హుండీల లెక్కింపు | ఈ నెల 18వ తేదీన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో హుండీలను విప్పి లెక్కింపు చేయనున్నట్లు ఆలయ ఈవో అలూరి బాలాజీ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు.
చకచకా గోదాముల నిర్మాణ పనులు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు చొరవతో పనులు ముమ్మరం గోదాముల నిర్మాణానికి రూ.45 కోట్ల నిధులు మంజూరు జిల్లాలో చిన్నకోడూరు, నారాయణరావుపేట, దుబ్బాక మండలాల్లో గోదాముల నిర్మాణం రైతులక
నారాయణరావుపేట రైతు వేదికలో ఏర్పాటు అందుబాటులో పలు రకాల విత్తనాలు వర్మీకంపోస్టు తయారీపై అవగాహన తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించాలని అధికారుల సూచన నారాయణరావుపేట, నవంబర్ 14 : తాము పండించే పంటల విత్తన�
స్వయం ఉపాధి వైపు ఆర్అండ్ఆర్ కాలనీ వాసుల చూపు ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో వెలుస్తున్న దుకాణాలు ప్రభుత్వం అందించిన పరిహారంతో వ్యాపారాలు గజ్వేల్ల్లో ఫ్రాంచైజీలతో బిజినెస్ గజ్వేల్, నవంబర�
Komuravelli | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పులకించిపోయింది. ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు.
న్యాయవిజ్ఞాన సదస్సులో హైకోర్టు న్యాయమూర్తి,జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎ.అభిషేక్రెడ్డిసిద్దిపేట టౌన్, నవంబర్ 3: న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందజేస్తున్న ఉచిత న్యాయ సేవలను పేదలు సద్వినియోగ�
అన్నదాతలకు అన్యాయం చేస్తే సహించం.. వారికోసం ఎంతకైనా పోరాడుతాం కేంద్రం తీరు సరికాదు.. విధానాలు మార్చుకోవాలి.. యాసంగిలో వడ్లు కొనేవరకు ఈ ఉద్యమం ఆగదు బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి సీఎం కేసీఆర్ ఏ ప
ములుగు, నవంబర్ 12 : అటవీ కళాశాల విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అటవీ శాఖ చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలో నిర్వహి
ఎంపీ ప్రభాకర్రెడ్డి | గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడంలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమైందని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
సూపర్ మార్కెట్ల తరహాలో ‘‘వాక్ ఇన్ స్టోర్’ల ఏర్పాటుకు అనుమతి రాష్ట్రంలో ఏ దుకాణానికైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ విజయ్భాస్కర్రెడ్డి సిద్దిపేట టౌన్, నవంబర్ 11 : మారుతున్
ప్రత్యామ్నాయ సాగు లాభాలు.. కాలాన్ని బట్టి పంట వేయాలి.. భూసార పరీక్షలు చేయించాలి.. దిగుబడి బాగా వచ్చే పంటలు సాగు చేసుకోవాలి.. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారు.. విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? నువ్వులు, పెసర�
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ రైతు మహాధర్నా సిద్దిపేటలో హాజరు కానున్న మంత్రి హరీశ్రావు దుబ్బాకాలో ఎంపీ ప్రభాకర్రెడ్డి, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలిరానున్న రైతులు, �
Marijuana | హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు ఏసీపీ వాసాల సతీశ్ తెలిపారు.