మల్లన్న క్షేత్రం | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శి
పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఉదయం తొమ్మిది వరకు తొలగని మంచు తెరలు ఇబ్బందులు పడుతున్న రైతులు, కూలీలు, చిరువ్యాపారులు వెచ్చని దుస్తువులకు పెరిగిన గిరాకీ వృద్ధులు, మహిళలు జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచనలు స�
ఎఫ్డీసీ చైర్మన్గా వంటేరు ప్రతాప్రెడ్డి తిరిగి నియమించిన సీఎం కేసీఆర్ పదవీ కాలం మరో రెండేండ్లు పొడిగింపు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం గజ్వేల్, డిసెంబర్ 18: సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన వంట�
రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర సర్కారు యాసంగి ధాన్యం కొనుగోలుపై మొండివైఖరి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరాటం 20న గ్రామగ్రామానా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయండి టీఆర్ఎస్ శ్రేణ
ఉమ్మడి మెదక్ జిల్లాలో 8,84,413 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కొన్న ధాన్యం విలువ రూ.1,732.67 కోట్లు రైతులకు చెల్లించింది రూ.1,265.90 కోట్లు మెదక్లో 100 శాతం సేకరణ పూర్తి సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో 95శాతం మేర కొనుగో�
ఏండ్ల నుంచి అదేబాట లాభాలు ఆర్జిస్తున్న రైతులు సిద్దిపేట కమాన్, డిసెంబర్ 17: ఆ ఊరంతా ఆకుకూరలే పండిస్తారు. పెట్టుబడి తక్కువ.., లాభాలు ఎక్కువగా ఉన్న ఈ పంటలతో నష్టం అనేదే లేదని చెబుతున్నారు ఆ గ్రామం రైతులు. ఆకు
Rising sun | దట్టంగా కమ్ముకున్న మంచు దుప్పటి ఒకవైపు. ఆకాశాన్ని తాకేలా ఉన్న తాటి చెట్ల సోయగం మరోవైపు వాటి అందాలను తోసి రాజని తాటి చెట్టు సిగలో ఎర్రెర్రని ముద్ద మందారంలా భానుడు ధగధగమని కాంతులీనుతూ..ఉదయిస్తున్నట్ట
Aasara Pensions | ఎదుటి వారికి సహాయపడాలంటే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాల్సిన పనిలేదని, తోటి వారికి తన వంతు బాధ్యతగా సేవ చేయాలనే తపన ఉంటే చాలని ఓ వృద్ధురాలు నిరూపించింది.
ఉద్యమకారుడికి మరోమారు గుర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో సర్వత్రా హర్షం సిద్దిపేట, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్కు చెందిన ఉ�
జోరుగా మున్సిపాలిటీ ప్రధాన కూడళ్ల అభివృద్ధి రూ.కోటి రూపాయలతో పనులు హుడా సహకారంతో రాజీవ్ రహదారి, రింగురోడ్ల సుందరీకరణ అలంకరణ మొక్కలతో కొత్త లుక్.. ఆహ్లాదకరంగా మారనున్న ప్రయాణం గజ్వేల్, డిసెంబర్ 15 : సిద�
ప్రతి ఒక్కరూ కరోనా రెండు డోస్లు తీసుకోవాలి రెండు ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సిద్దిపేట పట్టణంలో పలు కార్యక్రమాలకు హాజరు సిద్దిపే
వంద శాతం వ్యాక్సినేషన్ | జిల్లాలో 18 సంవత్సరాలు నిండి మొదటి, రెండో డోస్ తీసుకొని వారు ఒక్కరు కూడా ఉండొద్దు. వంద త శాతం కరోనా టీకాలు వేయించేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు.