జోరుగా ఎవుసం పనులు లాగోడికి అక్కరకొచ్చిన రైతుబంధు డబ్బులు ప్రభుత్వ సూచనల మేరకు పత్తి, కంది పంటలు సాగు చేస్తున్న రైతులు ఉమ్మడి మెదక్ జిల్లాలో 6,07,833 ఎకరాల్లో పత్తి సాగు వరి వెద సాగుకు మొగ్గు చూపుతున్న రైతుల
ప్రభుత్వ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో అన్ని పరీక్షలు వెంటనే.. రోజుకు 150 నుంచి 200లకు పైగా టెస్టులు వెంటనే అందుతున్న ఫలితాలు పేదలకు తగ్గిన ఖర్చులు సిద్దిపేట హబ్లో 64,475 మందికి.. మెదక్లో 40 రోజుల్లో 7,562మందికి.. సంగా�
క్రైం న్యూస్ | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం వచ్చిన ఇద్దరు వలస కూలీలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన కొండపాక మండలం మంగోల్ చౌరస్తా వద్ద సోమవారం సాయంత్రం జరిగింది.
ఏడేండ్లలో 70 ఏండ్ల అభివృద్ధి పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్ట్తో మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలం రైతులు ఆయిల్పాం, పట్టు పురుగుల పెంపకానికి ముందుకు రావాలి బెజ్�
హైదరాబాద్లో కూర్చొని చూస్తే కనిపించదు.. కాంగ్రెస్, బీజేపీలకు హితువుపలికిన మంత్రి ఉద్యమానికి ఊపిరి పోసిన మీఊరును మరువ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు గజ్వేల్ రూరల్, జూలై 5: “అభివృద్ధి అంటే ఏమిటో హ�
సిద్దిపేట టౌన్, జూలై 5 : గోవధ నిషేధమని, గోవులను అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని పోలీసు కమిషనర్లు,
కొత్త కార్డుల పంపిణీకి ఏర్పాట్లు ఈ నెల నుంచే కొత్త కార్డుదారులకు రేషన్ బియ్యం బియ్యం కోటాను విడుదల చేసిన ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలిదశలో 16,474 కార్డులు నిరుపేదల ఆకలిని తీర్చిన సీఎం కేసీఆర్ హర్�
గజ్వేల్ సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ బాగుంది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గజ్వేల్, జూలై 4: గజ్వేల్ పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ�
టీకా వేసుకోండి.. మాస్క్లు ధరించండి వరివెద, ఆయిల్ పామ్సాగుపై రైతులు దృష్టి సారించాలి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నంగునూరు, జూలై 4 : తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగాన
ప్రజా అవసరాల మేరకు పనిచేయడమే లక్ష్యం ప్రతి పౌరుడు పోయే బడి స్వచ్ఛబడి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, జులై 4 : ప్రజల మేలు కోసమే ప్రభుత్వం పట్టణ ప్రగతిని చేపట్టిందని, సిద్దిపేట ప్రజల భాగస్వా�