నాంపల్లికి ప్రత్యామ్నాయంగా నిర్మాణం ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుంచే రైళ్లు త్వరలో నెరవేరనున్న స్థానికుల దశాబ్దాల కల జోరుగా మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వేలైన్ పనులు గజ్వేల్ వరకు పూర్తైన మొదటి ఫేజ్ గజ�
మల్లన్నసాగర్ పరిధిలోకి తపాస్పల్లి రిజర్వాయర్ కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు తరలింపు నిధులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం 1,29,630 ఎకరాలకు ప్రయోజనం మెదక్ జిల్లా ఘనపూర్ ఆనకట్ట ఆధునీకరణకు రూ.50.32 కోట్లు సంగ�
ప్రారంభించిన మంత్రి హరీశ్రావు సిద్దిపేట, జనవరి 16: అంతర్జాతీయ స్థాయి ఆభరణాల షాపింగ్మాల్ సిద్దిపేట ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉన్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద�
ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఆ పార్టీ నిజస్వరూపాలు అబద్ధపు ప్రచారం ఎక్కువ కాలం సాగదు ఉద్యోగాలు ఇవ్వాలన్నా.. ఉపాధి కల్పించాలన్నా సీఎం కేసీఆర్తోనే సాధ్యం టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ఇంటి పార్టీ ఆర్థిక, వైద్�
ఉత్సవాలకు కొమురవెల్లి క్షేత్రం సిద్ధం రేపటి పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభం సుందరంగా ముస్తాబైన ఆలయం ఒమిక్రాన్ నేపథ్యంలో అంతర్గతంగా అగ్నిగుండాలు, పెద్దపట్నం మొదటి వారానికి 60వేలకు పైగా రానున్న భక్తజనం క
దేశంలోని మిగతా జిల్లాలకు ఆదర్శం.. కేంద్ర తాగునీరు, పారిశుధ్య, జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోక ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరును ప్రశంసిస్తూ జిల్లా యంత్రాంగానికి లేఖ అధికారులు, సిబ
ఊరెళ్లే వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలి పోలీసుల సలహాలు, సూచనలు తప్పనిసరి పాటించాలి స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వండి చోరీల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం రాత్రి వేళల్లో పటిష్టమైన గస్తీ �
Government Whip Balka Suman | రాష్ట్రంలోనే కోమటి చెరువు టూరిజం స్పాట్గా మారింది. సిద్దిపేట అభివృద్ధిపై యావత్తు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. స్వయంగా సిద్దిపేట అభివృద్ధిని పరిశీలించడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్, చె
సిద్దిపేట/చేర్యాల, జనవరి 10 : సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంతోపాటు చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. గతంలో ఎన్నడూలేని విధంగా సంక్రాంతి పండుగ మ�
Maoist spokesman Jagan | మావోయిస్టులు బెదిరించారని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరసినగండ్ల సర్పంచ్ లక్ష్మారెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేర ఆదివారం ఓ లేఖ విడుదలైంది.
రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.50వేల కోట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేటలో రైతుబంధు సంబురాలకు హాజరు సిద్దిపేట, జనవరి 8 : రైతుల సంక్షేమాన్ని కాం క్షించి, దేశంలోనే తొలిసారిగా రై
కార్మిక శాఖ పనితీరుపై మంత్రి హరీశ్రావు సమీక్ష సిద్దిపేట, జనవరి 8 : జిల్లాలోని కార్మికులందరికీ బీమా..ఈ-శ్రమ్లో నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేటలో�