వైద్యసిబ్బంది సేవలు అభినందనీయం బాధ్యత విస్మరించిన వారిపై చర్యలు రోగుల కుటుంబీలకు పాస్లు క్లిష్ట పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానలు రోగులను డిశ్చార్జి చేయడం తగదు మానవతా థృక్పథంతో వ్యవహరించాలి రాష్ట్ర
సిద్దిపేట టౌన్, మే 23 : లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన చౌరస్తాల్లో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి ఉల్లంఘనలు నివారిస్తున్నార�
మంత్రి హరీశ్ రావు | వృత్తి ధర్మాన్ని, బాధ్యతను మరువొద్దని, ప్రభుత్వ దవాఖాన-మెడికల్ కళాశాల ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి హరీశ్ రావు వైద్యాధికారులను ఆదేశించారు.
కరోనా బాధితులకు మంత్రి హరీశ్రావు భరోసా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి కొవిడ్ వార్డుల సందర్శన రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా పౌష్టికాహారం,మందులు పరిశీలన కరోనా కట్టడికి పక్కాగా చర్యలు హోం ఐసొలేషన్లో �
సిద్దిపేట అర్బన్/ మెదక్ మున్సిపాలిటీ/ సంగారెడ్డి, మే 21: తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో వందశాతం విద్యార్థులు పాసైనట్లు అధికారులు వెల్లడించా�
భావితరాలకు జల వనరులను అందించాలి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి మొక్కల పెంపకాన్ని అలవాటు చేసుకోవాలి ‘వాటరింగ్ డే’లో అధికారుల అవగాహన మిరుదొడ్డి, మే 21 : హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పల్లెలు ఆకుపచ్చగ�
సిద్దిపేట జోన్, మే 21 : పట్టణంలో కరోనా బాధితులకు ఉచిత భోజనం అందిస్తున్న తీరును శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రమణాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కరోనా వేళ అక్షయపాత్ర ద్వారా రూ. 5 భోజన శాలలను �
కొవిడ్ వార్డులను శుభ్రంగా ఉంచాలి వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం సిద్దిపేట కలెక్టరేట్/ సంగారెడ్డి /మెదక్, మే 21 : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లాక్డౌన్ మరింత కఠినంగా అమలుచేయడంతో ప�
సిద్దిపేట, మే 20 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను ఈనెల 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తొమ్మిదో రోజు గురువారం ఉమ్మడి మెదక్ జిల్లాలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమ�
మిరుదొడ్డి, దుబ్బాక, మే 20: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మారుమూల గ్రామం జంగపల్లి ఇప్పుడు కొత్తరూపును సంతరించుకుంది. పల్లెప్రగతితో ఈ గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎం�
గజ్వేల్ అర్బన్, మే 20 : కరోనా బాధితులకు అండగా పలువురు గజ్వేల్ పట్టణంలో సేవలందిస్తున్నారు. భోజనం వండుకోలేని పరిస్థితిలో ఉన్నవారికి భోజనం తయారు చేసి ఇంటింటికీ అందజేస్తున్నారు. గజ్వేల్ పట్టణానికి చెంది�
గజ్వేల్ అర్బన్, మే 20 : నియోజకవర్గ వ్యాప్తంగా మరో పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్ మార్కెట్ యార్డులో ధాన్యం కొ�
హుస్నాబాద్ డివిజన్లోని ఆరు మండలాల్లో 7.34 లక్షల క్వింటాళ్ల వడ్ల్ల కొనుగోలు 108 కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 13,221మంది రైతులు కోహెడ మండలంలో 1.92 లక్షల క్వింటాళ్లు హుస్నాబాద్, మే 19 : డివిజన్ పరిధిలో ధాన్యం కొన�
25ఎకరాల్లో సాగు చేస్తున్న 30మంది రైతులు గ్రామంలో విత్తన బ్యాంకు ఏర్పాటు ఆదర్శంగా నిలుస్తున్న గ్రామ రైతులు సేంద్రియ సాగులో ముందున్న గ్రామం 6ఎకరాల్లో 56రకాల వంగడాలు సిద్దిపేట, మే18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ�