అభినందించిన మంత్రి హరీశ్రావు సిద్దిపేట: దేశ వ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇ�
హుస్నాబాద్: బస్సు ఎక్కి కూర్చున్న ఓ వృద్ధుడు సీటులోనే ఒరిగి మృతి చెందిన ఘటన బుధవారం హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో జరిగింది. వివరా ల్లోకి వెళితే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్పల్లికి చెందిన �
ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి వెల్దుర్తి, ఆగస్టు 17 : గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మంగళవారం మాసాయిపేట మండలం కొప్పులపల్లిలో రూ.13 లక్షలతో న�
ధూళిమిట్ట చెక్డ్యాం వద్ద మత్స్యకారుల సందడి మద్దూరు: రాత్రి కురిసిన భారీ వర్షానికి మద్దూరు, ధూళిమిట్ట మండలాల పరిధిలోని చెరువు, కుంటలు మరోసారి నిండి మత్తడులు పోస్తు న్నాయి. ధూళిమిట్ట మండల కేంద్రంలోని చెక
రూ. 50వేలలోపు పంట రుణాలు మాఫీ నెలాఖరు వరకు పూర్తికానున్న ప్రక్రియ హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు సిద్దిపేట, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీకి నిర్ణయం తీ
సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకుల కోసం నీటి పడవ బగ్గి వాహనం ఏర్పాటుత్వరలో మంత్రి హరీశ్రావు చేతులమీదుగా ప్రారంభోత్సవం ప్రశాంత్నగర్, ఆగస్టు 14: సిద్దిపేట కోమటి చెరువు (మినీట్యాంక్బండ్) రాష్ట్ర ఆర్థిక �
బాలాజీ దేవాలయంలో రూ.11 లక్షల నాణేల సేకరణ దుబ్బాక, ఆగస్టు 14: దుబ్బాకలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన బాలాజీ (వేంకటేశ్వరాలయం)లో స్వామివారికి నిర్వహించనున్న ప్రత్యేక పూజల సందర్భంగా కనకాభిషేకం కోసం రూ.11 లక్షల నా�
సిద్దిపేట మున్సిపాలిటీలో స్వచ్ఛబడి దేశంలో బెంగళూరు తర్వాత ఇక్కడే రెండోది మంత్రి హరీశ్రావు చొరవతో ఏర్పాటు చెత్త పునర్వినియోగంపై ప్రజలకు అవగాహన డిజిటల్ తరగతుల ద్వారా బోధన చెత్త నుంచి సంపద సృష్టించడం�
కాసులు కురిపిస్తున్న పట్టు పరిశ్రమ సిద్దిపేట జిల్లాలో 650 ఎకరాలకు పైగా మల్బరీ తోటల సాగు ఏడాదికి 10 పంటలు తీస్తున్న రైతులు నెలనెలా భారీగా ఆదాయం సబ్సిడీలతో ప్రభుత్వ ప్రోత్సాహం.. మంత్రి హరీశ్రావు తోడ్పాటు లా�