జిల్లాలో 394 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుయాసంగిలో 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశంరైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలిప్రతి మండల అధికారి 4 కొనుగోలు కేంద్రాలను పర్యవే
జిల్లాలో ఒక సర్పంచ్, 101 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలుఈ నెల 3న వార్డుల వారీ ముసాయిదా.. ఎలక్టోరల్ జాబితా ప్రచురణ12న తుది జాబితా ప్రచురణదుబ్బాక, మార్చి 31:వివిధ కారణాలతో ఖాళీలు ఏర్పడిన గ్రామ పంచాయతీ సర్పంచ�
ఏకగ్రీవంగా ఆమోదించిన మున్సిపల్ పాలకమండలిమెదక్ మున్సిపాలిటీ, మార్చి 31: మున్సిపల్ పాలకవర్గం 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 28.03 కోట్లతో రూపొందించిన అంచనా బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. మున్సిపల్ చైర్మ�
రవాణా సేవల్లో కొత్త ఉత్సాహంతక్కువ చార్జీలకే ఆర్టీసీ పార్సిల్ సేవలుమెదక్ రీజియన్లో 8 ప్రత్యేక బస్సులు9 నెలల్లో రూ.1.13 కోట్ల ఆదాయం1.49 లక్షల పార్సిళ్ల చేరవేత18 పాయింట్లతో రవాణా సంస్థ సేవలుసంగారెడ్డి, మార్చి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డికల్యాణలక్ష్మి, పట్టా పాసు పుస్తకాల అందజేతచేర్యాల, మార్చి 31 : తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలకు చెందిన ఆడబిడ్డలు, రైతులు ఆనందంగా ఉండడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్త�
వారం రోజుల్లో ఇండ్లను అందుబాటులోకి తేవాలికలెక్టర్ వెంకట్రామ్రెడ్డిగజ్వేల్ రూరల్, మార్చి 31: సకల వసతులతో అద్భుతంగా మోడల్ కాలనీని ముంట్రాజ్పల్లి సమీపంలో వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకరావాలని కల�
ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతమెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిఉపకరణాలు, అభ్యర్థుల ఎంపిక శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేమెదక్ రూరల్, మార్చి 31: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో కా
జిల్లా పరిషత్ సేవలు, కార్యాలయ నిర్వహణకు వరించిన అవార్డుప్రకటించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్హర్షం వ్యక్తం చేసిన జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డిసంగారెడ్డి, మార్చి 31 : సంగారెడ్డి జిల�
గతంలో డీఎల్పీవో, డీపీవో, కలెక్టర్ అనుమతి తప్పనిసరిపాత నిబంధనలతో అనుమతుల్లో జాప్యం.. అభివృద్ధి పనులపై ప్రభావంజీపీలకు ఇక తొలిగిన ఇక్కట్లు..సర్వత్రా హర్షంఉమ్మడి మెదక్ జిల్లాలో 1,574 గ్రామ పంచాయతీలుపల్లెల �
పంటలు ఎండకుండా వరి మడ్లను తడుపుతున్న గోదావరి జలాలునారాయణరావుపేట, మార్చి 29 : టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక రైతుల బతుకులు పూర్తిగా మారాయి. పల్లెల్లో గోదారమ్మ గలగల పారుతున్నది. అపరభగీరథుడు సీఎం కేసీఆ�