‘పంటలు ఎండిపోతున్నయ్.. ప్రభుత్వం సాగునీరందించి ఆదుకోవాలి’ అని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పంటలకు దేవాదుల నీటి విడుదలలో నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యత�
సాగు నీటి కోసం సిద్దిపేట జిల్లా (Siddipet) రైతులు ఆశగా ఎదరు చూస్తున్నారు. రిజర్వాయర్ల నుంచి సాగునీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వర్షాలు సరిగా లేక పోవడంతో వేసిన విత్తనాలు ఎండిపోతున్నాయి.
రాష్ట్ర అటవీ కాలేజీ, పరిశోధన సంస్థ(ఎఫ్సీఆర్ఐ) సిద్దిపేట జిల్లా ములుగులో బీఎస్సీ(హానర్స్) 4 ఏండ్ల కోర్సులో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశానికి గడువు పొడిగించారు.
రాయపోల్ మండలం వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాత్రం తన జన్మదిన పురస్కరించుకొని విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు రూ. 27 వేల విలువ చేసే టీవీని బహుకరించార�
తప్పులకు ఆస్కారం లేకుండా ఓటర్ జాబితాను జాగ్రత్తగా సిద్ధం చేయాలని అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ రైతు వేదికలో దౌల్తాబాద్, రాయపోల్ బీఎల్వోలకు ఓటరు నమోదుపై మంగళవా
గ్రామాల్లో పీర్ల పండుగ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మొహర్రం పర్వదినం పురస్కరించుకొని కుల మతాలకు అతీతంగా గ్రామాల్లో పీర్ల పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామాన్ని వదలడం లేదు. గ్రామస్తులకు చిరుత భయం వెంటాడుతూనే ఉన్నది. తరుచూ చిరుతపులి (Leopard) కనిపిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పులి చేలల్లో తి�
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదర్పల్లిలో సర్వే నంబరు 294లో అసైన్డ్ భూముల అక్రమణలపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం బాధిత రైతులు సిద్దిపేట సీపీ కా
రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా మిట్టపల్లి శివారులో నిర్మిస్తున్న ఆర్ఓబి సబ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులు ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
Alumni reunion | సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో 2004-2005వ విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేనం ఘనంగా జరిగింది.