ఎమ్మెల్యే రఘునందన్ రావు | భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ను అవమాన పర్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు మండల అధ్యక్షుడు దార స్వామి అన్నారు.
రాజీవ్ రహదారిపై అతివేగానికి కళ్లెం ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు సిద్దిపేట, గజ్వేల్ పరిధిలో రెండు స్పీడ్లేజర్ గన్స్ ఏర్పాటు ఈ ఏడాది 89,749 కేసులు నమోదు రూ.9,28,39,875
జాతీయస్థాయిలో మెరిసిన సిద్దిపేట, హుస్నాబాద్ బల్దియాలు స్వచ్ఛ సర్వేక్షణ్-2021 అవార్డుకు ఎంపికైన మున్సిపాలిటీలు ఈ నెల 20న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ఢిల్లీకి వెళ్లనున్న చైర్పర్సన్లు, కమిషనర్లు సి�
ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్గోయల్ ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు నవంబర్ 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట�
అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో మల్లన్న ఆలయ ఉప ఆలయంగా కొనసాగుతున్న ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగు�
ఎమ్మెల్యే కుమార్ | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నడుం బిగించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు.
లాభదాయక పంటలు సాగుచేసేలా ప్రభుత్వం ప్రణాళికలు మార్కెట్లో డిమాండ్ ఉన్నవాటికే ప్రాధాన్యం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి అందుబాటులో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచనలు, అవగాహన ఉమ్మడి జిల్లా
కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చిన సీఎం కేసీఆర్ కేంద్రం వరిధాన్యం కొననంటున్నది ఈ నెల 12 మహాధర్నా చేపట్టి నిరసన తెలుపుదాం ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి రెండు రోజుల్లో పార్టీ కమిటీలను పూర్తి చేయా
Trekkenture: వారాంతాల్లో పిల్లలను అయితే పార్కులకు, లేదంటే సినిమాలకు తీసుకెళ్లి బోర్ కొట్టిందా..? ఇక ముందు ఒక్క వారమైనా కొత్తదనం ఉంటే బాగుండును అనుకుంటున్నారా..?
వంటేరు ప్రతాప్రెడ్డి | గ్రామాల్లో రైతులకు అందుబాటులో గ్రామాల వారీగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తిహాజరైన మెదక్,సంగారెడ్డి కలెక్టర్లు, సిద్దిపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ఈ నెల 30తో ముగియనున్న ప్రస్తుత పాలసీత్వరలో నోటిఫికేషన్ విడుదలహర్షం వ్యక్తం చేస్తున్న బడ�
నాచగిరి | ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హరిద్రానదిలో స్వామి వారి పుష్కరిణిలో భక్తులు వే
ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రం వచ్చింది.. ఈ విద్యా సంవత్సరమే నర్సింగ్, వెటర్నరీ కళాశాలలు ప్రారంభిస్తాం.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట అర్బన్, నవంబర్ 5 : తన పదేండ్ల ప్రయత్నం ఫల�
ప్రత్యామ్నాయంతో లాభాలు గడించాలి వాణిజ్య పంటలపై అవగాహన కల్పించాలి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పంట మార్పిడిలో భాగంగా చిన్నకోడూరు రైతులకు సన్ఫ్లవర్ విత్తనాలు పంపిణీ సిద్దిపేటలో విస్తృతంగా పర
హాజరు కానున్న హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి అభిషేక్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సిద్దిపేట టౌన్, నవంబర్ 6 : జాతీయ న్యాయసేవా అధికార సంస్థ ప్రారంభమై 25 ఏండ్లు పూర్తి చేసు�