బాలాజీ దేవాలయంలో రూ.11 లక్షల నాణేల సేకరణ దుబ్బాక, ఆగస్టు 14: దుబ్బాకలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన బాలాజీ (వేంకటేశ్వరాలయం)లో స్వామివారికి నిర్వహించనున్న ప్రత్యేక పూజల సందర్భంగా కనకాభిషేకం కోసం రూ.11 లక్షల నా�
సిద్దిపేట మున్సిపాలిటీలో స్వచ్ఛబడి దేశంలో బెంగళూరు తర్వాత ఇక్కడే రెండోది మంత్రి హరీశ్రావు చొరవతో ఏర్పాటు చెత్త పునర్వినియోగంపై ప్రజలకు అవగాహన డిజిటల్ తరగతుల ద్వారా బోధన చెత్త నుంచి సంపద సృష్టించడం�
కాసులు కురిపిస్తున్న పట్టు పరిశ్రమ సిద్దిపేట జిల్లాలో 650 ఎకరాలకు పైగా మల్బరీ తోటల సాగు ఏడాదికి 10 పంటలు తీస్తున్న రైతులు నెలనెలా భారీగా ఆదాయం సబ్సిడీలతో ప్రభుత్వ ప్రోత్సాహం.. మంత్రి హరీశ్రావు తోడ్పాటు లా�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2741 మంది హాజరుకేంద్రాలను సందర్శించిన అధికారులు24 పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తుఉమ్మడి మెదక్ జిల్లాలో 1012 మంది విద్యార్థులు గైర్హాజరువర్గల్ నవోదయ విద్యాలయ సమితి ప్రిన్సిపాల్ వ
హుజూరాబాద్ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపికపై హర్షంఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సంబురాలుహుజూరాబాద్ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపికపై హర్షం జిల్లాలో పలుచోట్ల సంబురాలు సిద్దిపేట/ గజ్వేల్/ చేర్యాల/ బెజ్జంకి/ సంగారెడ్డ
అభివృద్ధిలో ‘ఎల్కల్’ పరుగు సర్కారు ప్రోత్సాహంతో మారిన గ్రామ రూపురేఖలు ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లెప్రకృతి వనం అందుబాటులోకి డంపింగ్యార్డు, వైకుంఠధామం సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం గ్రామంలో పక�
నాటు దశ నుంచి కోత దశ వరకు చీడపీడల బెడద సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే దిగుబడులు తెగులును బట్టి రసాయనాలు, ఎరువుల వాడకం మంచిది హుస్నాబాద్, ఆగస్టు 9 : వానకాలం వరిసాగు దాదాపుగా పూర్తి కావస్తోంది. ఈ ఏడు వరణుడ�
అభివృద్ధిలో ముందడుగు శుభ్రంగా గ్రామ వీధులు డంపింగ్యార్డుకు తరలుతున్న చెత్త శిథిలావస్థలో ఉన్న 40 ఇండ్లు కూల్చివేత హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు కొమురవెల్లి, ఆగస్టు 9 : పల్లెలు దేశానికి పట్టుకొమ్మల
దేశానికే మార్గదర్శకంగా ‘దళితబంధు’ దళితులు సంఘటితం కావాలి చేర్యాల ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నిరంగాల్లో దళితులు అభివృద్ధి చెందాలనే సీఎం కేసీఆర్ ‘తెల
జిల్లా సిద్దిపేట సంగారెడ్డి మెదక్ మొత్తం జీపీలు 499 647 469 1615 దళిత వాడలు, గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు క్షేత్రస్థాయిలో అధికారుల బృందాల పర్యటనలు వారం రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పనులు ప్�
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ కొత్త జోన్లతో స్థానికులకే ఉద్యోగావకాశాలు నిరుద్యోగులకు వరంగా మారిన కొత్త విధానం త్వరలోనే భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ రాజన్న సిరిసిల్ల జోన్లో సిద్దిపేట, మెదక్ జిల్ల�
గొల్లభామ చీరెలకు దేశంలో ప్రత్యేక గుర్తింపు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో చేనేత వస్ర్తాలు ధరిద్దాం నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి విపంచి కళానిలయంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వే�
రైతుబీమాతో వ్యవసాయ కుటుంబాలకు ఆర్థిక భరోసా వరుసగా నాలుగో ఏటా అమలు 18-59 ఏండ్లలోపు వారు అర్హులు ఏటా ఆగస్టులో రెన్యువల్ చేస్తున్న ప్రభుత్వం ఒక్కో రైతు పేరిట బీమాకోసం ఎల్ఐసీకి రూ. 3486 కోట్ల ప్రీమియం చెల్లింపు