సూపర్ మార్కెట్ల తరహాలో ‘‘వాక్ ఇన్ స్టోర్’ల ఏర్పాటుకు అనుమతి రాష్ట్రంలో ఏ దుకాణానికైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ విజయ్భాస్కర్రెడ్డి సిద్దిపేట టౌన్, నవంబర్ 11 : మారుతున్
ప్రత్యామ్నాయ సాగు లాభాలు.. కాలాన్ని బట్టి పంట వేయాలి.. భూసార పరీక్షలు చేయించాలి.. దిగుబడి బాగా వచ్చే పంటలు సాగు చేసుకోవాలి.. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారు.. విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? నువ్వులు, పెసర�
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ రైతు మహాధర్నా సిద్దిపేటలో హాజరు కానున్న మంత్రి హరీశ్రావు దుబ్బాకాలో ఎంపీ ప్రభాకర్రెడ్డి, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలిరానున్న రైతులు, �
Marijuana | హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు ఏసీపీ వాసాల సతీశ్ తెలిపారు.
ఎమ్మెల్యే రఘునందన్ రావు | భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ను అవమాన పర్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు మండల అధ్యక్షుడు దార స్వామి అన్నారు.
రాజీవ్ రహదారిపై అతివేగానికి కళ్లెం ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు సిద్దిపేట, గజ్వేల్ పరిధిలో రెండు స్పీడ్లేజర్ గన్స్ ఏర్పాటు ఈ ఏడాది 89,749 కేసులు నమోదు రూ.9,28,39,875
జాతీయస్థాయిలో మెరిసిన సిద్దిపేట, హుస్నాబాద్ బల్దియాలు స్వచ్ఛ సర్వేక్షణ్-2021 అవార్డుకు ఎంపికైన మున్సిపాలిటీలు ఈ నెల 20న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ఢిల్లీకి వెళ్లనున్న చైర్పర్సన్లు, కమిషనర్లు సి�
ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్గోయల్ ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు నవంబర్ 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట�
అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో మల్లన్న ఆలయ ఉప ఆలయంగా కొనసాగుతున్న ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగు�
ఎమ్మెల్యే కుమార్ | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నడుం బిగించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు.
లాభదాయక పంటలు సాగుచేసేలా ప్రభుత్వం ప్రణాళికలు మార్కెట్లో డిమాండ్ ఉన్నవాటికే ప్రాధాన్యం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి అందుబాటులో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచనలు, అవగాహన ఉమ్మడి జిల్లా
కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చిన సీఎం కేసీఆర్ కేంద్రం వరిధాన్యం కొననంటున్నది ఈ నెల 12 మహాధర్నా చేపట్టి నిరసన తెలుపుదాం ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి రెండు రోజుల్లో పార్టీ కమిటీలను పూర్తి చేయా
Trekkenture: వారాంతాల్లో పిల్లలను అయితే పార్కులకు, లేదంటే సినిమాలకు తీసుకెళ్లి బోర్ కొట్టిందా..? ఇక ముందు ఒక్క వారమైనా కొత్తదనం ఉంటే బాగుండును అనుకుంటున్నారా..?
వంటేరు ప్రతాప్రెడ్డి | గ్రామాల్లో రైతులకు అందుబాటులో గ్రామాల వారీగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.