దుబ్బాక, మే 6 : అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులను ఆదుకుంటామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజులుగా దుబ్బాక నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షంతో వరి ధాన్యం తడ�
అన్నదాతలకు ఇబ్బందులు రానివ్వొద్దు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట కలెక్టరేట్ నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో టెలీ కాన్ఫరెన్స్ 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలి సిద్దిపేట కలెక్ట�
మెదక్, మే 2 :జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ఫత్తేనగర్ వీధిలో పేక ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ మురళీకుమార్ తెలిపారు. ఆదివారం సీఐ మాట్లాడారు. ఎస్పీ �
మెదక్, మే 2 : బెంగాల్లో మమతా బెనర్జీకి ప్రజలు అండగా నిలిచారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడారు. కోట్ల డబ్బును, ఓట్ల కోసం ఆ పార్టీలో �
సిద్దిపేట టౌన్, మే 1 : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. ఈ నెల 3న కౌంటింగ్ నేపథ్యంలో కౌన్సిలర్గా పోటీ చేసిన అభ�
దుబ్బాక, ఏప్రిల్ 30 : రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ కృషి చేస్తుంది. పంట పెట్టుబడి సాయం నుంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతన్నలు పండ�
పంచాయతీల్లో ఖాళీ స్థలాలు కాపాడాలిలేఅవుట్లలో 10శాతం స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలిఫెన్సింగ్ వేసి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేయాలిసంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్సంగారెడ్డి, ఏప్రిల�
ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల దాకా పోలింగ్130 పోలింగ్ కేంద్రాలు.. 1,00,678 మంది ఓటర్లువిధుల్లో 2388 మంది సిబ్బందిఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..43 వార్డులకు గానూ బరిలో 236 మంది అభ్యర్థులుమే 3న ఓట్ల లెక్కింపుసిద�
చేర్యాల, ఏప్రిల్ 28: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి ఆలయంలో మే 4వ తేదీ వరకు ఆర్జీత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మా�
రామచంద్రాపురం, ఏప్రిల్28: సైబరాబాద్ పరిధిలో టెలీమెడిసిన్ సేవలను పోలీస్ కమిషనర్ సజ్జనార్ అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా వైరస్ సోకడం కంటే భయమే మనిషిని ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తుంది. ఈ నేపథ్య�
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 28 : సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీకళాశాల, శ్రీకృప ఇనిస్ట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ వెలికట్ట కళాశాలల మధ్య స్కిప్స్తో ఒప్పందం బుధవారం కుదిరింది. ఈ సందర్భంగా స్కిప్స్ ప్రి�