Crime news | ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.10వేలు లంచం తీసుకుంటూ లంచం లైన్మెన్ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన జిల్లాలోని కొమురవెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం విజయగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరిన వివిధ మండలాల నేతలు అం
ఫలితాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సాధారణ ప్రసవాల పెంపునకు తెలంగాణ ప్రభుత్వ కృషి భేష్ దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు పరిశీలిస్తున్నాం కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల శాఖ నర్సింగ్ ఏడీజీ రతిబాలచంద్�
సిద్దిపేట జిల్లాలో ప్రత్యేక బృందాలు పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయం రెండు కిలోల 500 గ్రాముల గంజాయి స్వాధీనం సమాచారం ఇచ్చే వారికి నగదు పురస్కారం సిద్దిపేట టౌన్, అక్టోబర్ 26 : గంజాయి రవాణాపై సిద్దిపేట పోలీసుల�
కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి | ప్రత్యామ్నాయ పంటల సాగుపై సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన సమావేశం రైతుల శ్రేయస్సు కోసమే నిర్వహించాం. యాసంగి సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్�
సంగారెడ్డి జిల్లాలో 10 లక్షలు దాటిన వాక్సినేషన్ సిద్దిపేట జిల్లాలో 7,72,164 మందికి టీకా మెదక్ జిల్లాలో 75 శాతం వ్యాక్సినేషన్ పూర్తి 4,14,829 మందికి ఫస్ట్ డోస్ పూర్తి ఇంటింటికీ వెళ్లి టీకా ఇస్తున్న వైద్య సిబ్బం�
సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 24: సంగారెడ్డి నేటి నుంచి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ఉమ్మడి మెదక్ జిల్లాలో 131 కేంద్రాలు పరీక్షలు రాయనున్న 35,706 మంది విద్యార్థులు సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు ఇంటర్మీడియ�
టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు నాంది ఇక్కడే… ఉద్యమంలో అనేక ఆటుపోట్లు వరుసగా రెండోసారి అధికారంలో టీఆర్ఎస్ నేడు గులాబీ ప్లీనరీ.. తరలివెళ్లనున్న పార్టీ ప్రతినిధులు పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఎన్ని�
గుట్కా ప్యాకెట్ల పట్టివేత | జిల్లా కేంద్రంలో పోలీసులు పాన్షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
కొమురవెల్లి మల్లన్న | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చ
70 ఏండ్లలో లేని అభివృద్ధి ఏడేండ్లల్లో చేసి చూపాం చేర్యాలలో విజయగర్జన సభ సన్నాహక సమావేశం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల, అక్టోబర్ 23: 70 ఏండ్ల పాటు అధికారంలో ఉండి ప్రజల సంక్షేమం, అభివృద్�
రికార్డు స్థాయిలో వరి సాగు ప్రారంభమైన వరికోతలు వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ పంట పొలాల్లో ధాన్యం రాశులు ఉమ్మడి జిల్లాలో 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా 875 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళి�
చేయని పనులకు రూ.లక్షల్లో బిల్లులు అందుగులపల్లి నర్సరీలో గోల్మాల్ వెల్దుర్తి, అక్టోబర్ 21: హరిత తెలంగాణే లక్ష్యంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన అటవీ శాఖ నర్సరీల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకు
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి డీఆర్డీవో గోపాల్రావు, ఎస్బీఐ డీజీఎం సత్యనారాయణ పాణిగ్రహి సిద్దిపేటలో రుణ విస్తరణ మహోత్సవం రూ.138 కోట్ల రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు హాజరైన 1500 మంది ఔత్సాహికులు సిద్దిపేట, అక్�