సిద్దిపేట అర్బన్, జూన్ 17 : వరి సాగులో వెదజల్లె పద్ధతి పాటిస్తే పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడి అధికంగా ఉంటుందని మండల వ్యవసాయాధికారి పరశురాంరెడ్డి అన్నా రు. మండలంలోని ఎన్సాన్పల్లి రైతువేదికలో �
పంటల మార్చిడికి ప్రోత్సాహం..ప్రస్తుత సీజన్లో రైతులు పంట మార్పిడి పాటించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. దేశవ్యాప్తంగా వరి ఎక్కువగా పండిస్తున్నారు. దీంతో దానికి డిమాండ్ తగ్గింది. రైతులు వర�
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు 50శాతం పంపిణీ పాఠ్యాంశాలపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ నిక్షిప్తం ‘యూ-డైస్’ ప్రకారం పంపిణీ ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ సిద్దిపేట అర్బన్/ మెదక్ మున్సిపాలిటీ,
సిద్దిపేట జిల్లాలో 50లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధంసిద్దిపేట కలెక్టరేట్, జూన్ 16: మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో హరిత సిద్దిపేట జిల్లాగా మార్చేందుకు ఈ సారి పెద్దుఎత్తున్న మొక్కలు నాటేందు
సర్వ హంగులతో ప్రభుత్వ కార్యాలయాలు 20న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ ప్రారంభం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 16 : పాలన సౌలభ్యం కోసమే సమీకృత భవన�
సిద్దిపేట సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ భవనాలు సిద్ధం ఈనెల 20న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగం జీప్లస్ -2 పద్ధతిలో సమీకృత కలెక్టరేట్ నిర్మ�
పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు 142 మందికి కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల అందజేత సిద్దిపేట, జూన్ 15 : తోబుట్టువులా సీఎం కేసీఆర్ ప్రతి పేదింటి ఆడబిడ్డ పెండ్లికి క�
అన్నిదానాలకన్నా రక్తదానం మిన్నమూడునెలలకోసారి బ్లడ్ దానం చేయొచ్చురక్తదానం ఆరోగ్యానికి మేలంటున్న వైద్యులునేడు ప్రపంచ రక్తదాన దినోత్సవంమెదక్ మున్సిపాలిటీ, జూన్ 13 : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభి�
రెండు బ్యాటరీలతో రూపకల్పన3 గంటల చార్జింగ్తో40 కిలో మీటర్ల ప్రయాణంబ్యాటరీ మెకానిక్ మోసిన్కుప్రశంసలుసిద్దిపేట టౌన్, జూన్ 13 : మామూలు బ్యాటరీ మెకానిక్ అద్భుతం సృష్టించాడు. పెరుగుతున్న పెట్రోలు ధరలతో త�
మంత్రి హరీశ్ రావు | రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
ఆమెపై ఉన్న ప్రేమతో ‘రాజమణి మహల్’ నిర్మాణం సతీమణి పేరిట ఆశ్రమం.. నిత్యం విగ్రహ పూజలు ఆమె జయంతి రోజున సేవాకార్యక్రమాలు దుబ్బాక, జూన్ 12 : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్పల్లికి చెందిన కొలుగురు చంద్