రేపటి నుంచి శ్రావణ ప్రారంభం సకల శుభాల సమాహారం ఓవైపు పండుగలు.. మరోవైపు శుభకార్యాలు కరోనా వేళ జాగ్రత్తలు తప్పని సరి భక్తిశ్రద్ధ్దలతో జరుపుకోవాలని అంటున్న పండితులు జాగ్రత్తలు తప్పని సరి అంటున్న పురోహితుల�
టీఆర్ఎస్ పాలనలోకార్మికులకు మంచి రోజులు నేతన్నల భవిష్యత్కు భరోసానిస్తున్న పథకాలు నూలు, రంగులు, రసాయనాల పై సబ్సిడీ నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్న దుబ్బాక చేనేత నేడు జాతీయ చేనేత దినోత్సవం ఉమ్మడి రాష్�
ఉద్యమమే ఊపిరిగా భావించిన గొప్పవ్యక్తి ప్రజల హృదయాల్లో ఆయన స్థానం పదిలం సోలిపేట ప్రథమ వర్ధంతి సభలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఘన నివాళులర్పించిన నేతలు, అభిమానులు అందరిలాంటి నాయకుడు కాదు లింగన్న �
గజ్వేల్ నుంచే రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం వారంలో డీడీలు కడితే పదిరోజుల్లో పంపిణీ చేస్తాం గొల్లకుర్మలను కోటీశ్వరులుగా మార్చేందుకు సీఎం ప్రయత్నం రెండో విడత గొర్రెల పంపిణీ కోసం రూ.6వేల కోట్లు మంత్�
సిద్దిపేట : రాష్ట్రంంలో గొల్ల, కురుమల క్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మ�
సిద్దిపేట జిల్లాలో తొలి విడతలో 1061 ఎకరాల్లో మొక్కలు నాటిన రైతులు దసరా తర్వాత రెండో విడతకు ఏర్పాట్లు వచ్చే ఏడాది 7వేల ఎకరాల్లో సాగు లక్ష్యం జిల్లా నుంచే మొక్కల సరఫరా.. ములుగు, రంగనాయకసాగర్ వద్ద రెండు నర్సరీ�
చేర్యాల, ఆగస్టు 4 : కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్రెడ్డి తీసుకురావాలని, లేదంటే గ్రామాల్లో వారిని తిరగనివ్వమని ఎమ్మెల్యే ముత�
చెట్టును నరికిన వ్యక్తి | చెట్టును నరికిన ఓ వ్యక్తికి గ్రామ పంచాయతీ అధికారులు జరిమానా విధించిన సంఘటన కొమురవెల్లి మండలంలోని రాంసాగర్లో బుధవారం చోటు చేసుకుంది.
రూ. 50 వేలలోపు పంట రుణాల మాఫీకి నిర్ణయం15 నుంచి నెలాఖరు వరకు పూర్తికానున్న ప్రక్రియఉమ్మడి జిల్లాలో రూ.50 వేలలోపు పంట రుణాలు పొందిన రైతులు 73,565 మందిమాఫీ కానున్న రూ.261.20 కోట్లుసీఎం కేసీఆర్కు మంత్రి హరీశ్రావు కృత�
రాయపోల్/హుస్నాబాద్ టౌన్, ఆగస్టు 2 : సీఎం సహాయనిధి ద్వారా ఎంతోమందికి మేలు జరుగుతున్నదని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితా వెంకన్న అన్నారు. సోమవారం పట్టణంలోని హరి రాజవ్వతో పాటు పలువురికి స�
కంది, ఆగస్టు 2: సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్లో నూతన స్కూల్ క్యాంపస్ను ప్రారంభించారు. సోమవారం ఐఐటీ బోర్డు ఆఫ్ గవర్నర్ డాక్టర్ బీవీ మోహన్రెడ్డి ఐఐటీలో ఉన్న దయానంద్ ఆంగ్లో వే�
టాకీసుల వద్ద సందడి షురూసంతోషం వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులుకొవిడ్ నిబంధనలు అమలుసిద్దిపేట టౌన్, ఆగస్టు 1 : కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే, లక్షలాది మంది జీవ�
స్నేహితుల దినోత్సవం సందర్భంగా రూ. 2.20 లక్షల చెక్కు అందజేతహాజరైన కరీంనగర్ అదనపు కలెక్టర్మృతుల కుటుంబాలకు ఆర్థికసాయంహుస్నాబాద్, ఆగస్టు 1 : ప్రమాద వశాత్తు స్నేహితుడు చనిపోగా ఆయన కుటుంబానికి చిన్ననాటి స్న
ప్లాస్ట్టిక్ రహిత సిద్దిపేట పట్టణమే లక్ష్యంనేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్ట్టిక్ వాడకం నిషేధంఇప్పటికే వ్యాపారులకు అవగాహన కార్యక్రమాలుమూడు బృందాలతో కట్టుదిట్టంగా నిత్యం తనిఖీలువార్డుకు ఒకటి చొప్