వరికి బదులుగా ఐదు రకాల పంటలు యాసంగిలో ప్రత్యామ్నయ సాగుపై దృష్టి సారిద్దాం గ్రామాల్లో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతలను ఉపయోగపడుతున్న రైతువేదికలు ఉమ్మడి మెదక్ జ�
మంత్రి హరీశ్రావు | జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి అన్ని గ్రామాల్లో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం జరిగేలా చూడాలి. పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చీరెల పంపిణీని చేపట్టాలని మంత్రి హరీశ్
గెల్లు శ్రీనివాస్ యాదవ్ | తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ రేపటి నుంచి గ్రామాలు , పట్టణాల్లో చీరెల పంపిణీ ఉమ్మడి మెదక్ జిల్లాలో 10,84,457 చీరెల పంపిణే లక్ష్యం 17రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలతో చీరెల తయారీ సిద్దిపేటలో �
జగదేవ్పూర్ : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఉచితంగా చేపల పిల్లలను పంపిణీ చేస్తున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఏ
మంత్రి హరీశ్రావు | అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన బాపూజీ అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
నంగునూరు : మనం కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయాలని చూస్తున్నది. దొడ్డు రకం వడ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర పెత్తనం ఏంటో తేల్చుకునేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లార�
-విద్యుత్ శాఖ నుంచి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేత సిద్దిపేట : నారాయణరావుపేట మండలం కోదండరావుపల్లి గ్రామానికి చెందిన బొంగురం శేఖర్ 2018లో వ్యవసాయ పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందారు. కాగా స్థానిక ప్రజ�