క్రైం న్యూస్ | జిల్లాలోని కోహెడ మండలం సముద్రాల గ్రామంలో భూతగాదాల విషయంలో తండ్రి అట్ల కనకయ్య (58)ని హత్య చేసిన అట్ల వీరేందర్ అనే వ్యక్తిని హుస్నాబాద్ సర్కిల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
సిద్దిపేట, జూన్ 27 : సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వర్షం జోరుగా కురిసింది. పట్టణంతోపాటు సిద్దిపేట అర్బన్, రూరల్, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట మండలాల్లో వర్షం ప డింది. నంగునూరు
మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న వార్డుల వారీగా అధికారుల నియామకం కమిటీలను పూర్తి చేయాలి హుస్నాబాద్టౌన్, జూన్ 27: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హు
రైతులకు తప్పిన వడ్డీ వ్యాపారుల బాధలు షావుకార్లకు ఇచ్చే దినుసు బంద్ పంట పెట్టుబడి సాయంతో రైతులకు భరోసా సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఏడు పంటలకు రూ.1,839.05 కోట్లు చెల్లింపు రైతుబీమా కింద 2,277 మందికి రూ.113.85 కోట్ల
సిద్దిపేట, జూన్ 25 : దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం స�
60,83,793 మంది రైతులకు రూ.7300 కోట్ల్ల రైతుబంధు జమ ఆయిల్పాం, విత్తన సాగు చేసేలా ఆత్మకమిటీ పోత్సహించాలి నేడు రాష్ట్రంలో విద్యుత్ కోసం ఏటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.. సిద్దిపేట ఆత్మకమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ
మంత్రి హరీశ్ రావు | మహిళలు స్వయం ఉపాధి పొంది అందరికీ ఆదర్శంగా నిలుస్తూ.. ఆత్మ విశ్వాసంతో ఎదిగి మీ కుటుంబాన్ని కూడా ఆదర్శంగా నిలపాలన్నదే నా కోరికని మంత్రి హరీశ్రావు అన్నారు.
వరివెద సాగులో లక్ష్యాన్ని చేరుకోవాలి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట అర్బన్, జూన్ 23: పామాయిల్ తోటల సాగులో సిద్దిపేట నియోజకవర్గ�
మద్దూరు, జూన్ 23 : వరిసాగులో రైతులు వెదజల్లె విధానం అనుసరిస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గి, అధిక లాభాలు సాధించవచ్చునని ఏఈవో రాకేశ్ అన్నారు. బుధవారం మండలంలోని ధర్మారంలో సర్పంచ్ ఊట్ల రవీందర్రెడ్డి అధ్యక్షత�
అధికారులు స్థానికంగా ఉండాలి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అలస్వతం వహిస్తే కఠిన చర్యలు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 23 : దేశానికి తెలంగాణ పల్లెలు, పట్టణాలు ఆదర్�
మంత్రి హరీశ్రావు | జిల్లాలోని చిన్నకోడూరు మండలం రైతుబంధు సమితి మండల కమిటీ సభ్యుడు పానుగంటి రమేశ్ తండ్రి పానుగంటి రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.