కాళేశ్వరం ప్రాజెక్ట్ తోనే సిద్దిపేట జిల్లా సస్యశ్యామలంగా మారిందని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వంటేరు ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన�
Rayapole : ఎస్ఐ గంగాధర అరుణ్ కుమార్ (Arun Kumar) తన మొదటి వేతనంతో పాటు పలువురి దాతల సహకారంతో మరమ్మతు పనులు చేపట్టి పోలీస్ స్టేషన్ ఎంతో ఆహ్లాదంగా మార్చారు.
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం రాజీవ్ రహదారిపై లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
Harish Rao | కరోనా ప్రజల జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆరోగ్యం పట్ల క్రమశిక్షణ ఉండాలని కరోనా ప్రపంచానికి నేర్పించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి క
సిద్దిపేటలో ఏటా నిర్వహించే హాఫ్ మారథాన్ (Half Marathon) ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం సిద్దిపేట శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై హాఫ్ మారథాన్ను నిర్వహించారు. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ �
హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును ఆలేరు బీఆర్ఎస్ మండల, పట్టణ కమి టీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలేరు మున్సిపాల్ మాజీ చైర్మన్ వస్�
ఈశాన్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న రుతుపవన ద్రోణి, నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వాయుగుండం కారణంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
“నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అని.. జర్నలిస్టులు, రాజకీయ నాయకులకు నేర్చుకోవడమనేది చాలా ముఖ్యం” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఇటీవల బిఆర్ఎస్ కార్యకర్త మహదేవోజు విష్ణుమూర్తి రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కొండంత భరోసా ఇచ్చారు.