మాస్కు ధరించాల్సిందే | రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్కు ధరించాల్సిందేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం 524 ఓట్ల మెజార్టీతో డాక్టర్ యాదవరెడ్డి విజయం పోలైన ఓట్లలో టీఆర్ఎస్కు 762, కాంగ్రెస్ 238 గులాబీ గెలుపుతో ఉమ్మడి జిల్లాలో సంబురాలు సిద్�
పనిచేయని కాంగ్రెస్ జిమ్మిక్కులు, ప్రలోభాలు కాంగ్రెస్ నేతలు రైతు వ్యతిరేకులు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన బీజేపీ ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ విజేత యాదవర�
జనవరి వరకు అందుబాటులోకి తేవాలి ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తహసీల్దార్లు, ఇరిగేషన్, ఆర్అండ్బీ, రైల్వే అధికారులతో సమీక్ష సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 13 : మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే ప �
హుస్నాబాద్ డివిజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ ఆరు మండలాల్లో 8.17 లక్షల క్వింటాళ్ల సేకరణ ధాన్యం విక్రయించిన 17,276 మంది రైతులు 15,190 మందికి చెల్లింపులు తుది దశకు చేరిన కొనుగోళ్లు ఇప్పటికే 20 కేంద్రాల మూసివ�
సిద్దిపేట, డిసెంబర్ 12 : ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగులు సంతృప్తి చెందేలా వైద్య సేవలు అందించాలని, ప్రజా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా వైద్యులు, వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా మెడికల్ కళాశాల, �
మల్లన్నను దర్శించుకున్న భక్తులు | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
ఏడాదిగా చిన్నారులకు ఇంగ్లిష్లో బోధన ఆసక్తి చూపిస్తున్న తల్లిదండ్రులు విద్యార్థులను తీర్చిదిద్దుతున్న టీచర్లు అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి ఇప్పటికే రెండు సార్లు వేతనాల పెంపు గజ్వేల్ రూర�
సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం ఉమ్మడి మెదక్ జిల్లాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు సంగారెడ్డిలో 4, మెదక్లో 3, సిద్దిపేటలో 2 పోలింగ్ స్టేషన్లు ఓటు వేయనున్న 1026 మంది ఓటర్లు 572 మంది మహిళలు, 454 మంది పురుషులు బ
కేంద్రం నిర్ణయంతో ప్రశ్నార్థకంగా మిల్లుల నిర్వహణ దిగుబడి పెరగడంతో ఆరునెలల క్రితమే మిల్లుల ఆధునీకరణ కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఆందోళనలో మిల్లర్లు మిల్లులపై ఆధారపడిన వందలాది కుటుంబాలు ఇతర రాష్ర్టాల నుంచ
శశాంక్ గోయల్ | డిసెంబర్ 10న జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.శశాంక్ గోయల్ తెలిపారు.
సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ముజామ్మిల్ఖాన్ కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ బాయిల్డ్రైస్ కొనమని స్పష్టం చేశాయి డిమాండ్ ఉన్న ఇతర పంటలేసాగుకు శ్రేయస్కరం సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 6 : యాసంగిలో వరికి �
బాలురు, బాలికలకు సకల వసతులతో వేర్వేరుగా ఎడ్యుకేషన్ హబ్లు గజ్వేల్తో పాటు ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఉపయోగం ఒకే ప్రాంగణంలో 6వ తరగతి నుంచి పీజీ వరకు విద్యాబోధన కార్పొరేట్ స్థాయిలో విద్య, హాస్టల్ వసతు