గురుకుల విద్యాలయాల ప్రారంభానికి హైకోర్టు అనుమతి నేడో, రేపో ప్రారంభ తేదీని ప్రభుత్వం ప్రకటించే అవకాశం జిల్లాలో తెరుచుకోనున్న గురుకులాలు ప్రత్యక్ష తరగతులకు హాజరు కానున్న 17,577 మంది విద్యార్థులు సిద్దిపేట �
క్రైం న్యూస్ | వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ స్టాటర్ను రిపేరు చేస్తూ కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
చాళుక్యుల ఆనవాళ్లు | మండలంలోని పాత దొమ్మాట గ్రామంలో చాళుక్యుల ఆనవాళ్లు ఉన్నట్లు తాము గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ పాత దొమ్మాట గ్రామంలో బుధవ�
తోటి వారు అవహేళన, లూయీ స్ఫూర్తితో ముందుకు.. ఏపీజీవీబీ బ్యాంక్లో ఉద్యోగం సాధించిన అంధుడు ఐలయ్య మనో సంకల్పం లేని ఎందరికో స్ఫూర్తిదాయకం కండ్ల్లు కనిపించని నీకు చదువు ఎందుకురా, నీవు ఎలా చదువుతావు.. ఎం సాధిస్�
ఎరువులు, విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు సంగారెడ్డి జిల్లాలో 1.42 లక్షల ఎకరాల్లో సాగు అంచనా 32,199 టన్నుల ఎరువులు, విత్తనాలు అందుబాటులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్న అధికారులు ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస�
‘విజయ గర్జన’ సభకు సన్నాహాలు నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో సమావేశాలు టీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న మంత్రి కేటీఆర్ ప్రతి గ్రామం నుంచి పెద్దఎత్తున సభకు తరలించేలా ప్రణాళిక ఇప్పటి ను�
సిద్దిపేట, అక్టోబర్ 18 నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లెల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేసి వానకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు హర్షం వ్�
సీపీ జోయల్ డెవిస్ | పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి వ్యాసరచన, ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించనున్నామని, ఆసక్తి గల విద్యార్థులు, ఫొటోగ్రాఫర్లు ఉత్సాహంగా పాల్గొనాలని స
ఆటో డ్రైవర్ ఆత్మహత్య | కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఆటో డ్రైవర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిరుదొడ్డి మండల పరిధిలోని ఖాజీపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.