మల్లన్న ఆలయం | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించ
గజ్వేల్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.8,421 గజ్వేల్, అక్టోబర్ 29 : గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో పత్తికి రూ.8421 ధర పలికింది. ఈ నెల 20వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా, మొదటి రోజు క్వింటాల్ పత్తికి �
ప్రారంభమై నేటితో ఏడాది పూర్తి.. భూ రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో దేశానికే ఆదర్శం జిల్లాలో వేగంగా, పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి ధన్యవాదాలు.. సిద్దిపేట కలెక్టర్ వెం�
నంగునూరు, అక్టోబర్ 28: సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో సుమారు రెండు వేల ఏండ్లనాటి చిలుంగొట్టం (సొంగ) అవశేషాలు దొరికినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు కొలిప
Crime news | ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.10వేలు లంచం తీసుకుంటూ లంచం లైన్మెన్ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన జిల్లాలోని కొమురవెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం విజయగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరిన వివిధ మండలాల నేతలు అం
ఫలితాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సాధారణ ప్రసవాల పెంపునకు తెలంగాణ ప్రభుత్వ కృషి భేష్ దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు పరిశీలిస్తున్నాం కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల శాఖ నర్సింగ్ ఏడీజీ రతిబాలచంద్�
సిద్దిపేట జిల్లాలో ప్రత్యేక బృందాలు పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయం రెండు కిలోల 500 గ్రాముల గంజాయి స్వాధీనం సమాచారం ఇచ్చే వారికి నగదు పురస్కారం సిద్దిపేట టౌన్, అక్టోబర్ 26 : గంజాయి రవాణాపై సిద్దిపేట పోలీసుల�
కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి | ప్రత్యామ్నాయ పంటల సాగుపై సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన సమావేశం రైతుల శ్రేయస్సు కోసమే నిర్వహించాం. యాసంగి సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్�
సంగారెడ్డి జిల్లాలో 10 లక్షలు దాటిన వాక్సినేషన్ సిద్దిపేట జిల్లాలో 7,72,164 మందికి టీకా మెదక్ జిల్లాలో 75 శాతం వ్యాక్సినేషన్ పూర్తి 4,14,829 మందికి ఫస్ట్ డోస్ పూర్తి ఇంటింటికీ వెళ్లి టీకా ఇస్తున్న వైద్య సిబ్బం�
సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 24: సంగారెడ్డి నేటి నుంచి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ఉమ్మడి మెదక్ జిల్లాలో 131 కేంద్రాలు పరీక్షలు రాయనున్న 35,706 మంది విద్యార్థులు సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు ఇంటర్మీడియ�