మంత్రి హరీశ్రావు పిలుపుతో స్వచ్ఛందంగా ఆలయ గోపురానికి విరాళం ప్రకటించిన కౌన్సిలర్లు, కార్యకర్తలు ఆధ్యాత్మిక, సామాజిక ధార్మిక సేవాభావానికి మారుపేరు సిద్దిపేట మంత్రి హరీశ్రావు సిద్దిపేట, నవంబర్ 5 : మంత�
సిద్దిపేట, నవంబర్ 5 : ‘మంత్రి హరీశ్రావు కమిట్మెంట్ ఏమిటో సిద్దిపేట ప్రజలకు తెలుసు. నీతో చెప్పించుకునే అవసరం మా నేతకు లేదు.. అభివృద్ధి, సంక్షేమం ఆయనకు రెండు కండ్లు.. ఈటల జాగ్రత్తగా మాట్లాడు’.. అని టీఆర్ఎస
దీక్షా దివస్ రోజున వరంగల్లో భారీ బహిరంగ సభ గులాబీ జెండా ద్విదశాబ్ది ఉత్సవం ఈ నెల 29 సభకు పెద్ద ఎత్తున తరలివెళ్దాం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, నవంబర్ 5: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో త�
జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి సిద్దిపేట అర్బన్ : రైతులు ఎదుర్కొంటున్న నకిలీ విత్తనాల సమస్యతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై గత నెల 25వ తేదీన జరిగిన సమావేశంలో నేను మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు వక్రీక
Crime news | హుస్నాబాద్ పట్టణంలోని శివాలయం వీధిలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. పట్టణంలో పోస్టుమ్యాన్గా పనిచేసే గూల్ల ఎల్లయ్య-శ్రీమతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దు�
తెల్ల బంగారానికి పెరుగుతున్న ‘మద్దతు’ క్వింటాలుకు రూ.10 వేలు పలుకుతున్న ధర సీసీఐ మద్దతు ధర కన్నా బహిరంగ మార్కెట్లోనే అధికం ఉమ్మడి మెదక్ జిల్లాలో 5,40,966 ఎకరాల్లో సాగు పది రోజులుగా మార్కెట్లకు వస్తున్న పత్తి
ఓటరుగా నమోదు | జిల్లాలో జనవరి 01, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎంత ధాన్యం దిగుబడి వచ్చినా కొనేందుకు ప్రభుత్వం సిద్ధం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణకు చర్యలు సీఎం కేసీఆర్ కృషితో పెరిగిన వరిసాగు, దిగుబడులు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, నవం�
గజ్వేల్ అటవీ రేంజ్లో పెరిగిన పచ్చదనం సీఎం కేసీఆర్ చొరవతో పచ్చగా మారిన అడవులు వందల హెక్టార్లలో మొక్కల పెంపకం అధికారుల సమష్టి కృషి ఫలితం ఆహ్లాదభరితంగా మారిన పరిసరాలు వెల్లివిరిస్తున్న జీవ వైవిధ్యం గజ
మంత్రి హరీశ్ రావు | గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.
మంత్రి హరీశ్రావు | సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం ధాన్యం కొనుగోలు కేం�
ఎమ్మెల్యే మదన్రెడ్డి కొనుగోలు కేంద్రాల ప్రారంభం వెల్దుర్తి, అక్టోబర్ 31: టీఆర్ఎస్ సర్కారు రైతు ప్రభుత్వమని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. ఆదివారం వెల్దుర్తితో పాటు మండలంలోని మానేపల్లి, మంగళపర్తి, ధర
మల్లన్న ఆలయంలో భక్తుల పూజలు చేర్యాల, అక్టోబర్ 31 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామివారిని 15 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్�