సిద్దిపేట మెడికల్ కళాశాలలో అన్ని వసతులు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జడ్పీటీసీలతో టెలికాన్ఫరెన్స్ సిద్దిపేట,మే 12( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కరోనా నివారణ చర్యల్లో ప్రజాప్రతనిధులు చొరవ చూపాల�
మార్కెట్లో ఎక్కడ చూసినా వడ్ల రాసులే ఇప్పటి వరకు 9,363 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు హుస్నాబాద్, మే 11 : హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం కొనుగోళ్లతో సందడిగా మారింది. మ�
డబుల్ బెడ్రూం ఇండ్లు, సీసీ రోడ్లు..ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరురాత్రివేళలో విద్యుత్ కాంతులు.. నిత్యం పారిశుధ్యపనులుగ్రామంలో పచ్చదనం నిండిన హరితహారం చెట్లు దుబ్బాక, మే 11 : ఓ పక్క అభివృద్ధి మరోపక్క సంక్
మెదక్ మున్సిపాలిటీ, మే 6 : మనో ధైర్యంతోనే కరోనాను జయించానని మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అన్నారు. కరోనాను ఎలా జయించాలో ఆయన మాటల్లోనే.. కరోనా వచ్చిందిని తెలిసిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయవద్ద్దు. వైద్
దుబ్బాక, మే 6 : అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులను ఆదుకుంటామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజులుగా దుబ్బాక నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షంతో వరి ధాన్యం తడ�
అన్నదాతలకు ఇబ్బందులు రానివ్వొద్దు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట కలెక్టరేట్ నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో టెలీ కాన్ఫరెన్స్ 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలి సిద్దిపేట కలెక్ట�
మెదక్, మే 2 :జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ఫత్తేనగర్ వీధిలో పేక ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ మురళీకుమార్ తెలిపారు. ఆదివారం సీఐ మాట్లాడారు. ఎస్పీ �
మెదక్, మే 2 : బెంగాల్లో మమతా బెనర్జీకి ప్రజలు అండగా నిలిచారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడారు. కోట్ల డబ్బును, ఓట్ల కోసం ఆ పార్టీలో �
సిద్దిపేట టౌన్, మే 1 : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. ఈ నెల 3న కౌంటింగ్ నేపథ్యంలో కౌన్సిలర్గా పోటీ చేసిన అభ�
దుబ్బాక, ఏప్రిల్ 30 : రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ కృషి చేస్తుంది. పంట పెట్టుబడి సాయం నుంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతన్నలు పండ�
పంచాయతీల్లో ఖాళీ స్థలాలు కాపాడాలిలేఅవుట్లలో 10శాతం స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలిఫెన్సింగ్ వేసి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేయాలిసంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్సంగారెడ్డి, ఏప్రిల�