గజ్వేల్, జూలై18: ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని గజ్వేల్ మహంకాళి అమ్మవారికి పట్టణ ప్రజలు ఆదివారం బోనాలు సమర్పించారు. మూడు రోజులుగా కొనసాగుతున్న గజ్వేల్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం ముగిసాయి.
వి.ప్రకాశ్ | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ చైర్మన్ వి.ప్రకాశ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
సిద్దిపేట : కొవిడ్ ఉధృతి నేపథ్యంలో రోగులకు ఆక్సిజన్ ఎంతో ముఖ్యమని, అలాంటి ఆక్సిజన్ అందించే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను క్లిష్ట సమయంలో తమ వంతు సామాజిక బాధ్యతగా యాక్షన్ ఏయిడ్ సంస్థ ఉచితంగా ఇవ్వటం అభినందన�
సిద్దిపేట జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ -7 12 మంది చిన్నారులను గుర్తించిన అధికారులు ఈ నెల 31 వరకు కార్యాచరణ టీమ్ల పర్యవేక్షణ సిద్దిపేట టౌన్, జూలై 17: తల్లిదండ్రుల సంరక్షణలో గడపాల్సిన బాల్యం వీధుల్లో మసకబారుత�
ఆకుపచ్చని పట్టణంగా మారుద్దాం యూజీడీని సద్వినియోగం చేద్దాం మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వండి చెట్లు నరికే వారిపై చర్యలు తీసుకోండి సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, జూలై 16 : సిద్
గజ్వేల్, జూలై 16 : పట్టణంలోని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యా యి. ఆలయ ప్రధానార్చకుడు చాడ నందబాలశర్మ ఆధ్వర్యం లో అమ్మవారికి ప్రత్యేక పంచామృతాభిషేకాలు నిర్వహించి, చండీ పారాయణా�
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో 898 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు 2,22,779 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ సిద్దిపేట, జూలై 16 (నమస్తే తెలంగాణ ప్ర�
శిక్షపడేలా చేయాలి కేసుల సమీక్షా సమావేశంలో సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ సిద్దిపేట టౌన్, జూలై 16 : క్రైమ్ అగనెస్ట్ ఉమెన్ కేసులలో త్వరితగతిన పరిశోధన పూర్తి చేసి నేరస్తులకు శిక్షపడే విధంగా చూడాలని సిద్ద�
జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా సిద్దిపేట అర్బన్, జూలై 15: పల్లె, పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జడ్పీ చైర్పర్సన్ రోజా అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జడ్పీ కా�
ములుగు, జూలై 15 : మార్కెట్ కమిటీకి వచ్చే రైతులకు ‘సద్దిమూట’ పేరుతో రూ. 5కే భోజన వసతి కల్పిస్తున్నామని ఏఎంసీ చైర్మన్ జహంగీర్ తెలిపారు. ములుగు మండల పరిధిలోని వంటిమామిడి మార్కెట్ యార్డులో ‘హరే రామ హరే కృష్�
సొంత గూటికి చేరుకున్న టీఆర్ఎస్ కౌన్సిలర్లు చెల్లుబాటు కాని చేరికల రాజకీయాలు కమలనాథుల తీరుపై ప్రజల మండిపాటు దుబ్బాక, జూలై14 : దుబ్బాక మున్సిపాలిటీ కౌన్సిలర్లు తిరిగి సొంత (టీఆర్ఎస్) గూటికీ చేరుకున్నా�
వ్యాధి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం జాతీయ ఫైలేరియా నివారణ కార్యక్రమం నేటినుంచి అల్పెండజోల్ మాత్రల పంపిణీ సిద్దిపేట జిల్లాలో 9,45,426 మందికి మాత్రలు జిల్లాలో 2612 మంది వ్యాధిగ్రస్తులకు పింఛన్ దుబ్బాక, జూలై 14 : బ�
సిద్దిపేట, జూలై 14 : సిద్దిపేట జిల్లాలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు త్వరలోఅందుబాటులోకి రానున్నాయి. ప్లాంట్కు సంబంధించిన పరికరాలు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖాకు చేరాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్�