Crime news | కుటుంట కలహాలతో కట్టుకున్న భర్తను ఓ భార్య గొడ్డలితో నరికి చంపిన సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం విఠలాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న రైతుబంధు సంబురాలు గ్రామగ్రామానా రైతుబంధు సంబురాలు ఉత్సాహంగా పాల్గొంటున్న అన్ని వర్గాల ప్రజలు ఏడో రోజూ రైతుబంధు 5,907 మందికి రూ.17.24 కోట్లు ఉమ్మడి జిల్లాలో 8,16,985మందికి రూ.724.43 కోట్లు �
పల్లెపల్లెనా రైతుబంధు సంబురాలు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మహిళలకు ముగ్గుల పోటీలు అల్లాదుర్గం, జనవరి 5 : రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎంపీపీ అనిల్కుమార్రెడ్డి, టీఆర్�
ఈనెల పదో తేదీ వరకు రైతుబంధు వారోత్సవాలు అంబరాన్నంటేలా సంబురాలు సిద్దిపేట అర్బన్, జనవరి 4: రైతుబంధు పండుగ జాతర ఊరూరా కొనసాగుతున్నది. పంట పెట్టుబడి సాయం కింద ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎనిమిదో విడతల్�
ఐదోరోజూ రైతుబంధు పంపిణీ 57,148 మందికి రూ.114.37 కోట్లు అకౌంట్లలో జమ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 7,92,171 మంది రైతులకు అందిన డబ్బులురూ.657.37 కోట్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతల హర్షం పలుచోట్ల సీఎం కేసీఆర్ చి�
గజ్వేల్ మార్కెట్లో అత్యధికంగా క్వింటాలుకు రూ.8907 గతేడాదితో పోలిస్తే రెట్టింపు ధర సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు 3,84,767 క్వింటాళ్ల సేకరణ పుష్కలమైన నీటి వనరులతో వరివైపు మొగ్గుచూపిన రైతులు పంట విస్తీర్ణం తగ�
కొత్తపల్లి: కరీంనగర్లో జరిగిన 8వ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ టోర్నీలో సిద్దిపేట ఓవరాల్ చాంపియన్షిప్ దక్కించుకుంది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాస్ కంట్రీ పోటీల్ల�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు చేరువ పోలీసు కన్వెన్షన్ సెంటర్ తొలి అడుగు మాత్రమే హోంశాఖ మంత్రి మహమూద్అలీ, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స�
నేడు దుబ్బాకలో వంద పడకల దవాఖాన ప్రారంభం హాజరు కానున్న ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రూ.20కోట్లతో భవన సముదాయం అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం మూడు జిల్లాల సరిహద్దు గ్రామస్తులకు ఉపయోగకరం దుబ్బాక అభి�