ఏడాదిగా చిన్నారులకు ఇంగ్లిష్లో బోధన ఆసక్తి చూపిస్తున్న తల్లిదండ్రులు విద్యార్థులను తీర్చిదిద్దుతున్న టీచర్లు అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి ఇప్పటికే రెండు సార్లు వేతనాల పెంపు గజ్వేల్ రూర�
సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం ఉమ్మడి మెదక్ జిల్లాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు సంగారెడ్డిలో 4, మెదక్లో 3, సిద్దిపేటలో 2 పోలింగ్ స్టేషన్లు ఓటు వేయనున్న 1026 మంది ఓటర్లు 572 మంది మహిళలు, 454 మంది పురుషులు బ
కేంద్రం నిర్ణయంతో ప్రశ్నార్థకంగా మిల్లుల నిర్వహణ దిగుబడి పెరగడంతో ఆరునెలల క్రితమే మిల్లుల ఆధునీకరణ కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఆందోళనలో మిల్లర్లు మిల్లులపై ఆధారపడిన వందలాది కుటుంబాలు ఇతర రాష్ర్టాల నుంచ
శశాంక్ గోయల్ | డిసెంబర్ 10న జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.శశాంక్ గోయల్ తెలిపారు.
సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ముజామ్మిల్ఖాన్ కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ బాయిల్డ్రైస్ కొనమని స్పష్టం చేశాయి డిమాండ్ ఉన్న ఇతర పంటలేసాగుకు శ్రేయస్కరం సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 6 : యాసంగిలో వరికి �
బాలురు, బాలికలకు సకల వసతులతో వేర్వేరుగా ఎడ్యుకేషన్ హబ్లు గజ్వేల్తో పాటు ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఉపయోగం ఒకే ప్రాంగణంలో 6వ తరగతి నుంచి పీజీ వరకు విద్యాబోధన కార్పొరేట్ స్థాయిలో విద్య, హాస్టల్ వసతు
ట్రయల్ రన్ విజయవంతం ముమ్మరంగా రైల్వేలైన్ పనులు గజ్వేల్, డిసెంబర్ 6 : గజ్వేల్ ప్రాంతంలో నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేమార్గం నిర్మాణంలో భాగ�
దిగుబడికి ఢోకా ఉండదు.. మార్కెట్లో డిమాండ్ యాసంగిలో ఇతర పంటలనే సాగుచేద్దాం నేలలకు అనుగుణంగా పంటలు వేసుకోవాలి సలహాలు, సూచనలిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన సదస్సుల నిర్వహణ ది
మల్లన్న క్షేత్రం | భక్తుల శివనామస్మరణతో మల్లన్న క్షేత్రం పులకించిపోయింది. కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
Siddipet | ఓ మహిళ తన 10 తులాల బంగారు నెక్లెస్ పోగొట్టుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గంటలోనే వెతికి పట్టుకొని మహిళకు అప్పగించి శభాష్ అనిపించుకున్నారు.
కుటుంబాన్ని బలితీసుకున్న ఆర్థిక ఇబ్బందులు వ్యాపారంలో నష్టంతో సాఫ్ట్వేరు ఇంజినీరు ఆత్మహత్య భర్త లేని లోకంలో ఉండలేక ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న భార్య రెండు కుటుంబాల్లో తీరన�
సిద్దిపేట వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి సిద్దిపేట టౌన్, డిసెంబర్ 3 : లోక కల్యాణార్థం స్ఫూర్తి ప్రదాత సమతామూర్తి లోకార్పణ కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెలలో శ్ర�
Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా కళాశాల ప్రాంగణంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల బీసీ కమిషన్ చైర్మన్లు జయప్రకాష్ హెగ్డే, వకళాభరణం కృష్ణ మోహన్ రావు మొక్కలు నాటారు.
ధాన్యం సేకరణపై స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకు పోరాటం టీఆర్ఎస్ ఎంపీల పోరాటానికి రైతులు, రైతు సంఘాల నాయకుల అభినందనలు మద్దతు తెలపకుండా మొఖం చాటేసిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రె�
Ranganaikasagar | జిల్లాలోని చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామ శివారులో నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్ను నాబార్డు చైర్మన్లు జీఆర్ చింతల, వెంకటేశ విద్యాసాగర్ చింతల గురువారం సందర్శించారు.