ఆహారభద్రత చట్టం పక్కాగా అమలు చేస్తాంరాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి నీట మునిగిన పంట చేలుగజ్వేల్, సెప్టెంబరు7: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ఆహా�
జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగగ్రామాల్లో కమిటీ ఎన్నికల సందడినియామక పత్రాలు అందజేసిన నాయకులు దుబ్బాక/మిరుదొడ్డి, సెప్టెంబర్ 7 : సీఎం కేసీఆర్ నాయక త్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెంద
గ్రామ కమిటీలతోపాటు అనుబంధ కమిటీల ఏర్పాటు పదవులకు పోటాపోటీ.. క్యాడర్లో ఉత్సాహం ఈనెల 12లోగా అన్ని గ్రామాల్లో కమిటీల ఏర్పాటే లక్ష్యం దిశానిర్దేశం చేస్తున్న మంత్రి హరీశ్రావు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ
ఎటు చూసినా నీటి ప్రవాహం ఉమ్మడి మెదక్ జిల్లాలో దంచికొడుతున్న వానలు పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు పలు చోట్ల నిలిచిన రాకపోకలు జలమయమైన లోతట్టు ప్రాంతాలు సురక్షిత ప్రాంతాలకు ప్రజలు ప్రాణ, ఆస్తి నష్టం జ�
శ్రావణమాస ప్రత్యేక పూజలు చేసిన భక్తులు ‘మల్లన్న’ అన్న ప్రసాదానికి రూ.1,11,016 విరాళమిచ్చిన భక్తుడు మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి.. చేర్యాల, సెప్టెంబర్ 5: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆది
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పయ్యావుల రామస్వామి సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 4 : విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాడు ఓ ఉపాధ్యాయుడు. 300 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల
నిజాంపూర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామకృష్ణకు దక్కిన గౌరవం జిల్లాస్థాయి నుంచి జాతీయ స్థాయిలో అవార్డులు రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి అవార్డు స్వీకరణ సదాశివపేట, సెప్టెంబర్ 4 : మండలంలోని నిజాంపూర్ కే ప్రా
శ్రావణమాసంలో ప్రత్యేక పూజలునేటి నుంచి మూడురోజుల పాటు జాతరపెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసంలో శివపూజలకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనల�
అచ్చమైన లోకల్ పార్టీ టీఆర్ఎస్ప్రజల అవసరాలే మా ఎజెండాటీఆర్ఎస్ పార్టీ జెండా పండుగలోఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట అర్బన్/సిద్దిపేట, సెప్టెంబర్ 2 : ప్రజలే హైకమాండ్గా, ప్రజా సంక్షేమ�
తెరుచుకున్న పాఠశాలలు.. ప్రారంభమైన ప్రత్యక్ష బోధన సిద్దిపేటలో 34.40శాతం, మెదక్లో 23.61 శాతం, సంగారెడ్డిలో 24శాతం విద్యార్థులు హాజరు కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు వర్షాలతో తగ్గిన హాజరు శాతం సందర్శించిన ప్రజాప్ర�
సిద్ధమైన గులాబీ శ్రేణులు క్యాడర్తో సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యేలు.. ఏర్పాట్లు పూర్తి రెపరెపలాడనున్న గులాబీ జెండా జిల్లావ్యాప్తంగా జెండా పండుగను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించుకోనున్నాయి. గు
చెరువు మత్తడి మళ్లింపునకు కాల్వ నిర్మాణం విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పట్టణంలోకి రాకుండా కాల్వలో ప్రవహిస్తున్న వరద సర్కారుకు పట్టణ ప్రజల కృతజ్ఞతలు చేర్యాల, ఆగస్టు 31 : దశాబ్దాలుగా ఇబ్బందులు పె