సిద్దిపేట టౌన్, మే 14 : సమాజం లో కుల వ్యవస్థ, వర్ణబేధాలను, లింగ వివక్షతను వ్యతిరేకించిన అభ్యుదయవాది లింగాయత్ ధర్మం స్థాపించిన మహాత్మా బసవేశ్వరస్వామి అని సీపీ జోయల్ డెవిస్ అన్నారు. బసవేశ్వరస్వామి జయంతి�
సిద్దిపేట జోన్/చేర్యాల/ గజ్వేల్/ హుస్నాబాద్/ దుబ్బాక, మే 14 : ప్రభు త్వం కరోనాను నియంత్రించడానికి విధించిన లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా శుక్ర వారం మూడో రోజూ సంపూర్ణంగా కొనసాగింది. ప్రజలు, వ్యాపారులు స్వచ�
సిద్దిపేట టౌన్, మే 14 : ముస్లింలు ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగను శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. కరోనా నేపథ్యంలో ఈద్గాలు, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించకుండా ఇండ్లలోనే కుటుంబ సభ్యులందరూ
సొంతింటి కలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి జగదేవ్పూర్లో 250 డబుల్ ఇండ్లకు భూమిపూజ జగదేవ్పూర్, మే13 : ఇల్లు లేని పేదోళ్లకే ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇస్తున్న
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చికిత్స రేట్ల తగ్గింపుపై నిర్వాహకులకు అభినందనలు సిద్దిపేట జోన్, మే 13 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడవద్దని, సిటీ స్కానింగ్ రేట్లను రూ.5500కు బదులు రూ.2 వేలు మ�
600 ఎకరాల్లో అతిపెద్ద కాలనీ నిర్మాణం తరలివస్తున్న ముంపు గ్రామాల ప్రజలు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి గజ్వేల్ రూరల్, మే13: ముంపు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాలను ఖాళీ చేస్తూ ఆర్అండ్ఆర్ కా�
గజ్వేల్అర్బన్, మే 13 : కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ గురువారం రెండో రోజు ప్రశాంతంగా కొనసాగింది. పటిష్టంగా లాక్డౌన్ విధించడంతో గురువారం సడలింపు సమయంలో అధికసంఖ్యలో మ�
ఆర్అండ్ఆర్కాలనీలో గ్రామస్తుల గృహప్రవేశాలు ఆనందంలో లబ్ధిదారులు గజ్వేల్ రూరల్, మార్చి13 : గజ్వేల్ సమీపంలోని మూట్రాజ్పల్లి వద్ద నిర్మించిన కాలనీలోకి కొండపాక మండలం సింగారం గ్రామస్తులు ఒక్క రోజే 56 కు
తొలిరోజు లాక్డౌన్ విజయవంతం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇండ్లకే జనం పరిమితం ఉదయం 10 గంటల్లోపే పనులు చేసుకున్న ప్రజానీకం ఉమ్మడి జిల్లాలో రోడ్లన్నీ నిర్మానుష్యం యథావిధిగా అత్యవసర సేవలు కొనసాగిన ధాన్యం కొనుగ�
ఇండ్లకే పరిమితమైన ప్రజలు రోడ్లపైకి వచ్చిన వారికి మందలింపు అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు అత్యవసర సేవలు యథాతథం సిద్దిపేట అర్బన్, మే 12 : కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది రోజులు లాక్డౌన
సిద్దిపేట మెడికల్ కళాశాలలో అన్ని వసతులు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జడ్పీటీసీలతో టెలికాన్ఫరెన్స్ సిద్దిపేట,మే 12( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కరోనా నివారణ చర్యల్లో ప్రజాప్రతనిధులు చొరవ చూపాల�
మార్కెట్లో ఎక్కడ చూసినా వడ్ల రాసులే ఇప్పటి వరకు 9,363 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు హుస్నాబాద్, మే 11 : హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం కొనుగోళ్లతో సందడిగా మారింది. మ�
డబుల్ బెడ్రూం ఇండ్లు, సీసీ రోడ్లు..ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరురాత్రివేళలో విద్యుత్ కాంతులు.. నిత్యం పారిశుధ్యపనులుగ్రామంలో పచ్చదనం నిండిన హరితహారం చెట్లు దుబ్బాక, మే 11 : ఓ పక్క అభివృద్ధి మరోపక్క సంక్
మెదక్ మున్సిపాలిటీ, మే 6 : మనో ధైర్యంతోనే కరోనాను జయించానని మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అన్నారు. కరోనాను ఎలా జయించాలో ఆయన మాటల్లోనే.. కరోనా వచ్చిందిని తెలిసిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయవద్ద్దు. వైద్