నారు. సిద్దిపేటలోని (Siddipet) కోమటి చెరువుపై హరీశ్రావు సైకత శిల్పం వేయించారు.
CPM leader Shivaraju | హుస్నాబాద్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించాల్సి ఉండగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతోనే ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ప్రకటిం
ఈ నెల 3వ తేది నుంచి 17వ తేదీ వరకు మద్దూరు, ధూళిమిట్ట మండలాలలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ మహ్మద్ అబ్దుల్ గపూర్ రహీం, సింహాచలం మదుసూధన్లు శనివారం ఒక ప్రకటనలో తెలి
Koheda Road Accident ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వచ్చి తిరిగి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను సభకు వచ్చిన తూఫాన్ వాహనం ఢీ కొనగా వారు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా బాధిత మృతుల కుటుంబాల సభ్యులకు చెక్కుల�
MLA Harish Rao | నారాయణరావుపేట మండల పరిధిలోని గుర్రాలగొంది గ్రామంలో జరుగుతున్న మహంకాళీ దేవాలయ ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ.. రేవంత్రెడ్