ఓటరుగా నమోదు | జిల్లాలో జనవరి 01, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎంత ధాన్యం దిగుబడి వచ్చినా కొనేందుకు ప్రభుత్వం సిద్ధం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణకు చర్యలు సీఎం కేసీఆర్ కృషితో పెరిగిన వరిసాగు, దిగుబడులు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, నవం�
గజ్వేల్ అటవీ రేంజ్లో పెరిగిన పచ్చదనం సీఎం కేసీఆర్ చొరవతో పచ్చగా మారిన అడవులు వందల హెక్టార్లలో మొక్కల పెంపకం అధికారుల సమష్టి కృషి ఫలితం ఆహ్లాదభరితంగా మారిన పరిసరాలు వెల్లివిరిస్తున్న జీవ వైవిధ్యం గజ
మంత్రి హరీశ్ రావు | గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.
మంత్రి హరీశ్రావు | సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం ధాన్యం కొనుగోలు కేం�
ఎమ్మెల్యే మదన్రెడ్డి కొనుగోలు కేంద్రాల ప్రారంభం వెల్దుర్తి, అక్టోబర్ 31: టీఆర్ఎస్ సర్కారు రైతు ప్రభుత్వమని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. ఆదివారం వెల్దుర్తితో పాటు మండలంలోని మానేపల్లి, మంగళపర్తి, ధర
మల్లన్న ఆలయంలో భక్తుల పూజలు చేర్యాల, అక్టోబర్ 31 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామివారిని 15 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్�
మల్లన్న ఆలయం | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించ
గజ్వేల్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.8,421 గజ్వేల్, అక్టోబర్ 29 : గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో పత్తికి రూ.8421 ధర పలికింది. ఈ నెల 20వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా, మొదటి రోజు క్వింటాల్ పత్తికి �
ప్రారంభమై నేటితో ఏడాది పూర్తి.. భూ రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో దేశానికే ఆదర్శం జిల్లాలో వేగంగా, పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి ధన్యవాదాలు.. సిద్దిపేట కలెక్టర్ వెం�
నంగునూరు, అక్టోబర్ 28: సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో సుమారు రెండు వేల ఏండ్లనాటి చిలుంగొట్టం (సొంగ) అవశేషాలు దొరికినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు కొలిప