హుస్నాబాద్ డివిజన్లో గణనీయంగా తగ్గిన పత్తి సాగు రికార్డు స్థాయిలో పెరిగిన వరి సాగు సమృద్ధిగా నీరుండడంతో ఆరుతడి పంటలపై మెట్ట రైతుల అనాసక్తి గతేడాది 53,613 ఎకరాల్లో పత్తిసాగు.. ఈసారి 30,775 ఎకరాలకు పరిమితం గతేడ
భూసేకరణ పూర్తిచేసి గౌరవెల్లి రిజర్వాయర్ మిగులు పనులు పూర్తి చేస్తాం సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి గోదావరి జలాలతో హుస్నాబాద్ సస్యశ్యామలం పర్యాటక కేంద్రంగా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ఎమ్మె�
మహాబలిపురంలో కృష్ణ శిలలతో తయారు చేర్యాల, అక్టోబర్ 3 : కొమురవెల్లి మల్లన్న గుట్ట పైభాగంలో ఉన్న ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠాపనకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. మల్లన్న క్షేత్రానికి
సీఎం కేసీఆర్ కృషితో పెరిగిన పచ్చదనం పట్టణానికి స్వాగతం పలుకుతున్న పచ్చని చెట్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న కదంబ వృక్షాలు సత్ఫలితాలిస్తున్న ‘హరితహారం’ ఇప్పటి వరకు ఏడు విడుతల్లో మొక్కల పెంపకం హరితని�
సీఎం కేసీఆర్ సహకారంతో సొంతింటి కల నెరవేరుస్తాం పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ ధ్యేయం ఖర్చుకు వెనుకాడకుండా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం సకల సౌకర్యాలతో కేసీఆర్ కాలనీ నిర్మాణం ఆర్థిక శాఖ మంత్�
బతుకమ్మ, దసరా పండుగలకు ఏర్పాట్లు చేయాలి అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరెలు అందించాలి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కావాలి కరోనా వ్యాక్సినేషన్ వేగంగా పూర్తిచేయాలి నీటి వనరుల వద్ద జాగ్రత్త చర్యలు చేపట�
వరికి బదులుగా ఐదు రకాల పంటలు యాసంగిలో ప్రత్యామ్నయ సాగుపై దృష్టి సారిద్దాం గ్రామాల్లో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతలను ఉపయోగపడుతున్న రైతువేదికలు ఉమ్మడి మెదక్ జ�
మంత్రి హరీశ్రావు | జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి అన్ని గ్రామాల్లో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం జరిగేలా చూడాలి. పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చీరెల పంపిణీని చేపట్టాలని మంత్రి హరీశ్
గెల్లు శ్రీనివాస్ యాదవ్ | తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ రేపటి నుంచి గ్రామాలు , పట్టణాల్లో చీరెల పంపిణీ ఉమ్మడి మెదక్ జిల్లాలో 10,84,457 చీరెల పంపిణే లక్ష్యం 17రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలతో చీరెల తయారీ సిద్దిపేటలో �