నీది పాదయాత్రో.. భోగయాత్రో ప్రజలకు అర్థ కావడంలేదు జాతీయ, రాష్ట్ర రహదారులకు తేడా తెల్వని ఎంపీ, మాజీ మంత్రి రోజుకో జిల్లా నుంచి జనాలను తరలిస్తూ పబ్బం బండి సంజయ్ యాత్రపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఫైర్ అందోల�
పూర్తి కావొచ్చిన వార్డు, గ్రామ కమిటీల ఎన్నికలు నేటి నుంచి మండల, పట్టణ కమిటీల నియామకం ఈ నెల 20లోపు పూర్తి కానున్న ప్రక్రియ పార్టీ సంస్థాగత ఎన్నికలపై మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం కొత్త కమిటీల ఏర్పాటుతో పా
కొమురవెల్లి ఆలయానికి వెండి శోభితం ద్వారాలు, తలుపులకు తయారవుతున్న తొడుగులు నెల రోజుల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు 5 క్వింటాళ్ల 20 కిలోల వెండితో డిజైన్లు తెలంగాణలో తొలి ఆలయం చేర్యాల, సెప్టెంబర్ 11: కొముర
విదేశాలకు చేపలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాంఆ ఘనత సీఎం కేసీఆర్దేఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావువచ్చే రెండేండ్లలో ఫెడరేషన్ ద్వారా చేపల కొనుగోళ్లుమత్స్యకారులందరికీ సొసైటీల్లో సభ్యత్వంమత్స్యకార
ఆహారభద్రత చట్టం పక్కాగా అమలు చేస్తాంరాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి నీట మునిగిన పంట చేలుగజ్వేల్, సెప్టెంబరు7: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ఆహా�
జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగగ్రామాల్లో కమిటీ ఎన్నికల సందడినియామక పత్రాలు అందజేసిన నాయకులు దుబ్బాక/మిరుదొడ్డి, సెప్టెంబర్ 7 : సీఎం కేసీఆర్ నాయక త్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెంద
గ్రామ కమిటీలతోపాటు అనుబంధ కమిటీల ఏర్పాటు పదవులకు పోటాపోటీ.. క్యాడర్లో ఉత్సాహం ఈనెల 12లోగా అన్ని గ్రామాల్లో కమిటీల ఏర్పాటే లక్ష్యం దిశానిర్దేశం చేస్తున్న మంత్రి హరీశ్రావు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ
ఎటు చూసినా నీటి ప్రవాహం ఉమ్మడి మెదక్ జిల్లాలో దంచికొడుతున్న వానలు పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు పలు చోట్ల నిలిచిన రాకపోకలు జలమయమైన లోతట్టు ప్రాంతాలు సురక్షిత ప్రాంతాలకు ప్రజలు ప్రాణ, ఆస్తి నష్టం జ�
శ్రావణమాస ప్రత్యేక పూజలు చేసిన భక్తులు ‘మల్లన్న’ అన్న ప్రసాదానికి రూ.1,11,016 విరాళమిచ్చిన భక్తుడు మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి.. చేర్యాల, సెప్టెంబర్ 5: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆది
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పయ్యావుల రామస్వామి సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 4 : విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాడు ఓ ఉపాధ్యాయుడు. 300 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల