చేర్యాల : టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా నియమితులైన మండల, గ్రామ కమిటీల ప్రతినిధులతోపాటు అనుబంధ సంఘాల సభ్యులు సైనికుల్లా కృషి చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలు
కోహెడలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన టీఆర్ఎస్ నాయకులు కోహెడ: మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం టీఆర్ఎస్ మండల యువత అధ్యక్షుడు జాలిగాం శంకర్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ర�
జగదేవ్పూర్ : బోర్ మోటార్ ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ తీగ తగిలి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని అంతాయగూడెం గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని�
పిల్లల్లా వాటిని పోషిస్తున్న దంపతులు కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు, నీడనిచ్చే వృక్షాలకు కేరాఫ్ పిన్నింటి రాములు, సుశీల ఇల్లు ఆహ్లాదకర వాతావరణ సొంతం ఆ దంపతులకు నలుగురు సంతానం. కానీ, అంతకంటే ఎక్కువ సంతానం �
ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎన్జీటీలో పలువురి పిటిషన్ వారంతా ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర త్రిసభ్య కమిటీ బృందానికి అన్ని వివరాలు తెలియజేసిన అధికారులు పిటిషన్దా
సిద్దిపేట అర్బన్ : జిల్లాలోని రైతులు ఆయిల్పామ్ తోటల సాగుపై దృష్టి సారించాలని జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ అన్నారు. మంగళవారం ఆమె జిల్లా పరిషత్ 2, 3, 4వ స్థాయి సంఘాలైన వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి,
సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 20 : జిల్లాలో వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జ�
సిద్దిపేట టౌన్, సెప్టెంబర్ 20 : నవరాత్రులు విశేష పూజలందుకున్న మట్టి గణపయ్య నవరాత్రోత్సవాలు సోమవారంతో ముగిశాయి. స్వామి వారి శోభాయాత్ర నయనానందనాన్ని పంచింది. మన సంస్కృతి, సాంప్రదాయాల మేళవింపుగా ఆసాంతం గణ�
ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి సిద్దిపేట అర్బన్ : జిల్లాలో వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ఇంజ�
జగదేవ్పూర్ : పల్లెలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో జడ్�
తొగుట : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే మొదటి వరుసలో ఉన్నదని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి కొనియాడారు. సోమవారం ఆయన మండలంలోని పెద్దమాసాన్పల్ల
మంత్రి తలసాని | రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మల్లన్నను దర్శించుకున్న భక్తులు చేర్యాల, సెప్టెంబర్ 19 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని ఆదివారం భక్తులు భారీగా దర్శించుకున్నారు. సుమారు 10 వేలకు పైగా భక్తులు ఆలయానికి వచ్చి మల్లన్నను దర్శించుకొన�
ఉత్తర్వులు జారీచేసిన కమిషనరేట్ కాలేజీ ఎడ్యుకేషన్ ఎంకాం, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులు మంజూరు ప్రతి కోర్సులో 60 సీట్లు .. గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో కోర్సులు పరిసర ప్రాంతాల ప్రజ�