దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముగ్గురి అరెస్ట్నిందితుల నుంచి రూ.6లక్షల ఫేక్కరెన్సీ స్వాధీనంరామచంద్రాపురం, మే 29 : దొంగనోట్లు చెలమణి చేస్తున్న ముగ్గురిని ఆర్సీపురం పోలీసులు అరెస్ట్ చేసి, శనివారం రిమాండ
సిద్దిపేట జోన్, మే 28 : శ్మశాన వాటికల్లో తక్కువ ఖర్చుతో గ్యాస్తో దహన సంస్కారాలు చేయడం ఒక ప్ర క్రియ. ఇలాంటి గ్యాస్తో దహన సంస్కారాలు చేసేందు కు సిద్దిపేట పట్టణంలో ఎల్పీజీ డబుల్ బర్నర్ క్రిమిటోరియంను ప్�
హవేళిఘనపూర్, మే 27: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్, గ్రామ సర్పంచ్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని లింగ్సాన్పల్లి గ్రామంలో సర్పంచ్ మహిపాల్రెడ�
ఎర్రవల్లి, నర్సన్నపేటలో డ్రిప్ ఇరిగేషన్ విజయవంతంసామాజిక వ్యవసాయం చేస్తున్న రైతులుమండుటెండల్లో అద్భుత దిగుబడులుసిరులు కురిపిస్తున్న పంటలుసీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో సాగు విప్లవంఆర్థికంగా నిలద�
రెండో విడత సర్వేను పూర్తి చేయాలి తొలి విడత సర్వేతో పెరిగిన భరోసా మెడికల్ కిట్ తీసుకున్నవారి ఆరోగ్య బాధ్యత సర్వే అధికారులదే టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి గజ్వేల్అర్బన్, మే 24 : సీఎం �
రైతుకు భరోసా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతల నడ్డి విరుస్తున్న కేంద్రం కరోనా వ్యాక్సిన్ విషయంలో ముందు చూపు లేని ప్రధాని మోడీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్ అర్బన్, మే 24 : రైతులకు ధాన్య�
హుస్నాబాద్ సర్కారు దవాఖానలో 15 బెడ్లతో ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు ఆదేశాలు రాగానే వైద్యసేవలు ప్రారంభం హుస్నాబాద్, మే 23: హుస్నాబాద్ సర్కారు దవాఖానలో కరోనా ఐసొలేషన్ సెంటర్ కోసం అధికారులు ఏర్పాట్లు ముమ్�
వైద్యసిబ్బంది సేవలు అభినందనీయం బాధ్యత విస్మరించిన వారిపై చర్యలు రోగుల కుటుంబీలకు పాస్లు క్లిష్ట పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానలు రోగులను డిశ్చార్జి చేయడం తగదు మానవతా థృక్పథంతో వ్యవహరించాలి రాష్ట్ర
సిద్దిపేట టౌన్, మే 23 : లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన చౌరస్తాల్లో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి ఉల్లంఘనలు నివారిస్తున్నార�
మంత్రి హరీశ్ రావు | వృత్తి ధర్మాన్ని, బాధ్యతను మరువొద్దని, ప్రభుత్వ దవాఖాన-మెడికల్ కళాశాల ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి హరీశ్ రావు వైద్యాధికారులను ఆదేశించారు.
కరోనా బాధితులకు మంత్రి హరీశ్రావు భరోసా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి కొవిడ్ వార్డుల సందర్శన రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా పౌష్టికాహారం,మందులు పరిశీలన కరోనా కట్టడికి పక్కాగా చర్యలు హోం ఐసొలేషన్లో �
సిద్దిపేట అర్బన్/ మెదక్ మున్సిపాలిటీ/ సంగారెడ్డి, మే 21: తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో వందశాతం విద్యార్థులు పాసైనట్లు అధికారులు వెల్లడించా�
భావితరాలకు జల వనరులను అందించాలి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి మొక్కల పెంపకాన్ని అలవాటు చేసుకోవాలి ‘వాటరింగ్ డే’లో అధికారుల అవగాహన మిరుదొడ్డి, మే 21 : హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పల్లెలు ఆకుపచ్చగ�