గజ్వేల్అర్బన్, మే 13 : కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ గురువారం రెండో రోజు ప్రశాంతంగా కొనసాగింది. పటిష్టంగా లాక్డౌన్ విధించడంతో గురువారం సడలింపు సమయంలో అధికసంఖ్యలో మ�
ఆర్అండ్ఆర్కాలనీలో గ్రామస్తుల గృహప్రవేశాలు ఆనందంలో లబ్ధిదారులు గజ్వేల్ రూరల్, మార్చి13 : గజ్వేల్ సమీపంలోని మూట్రాజ్పల్లి వద్ద నిర్మించిన కాలనీలోకి కొండపాక మండలం సింగారం గ్రామస్తులు ఒక్క రోజే 56 కు
తొలిరోజు లాక్డౌన్ విజయవంతం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇండ్లకే జనం పరిమితం ఉదయం 10 గంటల్లోపే పనులు చేసుకున్న ప్రజానీకం ఉమ్మడి జిల్లాలో రోడ్లన్నీ నిర్మానుష్యం యథావిధిగా అత్యవసర సేవలు కొనసాగిన ధాన్యం కొనుగ�
ఇండ్లకే పరిమితమైన ప్రజలు రోడ్లపైకి వచ్చిన వారికి మందలింపు అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు అత్యవసర సేవలు యథాతథం సిద్దిపేట అర్బన్, మే 12 : కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది రోజులు లాక్డౌన
సిద్దిపేట మెడికల్ కళాశాలలో అన్ని వసతులు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జడ్పీటీసీలతో టెలికాన్ఫరెన్స్ సిద్దిపేట,మే 12( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కరోనా నివారణ చర్యల్లో ప్రజాప్రతనిధులు చొరవ చూపాల�
మార్కెట్లో ఎక్కడ చూసినా వడ్ల రాసులే ఇప్పటి వరకు 9,363 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు హుస్నాబాద్, మే 11 : హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం కొనుగోళ్లతో సందడిగా మారింది. మ�
డబుల్ బెడ్రూం ఇండ్లు, సీసీ రోడ్లు..ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరురాత్రివేళలో విద్యుత్ కాంతులు.. నిత్యం పారిశుధ్యపనులుగ్రామంలో పచ్చదనం నిండిన హరితహారం చెట్లు దుబ్బాక, మే 11 : ఓ పక్క అభివృద్ధి మరోపక్క సంక్
మెదక్ మున్సిపాలిటీ, మే 6 : మనో ధైర్యంతోనే కరోనాను జయించానని మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అన్నారు. కరోనాను ఎలా జయించాలో ఆయన మాటల్లోనే.. కరోనా వచ్చిందిని తెలిసిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయవద్ద్దు. వైద్
దుబ్బాక, మే 6 : అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులను ఆదుకుంటామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజులుగా దుబ్బాక నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షంతో వరి ధాన్యం తడ�
అన్నదాతలకు ఇబ్బందులు రానివ్వొద్దు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట కలెక్టరేట్ నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో టెలీ కాన్ఫరెన్స్ 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలి సిద్దిపేట కలెక్ట�
మెదక్, మే 2 :జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ఫత్తేనగర్ వీధిలో పేక ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ మురళీకుమార్ తెలిపారు. ఆదివారం సీఐ మాట్లాడారు. ఎస్పీ �
మెదక్, మే 2 : బెంగాల్లో మమతా బెనర్జీకి ప్రజలు అండగా నిలిచారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడారు. కోట్ల డబ్బును, ఓట్ల కోసం ఆ పార్టీలో �