జగదేవ్పూర్ : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఉచితంగా చేపల పిల్లలను పంపిణీ చేస్తున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఏ
మంత్రి హరీశ్రావు | అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన బాపూజీ అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
నంగునూరు : మనం కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయాలని చూస్తున్నది. దొడ్డు రకం వడ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర పెత్తనం ఏంటో తేల్చుకునేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లార�
-విద్యుత్ శాఖ నుంచి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేత సిద్దిపేట : నారాయణరావుపేట మండలం కోదండరావుపల్లి గ్రామానికి చెందిన బొంగురం శేఖర్ 2018లో వ్యవసాయ పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందారు. కాగా స్థానిక ప్రజ�
సిద్దిపేట : మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. స్వరాష్ట్రంలో మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస�
మద్దూరు/ధూళిమిట్ట : కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో తీసుకోవడమే తప్ప రాష్ట్రానికి తిరిగి నిధులు ఇవ్వాలన్నా విషయం తెలియదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. ఆది�
సిద్దిపేట జిల్లా దవాఖాన రికార్డు 18మంది ఆడ, 14మంది మగ శిశువులు 17 సాధారణ ప్రసవాలు.. 13 సిజేరియన్లు తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారన్న వైద్యులు కేసీఆర్ కిట్లతో సర్కారు దవాఖానల్లో పెరుగుతున్న కాన్పులు సిద్దిపే�
కొండపాక : లారీని నిలిపి దిగుతున్న క్రమంలో అదుపుతప్పి కింద పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దుద్దెడ గ్రామ శివారులోని టోల్గేట్ వద్ద శనివారం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ గ్�
సిద్దిపేట అర్బన్ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప�