కొండపాక : నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. కొండపాక మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల, జిల్లా, రాష్
చేర్యాల : ద్విచక్ర వాహనం వెనుక చక్రంలో కొంగు చిక్కుకుని ఓ మహిళ మృతి చెందిన ఘటన చేర్యాల-ఆకునూరు రహదారిలోని సుందరయ్యనగర్ వద్ద గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నంగునూరు మండలం గణపురం గ్�
భూసేకరణకు రూ.58కోట్లు మంజూరు.. వేగంగా పనులు చేపడతాం.. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం జర్నలిస్టుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హుస్నాబాద
తడి, పొడి చెత్త సేకరణ విధానం అభినందనీయం కేంద్ర ప్రభుత్వ డ్రింకింగ్ , శానిటేషన్ శాఖ డిప్యూటీ సెక్రటరీ రాజీవ్ జవహరి సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 15 : గ్రామాలు పచ్చదనంతో పాటు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయని కే�
రెండోసారి టీటీడీ బోర్డు మెంబర్గా మురంశెట్టి రాములు నియామకం సామాజిక, ఆధ్యాత్మిక సేవలో తనదైన ముద్ర సీఎం కేసీఆర్తో గొప్ప అనుబంధం సిద్దిపేట టౌన్, సెప్టెంబర్ 15 : ఏడుకొండల వెంకన్నస్వామి సేవ చేసే అవకాశం కోట
విద్యార్థులను ఆకట్టుకునే చిత్రాలుసొంత డబ్బులతో పాఠశాలలో అందమైన చిత్రాలు గీయించిన ఉపాధ్యాయుడు చంద్రశేఖర్కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల పర్యవేక్షణ దౌల్తాబాద్, సెప్టెంబర్ 15: చిత్రం చూడగానే మనసులో ముద�
రైతు రుణమాఫీ | రైతు రుణమాఫీలో భాగంగా రూ.50వేల నుంచి లక్ష లోపు రుణాలు కలిగి ఉన్న రైతుల ఖాతాల్లోకి వడ్డీతో సహా జమచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా
నీది పాదయాత్రో.. భోగయాత్రో ప్రజలకు అర్థ కావడంలేదు జాతీయ, రాష్ట్ర రహదారులకు తేడా తెల్వని ఎంపీ, మాజీ మంత్రి రోజుకో జిల్లా నుంచి జనాలను తరలిస్తూ పబ్బం బండి సంజయ్ యాత్రపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఫైర్ అందోల�
పూర్తి కావొచ్చిన వార్డు, గ్రామ కమిటీల ఎన్నికలు నేటి నుంచి మండల, పట్టణ కమిటీల నియామకం ఈ నెల 20లోపు పూర్తి కానున్న ప్రక్రియ పార్టీ సంస్థాగత ఎన్నికలపై మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం కొత్త కమిటీల ఏర్పాటుతో పా
కొమురవెల్లి ఆలయానికి వెండి శోభితం ద్వారాలు, తలుపులకు తయారవుతున్న తొడుగులు నెల రోజుల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు 5 క్వింటాళ్ల 20 కిలోల వెండితో డిజైన్లు తెలంగాణలో తొలి ఆలయం చేర్యాల, సెప్టెంబర్ 11: కొముర
విదేశాలకు చేపలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాంఆ ఘనత సీఎం కేసీఆర్దేఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావువచ్చే రెండేండ్లలో ఫెడరేషన్ ద్వారా చేపల కొనుగోళ్లుమత్స్యకారులందరికీ సొసైటీల్లో సభ్యత్వంమత్స్యకార