సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 20 : జిల్లాలో వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జ�
సిద్దిపేట టౌన్, సెప్టెంబర్ 20 : నవరాత్రులు విశేష పూజలందుకున్న మట్టి గణపయ్య నవరాత్రోత్సవాలు సోమవారంతో ముగిశాయి. స్వామి వారి శోభాయాత్ర నయనానందనాన్ని పంచింది. మన సంస్కృతి, సాంప్రదాయాల మేళవింపుగా ఆసాంతం గణ�
ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి సిద్దిపేట అర్బన్ : జిల్లాలో వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ఇంజ�
జగదేవ్పూర్ : పల్లెలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో జడ్�
తొగుట : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే మొదటి వరుసలో ఉన్నదని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి కొనియాడారు. సోమవారం ఆయన మండలంలోని పెద్దమాసాన్పల్ల
మంత్రి తలసాని | రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మల్లన్నను దర్శించుకున్న భక్తులు చేర్యాల, సెప్టెంబర్ 19 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని ఆదివారం భక్తులు భారీగా దర్శించుకున్నారు. సుమారు 10 వేలకు పైగా భక్తులు ఆలయానికి వచ్చి మల్లన్నను దర్శించుకొన�
ఉత్తర్వులు జారీచేసిన కమిషనరేట్ కాలేజీ ఎడ్యుకేషన్ ఎంకాం, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులు మంజూరు ప్రతి కోర్సులో 60 సీట్లు .. గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో కోర్సులు పరిసర ప్రాంతాల ప్రజ�
సిద్దిపేట టౌన్ : అమ్మ అంశం తరగని నిధి.. సాహిత్యం, అమ్మ ఔన్నత్యం ఎల్లప్పుడూ వర్ధిల్లుతుందని ప్రముఖ కవి డా.నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ రచయితల సంఘం సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్క్లబ
చిన్నకోడూరు : తెలంగాణ రాష్ట్రం వచ్చాక చేపలు దిగుమతి చేసుకునే రోజులు పోయి ఎగుమతి చేసే రోజులు వచ్చాయని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. ఆదివారం ఆమె మండలంలోని చంద్లాపూర్లోన
తిమ్మారెడ్డిపల్లిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు కొండపాక : తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. �
చేర్యాల : కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుమారు 10 వేలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ ఈవో బాలాజీ, చైర్మన్ భ�
సిద్దిపేట జిల్లాలో లభ్యమవుతున్న పురాతన వస్తువులు వెలుగులోకి శాతవాహన కాలం నాటి పనిముట్లు, ప్రాచీన సమాధుల ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయట పడుతున్న నాటి మానవులు ఉపయోగించిన పనిముట్లు ఈ ప్రాంతానికి ఘనమైన చరిత్ర
సిద్దిపేట అర్బన్ : తుది ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.వెంకట్రామ్రెడ్డి ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక�