అభివృద్ధిలో ముందడుగు శుభ్రంగా గ్రామ వీధులు డంపింగ్యార్డుకు తరలుతున్న చెత్త శిథిలావస్థలో ఉన్న 40 ఇండ్లు కూల్చివేత హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు కొమురవెల్లి, ఆగస్టు 9 : పల్లెలు దేశానికి పట్టుకొమ్మల
దేశానికే మార్గదర్శకంగా ‘దళితబంధు’ దళితులు సంఘటితం కావాలి చేర్యాల ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నిరంగాల్లో దళితులు అభివృద్ధి చెందాలనే సీఎం కేసీఆర్ ‘తెల
జిల్లా సిద్దిపేట సంగారెడ్డి మెదక్ మొత్తం జీపీలు 499 647 469 1615 దళిత వాడలు, గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు క్షేత్రస్థాయిలో అధికారుల బృందాల పర్యటనలు వారం రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పనులు ప్�
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ కొత్త జోన్లతో స్థానికులకే ఉద్యోగావకాశాలు నిరుద్యోగులకు వరంగా మారిన కొత్త విధానం త్వరలోనే భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ రాజన్న సిరిసిల్ల జోన్లో సిద్దిపేట, మెదక్ జిల్ల�
గొల్లభామ చీరెలకు దేశంలో ప్రత్యేక గుర్తింపు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో చేనేత వస్ర్తాలు ధరిద్దాం నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి విపంచి కళానిలయంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వే�
రైతుబీమాతో వ్యవసాయ కుటుంబాలకు ఆర్థిక భరోసా వరుసగా నాలుగో ఏటా అమలు 18-59 ఏండ్లలోపు వారు అర్హులు ఏటా ఆగస్టులో రెన్యువల్ చేస్తున్న ప్రభుత్వం ఒక్కో రైతు పేరిట బీమాకోసం ఎల్ఐసీకి రూ. 3486 కోట్ల ప్రీమియం చెల్లింపు
రేపటి నుంచి శ్రావణ ప్రారంభం సకల శుభాల సమాహారం ఓవైపు పండుగలు.. మరోవైపు శుభకార్యాలు కరోనా వేళ జాగ్రత్తలు తప్పని సరి భక్తిశ్రద్ధ్దలతో జరుపుకోవాలని అంటున్న పండితులు జాగ్రత్తలు తప్పని సరి అంటున్న పురోహితుల�
టీఆర్ఎస్ పాలనలోకార్మికులకు మంచి రోజులు నేతన్నల భవిష్యత్కు భరోసానిస్తున్న పథకాలు నూలు, రంగులు, రసాయనాల పై సబ్సిడీ నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్న దుబ్బాక చేనేత నేడు జాతీయ చేనేత దినోత్సవం ఉమ్మడి రాష్�
ఉద్యమమే ఊపిరిగా భావించిన గొప్పవ్యక్తి ప్రజల హృదయాల్లో ఆయన స్థానం పదిలం సోలిపేట ప్రథమ వర్ధంతి సభలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఘన నివాళులర్పించిన నేతలు, అభిమానులు అందరిలాంటి నాయకుడు కాదు లింగన్న �
గజ్వేల్ నుంచే రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం వారంలో డీడీలు కడితే పదిరోజుల్లో పంపిణీ చేస్తాం గొల్లకుర్మలను కోటీశ్వరులుగా మార్చేందుకు సీఎం ప్రయత్నం రెండో విడత గొర్రెల పంపిణీ కోసం రూ.6వేల కోట్లు మంత్�
సిద్దిపేట : రాష్ట్రంంలో గొల్ల, కురుమల క్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మ�
సిద్దిపేట జిల్లాలో తొలి విడతలో 1061 ఎకరాల్లో మొక్కలు నాటిన రైతులు దసరా తర్వాత రెండో విడతకు ఏర్పాట్లు వచ్చే ఏడాది 7వేల ఎకరాల్లో సాగు లక్ష్యం జిల్లా నుంచే మొక్కల సరఫరా.. ములుగు, రంగనాయకసాగర్ వద్ద రెండు నర్సరీ�
చేర్యాల, ఆగస్టు 4 : కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్రెడ్డి తీసుకురావాలని, లేదంటే గ్రామాల్లో వారిని తిరగనివ్వమని ఎమ్మెల్యే ముత�
చెట్టును నరికిన వ్యక్తి | చెట్టును నరికిన ఓ వ్యక్తికి గ్రామ పంచాయతీ అధికారులు జరిమానా విధించిన సంఘటన కొమురవెల్లి మండలంలోని రాంసాగర్లో బుధవారం చోటు చేసుకుంది.