మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తిహాజరైన మెదక్,సంగారెడ్డి కలెక్టర్లు, సిద్దిపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ఈ నెల 30తో ముగియనున్న ప్రస్తుత పాలసీత్వరలో నోటిఫికేషన్ విడుదలహర్షం వ్యక్తం చేస్తున్న బడ�
నాచగిరి | ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హరిద్రానదిలో స్వామి వారి పుష్కరిణిలో భక్తులు వే
ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రం వచ్చింది.. ఈ విద్యా సంవత్సరమే నర్సింగ్, వెటర్నరీ కళాశాలలు ప్రారంభిస్తాం.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట అర్బన్, నవంబర్ 5 : తన పదేండ్ల ప్రయత్నం ఫల�
ప్రత్యామ్నాయంతో లాభాలు గడించాలి వాణిజ్య పంటలపై అవగాహన కల్పించాలి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పంట మార్పిడిలో భాగంగా చిన్నకోడూరు రైతులకు సన్ఫ్లవర్ విత్తనాలు పంపిణీ సిద్దిపేటలో విస్తృతంగా పర
హాజరు కానున్న హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి అభిషేక్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సిద్దిపేట టౌన్, నవంబర్ 6 : జాతీయ న్యాయసేవా అధికార సంస్థ ప్రారంభమై 25 ఏండ్లు పూర్తి చేసు�
మంత్రి హరీశ్రావు పిలుపుతో స్వచ్ఛందంగా ఆలయ గోపురానికి విరాళం ప్రకటించిన కౌన్సిలర్లు, కార్యకర్తలు ఆధ్యాత్మిక, సామాజిక ధార్మిక సేవాభావానికి మారుపేరు సిద్దిపేట మంత్రి హరీశ్రావు సిద్దిపేట, నవంబర్ 5 : మంత�
సిద్దిపేట, నవంబర్ 5 : ‘మంత్రి హరీశ్రావు కమిట్మెంట్ ఏమిటో సిద్దిపేట ప్రజలకు తెలుసు. నీతో చెప్పించుకునే అవసరం మా నేతకు లేదు.. అభివృద్ధి, సంక్షేమం ఆయనకు రెండు కండ్లు.. ఈటల జాగ్రత్తగా మాట్లాడు’.. అని టీఆర్ఎస
దీక్షా దివస్ రోజున వరంగల్లో భారీ బహిరంగ సభ గులాబీ జెండా ద్విదశాబ్ది ఉత్సవం ఈ నెల 29 సభకు పెద్ద ఎత్తున తరలివెళ్దాం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, నవంబర్ 5: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో త�
జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి సిద్దిపేట అర్బన్ : రైతులు ఎదుర్కొంటున్న నకిలీ విత్తనాల సమస్యతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై గత నెల 25వ తేదీన జరిగిన సమావేశంలో నేను మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు వక్రీక
Crime news | హుస్నాబాద్ పట్టణంలోని శివాలయం వీధిలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. పట్టణంలో పోస్టుమ్యాన్గా పనిచేసే గూల్ల ఎల్లయ్య-శ్రీమతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దు�
తెల్ల బంగారానికి పెరుగుతున్న ‘మద్దతు’ క్వింటాలుకు రూ.10 వేలు పలుకుతున్న ధర సీసీఐ మద్దతు ధర కన్నా బహిరంగ మార్కెట్లోనే అధికం ఉమ్మడి మెదక్ జిల్లాలో 5,40,966 ఎకరాల్లో సాగు పది రోజులుగా మార్కెట్లకు వస్తున్న పత్తి
ఓటరుగా నమోదు | జిల్లాలో జనవరి 01, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎంత ధాన్యం దిగుబడి వచ్చినా కొనేందుకు ప్రభుత్వం సిద్ధం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణకు చర్యలు సీఎం కేసీఆర్ కృషితో పెరిగిన వరిసాగు, దిగుబడులు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, నవం�