దుబ్బాక, ఏప్రిల్ 30 : రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ కృషి చేస్తుంది. పంట పెట్టుబడి సాయం నుంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతన్నలు పండ�
పంచాయతీల్లో ఖాళీ స్థలాలు కాపాడాలిలేఅవుట్లలో 10శాతం స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలిఫెన్సింగ్ వేసి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేయాలిసంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్సంగారెడ్డి, ఏప్రిల�
ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల దాకా పోలింగ్130 పోలింగ్ కేంద్రాలు.. 1,00,678 మంది ఓటర్లువిధుల్లో 2388 మంది సిబ్బందిఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..43 వార్డులకు గానూ బరిలో 236 మంది అభ్యర్థులుమే 3న ఓట్ల లెక్కింపుసిద�
చేర్యాల, ఏప్రిల్ 28: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి ఆలయంలో మే 4వ తేదీ వరకు ఆర్జీత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మా�
రామచంద్రాపురం, ఏప్రిల్28: సైబరాబాద్ పరిధిలో టెలీమెడిసిన్ సేవలను పోలీస్ కమిషనర్ సజ్జనార్ అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా వైరస్ సోకడం కంటే భయమే మనిషిని ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తుంది. ఈ నేపథ్య�
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 28 : సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీకళాశాల, శ్రీకృప ఇనిస్ట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ వెలికట్ట కళాశాలల మధ్య స్కిప్స్తో ఒప్పందం బుధవారం కుదిరింది. ఈ సందర్భంగా స్కిప్స్ ప్రి�
నర్సాపూర్,ఏప్రిల్25: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ మైనార్టీ స్కూల్ , ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాలలో మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ ఆధ్వర్య ంలో ఆదివారం శానిటైజేషన్ చేశారు. ఈ సందర్భ�
నర్సపురం వద్ద పేదవాడి కలల సౌధం3460 ఇండ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వంఇప్పటికే 1604మంది లబ్ధిదారుల గృహ ప్రవేశంసీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంపారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికరెండో దశలో మరికొంత మంది అర్హులకు
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికూచన్పల్లి, సర్దన చెక్డ్యాంల వద్దగంగమ్మకు ప్రత్యేక పూజలుహవేళిఘనపూర్, ఏప్రిల్ 23 : ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాకు గోదావరి జలాలను తీసుకొచ్చి మా�
మున్సిపల్ ఎన్నికలకు గట్టి బందోబస్తుఎన్నికల నియమావళి పాటించాలిఅభ్యర్థులకు సీపీ జోయల్ డెవిస్ సూచనలు సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 23 : మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రజలు ప్రశా�
సీఎం కేసీఆర్ కృషితోనే చెక్డ్యాంల నిర్మాణంరైతులకు సీఎం కేసీఆర్ కొండంత భరోసాఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డిమంజీరా మొదటి చెక్డ్యాం వద్ద గంగమ్మకు పూజలు చేసి జల హారతి ఇచ్చిన ఎమ్మెల్సీమెదక్, ఏప్రిల్ 22 :గ�
నదికే కొత్త నడక నేర్పారుగోదావరి జలాలు తెచ్చి మెదక్ జిల్లాకు జీవం పోశారు..ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిర్యాలమడుగు చెక్డ్యాం వద్ద గంగమ్మకు పూజలు చేసిన ఎమ్మెల్యేమెదక్ రూరల్, ఏప్రిల్ 22: నదికే కొత్త న
పెద్దశంకరంపేట ,ఏప్రిల్ 22: రైతులు పండించిన ప్రతి గింజ నూ కొనుగోలు చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం పెద్దశంకరంపేటలో పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేం�