సిద్దిపేట జోన్, మే 21 : పట్టణంలో కరోనా బాధితులకు ఉచిత భోజనం అందిస్తున్న తీరును శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రమణాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కరోనా వేళ అక్షయపాత్ర ద్వారా రూ. 5 భోజన శాలలను �
కొవిడ్ వార్డులను శుభ్రంగా ఉంచాలి వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం సిద్దిపేట కలెక్టరేట్/ సంగారెడ్డి /మెదక్, మే 21 : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లాక్డౌన్ మరింత కఠినంగా అమలుచేయడంతో ప�
సిద్దిపేట, మే 20 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను ఈనెల 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తొమ్మిదో రోజు గురువారం ఉమ్మడి మెదక్ జిల్లాలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమ�
మిరుదొడ్డి, దుబ్బాక, మే 20: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మారుమూల గ్రామం జంగపల్లి ఇప్పుడు కొత్తరూపును సంతరించుకుంది. పల్లెప్రగతితో ఈ గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎం�
గజ్వేల్ అర్బన్, మే 20 : కరోనా బాధితులకు అండగా పలువురు గజ్వేల్ పట్టణంలో సేవలందిస్తున్నారు. భోజనం వండుకోలేని పరిస్థితిలో ఉన్నవారికి భోజనం తయారు చేసి ఇంటింటికీ అందజేస్తున్నారు. గజ్వేల్ పట్టణానికి చెంది�
గజ్వేల్ అర్బన్, మే 20 : నియోజకవర్గ వ్యాప్తంగా మరో పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్ మార్కెట్ యార్డులో ధాన్యం కొ�
హుస్నాబాద్ డివిజన్లోని ఆరు మండలాల్లో 7.34 లక్షల క్వింటాళ్ల వడ్ల్ల కొనుగోలు 108 కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 13,221మంది రైతులు కోహెడ మండలంలో 1.92 లక్షల క్వింటాళ్లు హుస్నాబాద్, మే 19 : డివిజన్ పరిధిలో ధాన్యం కొన�
25ఎకరాల్లో సాగు చేస్తున్న 30మంది రైతులు గ్రామంలో విత్తన బ్యాంకు ఏర్పాటు ఆదర్శంగా నిలుస్తున్న గ్రామ రైతులు సేంద్రియ సాగులో ముందున్న గ్రామం 6ఎకరాల్లో 56రకాల వంగడాలు సిద్దిపేట, మే18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ�
దుబ్బాక మెడికల్ అసోసియేషన్ సేవాభావం కొవిడ్ బాధితులకు భోజనాలు, ఫలహారం వెయ్యి మందికి శానిటైజర్లు, మాస్క్లు దుబ్బాక, మే 18 : కరోనా మహమ్మారి పల్లె, పట్నం.. చిన్న, పెద్ద.. ఆడ, మగ అని తేడా లేకుండా ఎవరిని వదలడం లేద�
జగదేవ్పూర్, మే 18 : రైతులు అధైర్యపడొద్దని.. పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం జగదేవ్పూర్తోపాటు పీర్లపల్లి, మునిగడప,
మల్లన్న ఆలయంలో మెన్ కౌంటింగ్ మిషన్ ఏర్పాటు రాష్ట్ర దేవాదాయశాఖ కార్యాలయానికి అనుసంధానం ఎప్పటికప్పుడు డిస్ప్లే కానున్న భక్తుల సంఖ్య రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఈ సౌకర్యం చేర్యాల, మే 18 : సిద్దిపేటలో �
మెతుకు సీమలో గణనీయంగా వరిసాగు రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలు, సొసైటీలు, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ ఉమ్మడి జిల్లాలో 877 కొనుగోలు కేంద్రాలు 3,28,842 మె�
సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కెట్లకు రూ.59 .85 కోట్లు వైకుంఠధామాలకు రూ.20.25 కోట్లు మంజారు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతిన�