వెల్దుర్తిలో శిథిలావస్థకు కట్టడాలు కాకతీయులు ఏలిన పట్టణం భూగర్భంలో చారిత్రక విగ్రహాలు వెల్దుర్తి, నవంబర్ 17: మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాకతీయ కట్టడాలు, చారిత్రక సంపద శిథిలావస్థకు చేరాయి. �
నేడు హైదరాబాద్లో టీఆర్ఎస్ మహాధర్నా తరలివెళ్లనున్న ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు హాజరు కానున్న మంత్రి హరీశ్రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్న టీఆర్
జిల్లా అభివృద్ధికి నావంతుగా కృషిచేస్తా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావు స్వాగతం పలికిన జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్�
పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు బాధ్యతలు స్వీకరించిన సంగారెడ్డి కలెక్టర్ సిద్దిపేట అర్బన్, నవంబర్ 16 : సిద్దిపేట కొత్త కలెక్టర్గా ఎం.హనుమంతరావుకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించి�
రెండు తులాలు అందజేసిన సుడా డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి సిద్దిపేట అర్బన్, నవంబర్ 16: మాజీ కౌన్సిలర్, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్రెడ్డి యాదాద్రి ఆలయానికి రెండు తులాల బంగారాన్ని సమర్పించారు. ఈ మేర�
నేటి నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణడిసెంబర్ 10న ఓటింగ్.. 14న కౌంటింగ్ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సందడిసిద్దిపేట, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :స్థానిక సంస్థల కోట�
స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన వెంకట్రామ్రెడ్డిజిల్లా అభివృద్ధ్దిలో ప్రముఖ పాత్రసీఎం కేసీఆర్ నేతృత్వంలో పథకాల అమలు, ప్రాజెక్టుల పూర్తికి కృషిసిద్దిపేట అర్బన్, నవంబర్ 15 : సిద్దిపేట కలెక్టర్ పీ.వెంకట్�
హుండీల లెక్కింపు | ఈ నెల 18వ తేదీన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో హుండీలను విప్పి లెక్కింపు చేయనున్నట్లు ఆలయ ఈవో అలూరి బాలాజీ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు.
చకచకా గోదాముల నిర్మాణ పనులు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు చొరవతో పనులు ముమ్మరం గోదాముల నిర్మాణానికి రూ.45 కోట్ల నిధులు మంజూరు జిల్లాలో చిన్నకోడూరు, నారాయణరావుపేట, దుబ్బాక మండలాల్లో గోదాముల నిర్మాణం రైతులక
నారాయణరావుపేట రైతు వేదికలో ఏర్పాటు అందుబాటులో పలు రకాల విత్తనాలు వర్మీకంపోస్టు తయారీపై అవగాహన తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించాలని అధికారుల సూచన నారాయణరావుపేట, నవంబర్ 14 : తాము పండించే పంటల విత్తన�
స్వయం ఉపాధి వైపు ఆర్అండ్ఆర్ కాలనీ వాసుల చూపు ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో వెలుస్తున్న దుకాణాలు ప్రభుత్వం అందించిన పరిహారంతో వ్యాపారాలు గజ్వేల్ల్లో ఫ్రాంచైజీలతో బిజినెస్ గజ్వేల్, నవంబర�
Komuravelli | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పులకించిపోయింది. ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు.
న్యాయవిజ్ఞాన సదస్సులో హైకోర్టు న్యాయమూర్తి,జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎ.అభిషేక్రెడ్డిసిద్దిపేట టౌన్, నవంబర్ 3: న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందజేస్తున్న ఉచిత న్యాయ సేవలను పేదలు సద్వినియోగ�