Alumni | చేర్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 1998-99 బ్యాచ్కు చెందిన 10వ తరగతి విద్యార్ధులు పాఠశాలలో ఆదివారం పూర్వపు విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా రోకలికి కట్టిన వస్త్రంతో కప్పను ఉంచి ఇల్లిల్లూ తిరుగగా మహిళలు బిందెలతో నీళ్లు తెచ్చి కప్పతల్లి తడిసేలా నీళ్లు పోయడంతోపాటు చిన్నారులపై నీళ్లు పోశారు.
ఈ సందర్భంగా చిన్నారులు వాన దేవుడో వానద�
మండలంలోని మంతూర్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో నియంత్రణ కోల్పోవడంతో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
Bathukamma | రోహిణి కార్తి మొదలుతోనే వర్షాకాలం మొదలవుతుందని రైతులు అందరూ దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి నేలను సిద్ధం చేసుకున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు చాలామంది రైతులు విత్తనాలు వేశారు.
గ్రామాల్లో బెల్టుషాపులు కోకొల్లలుగా వెలుస్తుండటంతో పేద ప్రజలు మద్యానికి బానిసలై ఆర్థికంగా చితికి పోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం బెల్టు షాపులను వెంటనే తొలగించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రె
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మంతూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అక్షర�
ఒక నాడు మెతుకు సీమ అంటే నెర్రెలు బారిన, బీడు భూములు, ఎండిన చెరువులు..! సుక్క నీటి కోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసిన చుక్క కాన రాక పోయేది. ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసేవారు. సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ (Me
Local Body Elections | ప్రతీ ఒక్కరు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని తొగుట సీఐ షేక్ లతీఫ్ సూచించారు. అంతేకాకుండా సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
గట్ల మల్యాల సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలంలోని ఒక గ్రామం. ఇక్కడ ఉన్న గడీని దొరల మల్యాలగడి అని, గట్ల మల్యాల గడి అని కూడా పిలుస్తారు. విశ్వబ్రాహ్మణులలో కంసాలులు, అవుసలివాండ్లు, స్వర్ణకారులని పిలువబడే కులం
Farmers | నీటి వనరులు ఉన్న రైతులు డ్రిప్పు, స్పింకర్ల ద్వారా పంటలను దక్కించుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నీటి దరువు లేని రైతులు వర్షాలపైనే ఆధారపడి ప్రతి నిత్యం వర్షం కురుస్తుందని ఆశతో ఉన్నారు.
Alumni Help | చేర్యాల మండలంలోని ఆకునూరు ఉన్నత పాఠశాలలో 1989-90 బ్యాచ్ 10వ తరగతికి చెందిన గాజుల యాదగిరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పూర్వపు విద్యార్ధులు తమతో 10 సంవత్సరాలపాటు విద్యను అభ్యసించి అనా�
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేయాలని, రైతులకు రైతు భరోసా, పంట రుణమాఫీ పూర్తిగా అమలు చేయడానికి రేవంత్ సర్కారు అపసోపాలు పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు.