రాయపోల్ మే 17 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఆర్డీవో గోపాల్రావు స్పష్టం చేశారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖాల అధికారులతో సమీక్ష
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఉదయం నుంచి జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన వర్ష సూచన నేపథ్యంలో అధికారులకు పలు ఆదేశాలు సిద్దిపేట కలెక్టరేట్, మే 17 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సిద్దిపేట
ఉమ్మడి మెదక్ జిల్లాలో 2,461 బృందాలతో ఇంటింటా జ్వర సర్వే 7,02,435 ఇండ్లలో సర్వే పూర్తి విజయవంతంగా కొనసాగుతున్న ప్రక్రియ మరో రెండు మూడు రోజుల్లో పూర్తికానున్న సర్వే సత్ఫలితాలు ఇస్తున్న సర్వే.. కరోనాను కట్టడి చేస�
కొవిడ్ బాధితులకు రెండు పూటలా భోజనం బృందంగా ఏర్పడి సేవా కార్యక్రమం ఇంటింటికెళ్లి ఆహార, వైద్య సాయం సిద్దిపేట టౌన్, మే 16 : కరోనా బారిన పడినవారికి సిద్దిపేటకు చెందిన నారీసేన ఆపన్నహస్తాన్ని అందిస్తున్నది. ఐ�
పకడ్బందీగా లాక్డౌన్ ప్రజల స్వచ్ఛంద మద్దతు గడువులోపే ఇండ్లలోకి పోలీసుల భారీ బందోబస్తు విస్తృతంగా వాహనాల తనిఖీ కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ 5వ రోజు విజయవంతంగా కొనసాగింది. సిద్దిపేట జిల
సింథటిక్ ట్రాక్తో కొత్తశోభ వాకింగ్, రన్నింగ్ కోసం ఏర్పాటు మంత్రి చొరవతో ముమ్మరంగా సాగుతున్న పనులు ప్రశాంత్నగర్, మే 16 : కోమటి చెరువు ప్రాంతంలో ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించిన నెక్లె�
అప్పటి వరకు ఉరుకులు, పరుగులు.. బస్తీలు, కాలనీలు, ప్రధాన కూడళ్లు, రహదారుల్లో వాహనాల రాకపోకలతో సందడే సందడి…. సూపర్మార్కెట్లు, కిరాణాషాపులు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు…ఇలా అన్ని వ్యాపార కేంద్రాల్లో జనసందోహమే
సిద్దిపేట టౌన్, మే 14 : సమాజం లో కుల వ్యవస్థ, వర్ణబేధాలను, లింగ వివక్షతను వ్యతిరేకించిన అభ్యుదయవాది లింగాయత్ ధర్మం స్థాపించిన మహాత్మా బసవేశ్వరస్వామి అని సీపీ జోయల్ డెవిస్ అన్నారు. బసవేశ్వరస్వామి జయంతి�
సిద్దిపేట జోన్/చేర్యాల/ గజ్వేల్/ హుస్నాబాద్/ దుబ్బాక, మే 14 : ప్రభు త్వం కరోనాను నియంత్రించడానికి విధించిన లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా శుక్ర వారం మూడో రోజూ సంపూర్ణంగా కొనసాగింది. ప్రజలు, వ్యాపారులు స్వచ�
సిద్దిపేట టౌన్, మే 14 : ముస్లింలు ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగను శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. కరోనా నేపథ్యంలో ఈద్గాలు, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించకుండా ఇండ్లలోనే కుటుంబ సభ్యులందరూ
సొంతింటి కలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి జగదేవ్పూర్లో 250 డబుల్ ఇండ్లకు భూమిపూజ జగదేవ్పూర్, మే13 : ఇల్లు లేని పేదోళ్లకే ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇస్తున్న
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చికిత్స రేట్ల తగ్గింపుపై నిర్వాహకులకు అభినందనలు సిద్దిపేట జోన్, మే 13 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడవద్దని, సిటీ స్కానింగ్ రేట్లను రూ.5500కు బదులు రూ.2 వేలు మ�
600 ఎకరాల్లో అతిపెద్ద కాలనీ నిర్మాణం తరలివస్తున్న ముంపు గ్రామాల ప్రజలు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి గజ్వేల్ రూరల్, మే13: ముంపు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాలను ఖాళీ చేస్తూ ఆర్అండ్ఆర్ కా�