గజ్వేల్ అటవీ రేంజ్లో పెరిగిన పచ్చదనం సీఎం కేసీఆర్ చొరవతో పచ్చగా మారిన అడవులు వందల హెక్టార్లలో మొక్కల పెంపకం అధికారుల సమష్టి కృషి ఫలితం ఆహ్లాదభరితంగా మారిన పరిసరాలు వెల్లివిరిస్తున్న జీవ వైవిధ్యం గజ
మంత్రి హరీశ్ రావు | గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.
మంత్రి హరీశ్రావు | సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం ధాన్యం కొనుగోలు కేం�
ఎమ్మెల్యే మదన్రెడ్డి కొనుగోలు కేంద్రాల ప్రారంభం వెల్దుర్తి, అక్టోబర్ 31: టీఆర్ఎస్ సర్కారు రైతు ప్రభుత్వమని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. ఆదివారం వెల్దుర్తితో పాటు మండలంలోని మానేపల్లి, మంగళపర్తి, ధర
మల్లన్న ఆలయంలో భక్తుల పూజలు చేర్యాల, అక్టోబర్ 31 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామివారిని 15 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్�
మల్లన్న ఆలయం | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించ
గజ్వేల్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.8,421 గజ్వేల్, అక్టోబర్ 29 : గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో పత్తికి రూ.8421 ధర పలికింది. ఈ నెల 20వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా, మొదటి రోజు క్వింటాల్ పత్తికి �
ప్రారంభమై నేటితో ఏడాది పూర్తి.. భూ రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో దేశానికే ఆదర్శం జిల్లాలో వేగంగా, పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి ధన్యవాదాలు.. సిద్దిపేట కలెక్టర్ వెం�
నంగునూరు, అక్టోబర్ 28: సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో సుమారు రెండు వేల ఏండ్లనాటి చిలుంగొట్టం (సొంగ) అవశేషాలు దొరికినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు కొలిప
Crime news | ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.10వేలు లంచం తీసుకుంటూ లంచం లైన్మెన్ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన జిల్లాలోని కొమురవెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం విజయగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరిన వివిధ మండలాల నేతలు అం
ఫలితాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సాధారణ ప్రసవాల పెంపునకు తెలంగాణ ప్రభుత్వ కృషి భేష్ దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు పరిశీలిస్తున్నాం కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల శాఖ నర్సింగ్ ఏడీజీ రతిబాలచంద్�