ఉద్యమకారుడికి మరోమారు గుర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో సర్వత్రా హర్షం సిద్దిపేట, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్కు చెందిన ఉ�
జోరుగా మున్సిపాలిటీ ప్రధాన కూడళ్ల అభివృద్ధి రూ.కోటి రూపాయలతో పనులు హుడా సహకారంతో రాజీవ్ రహదారి, రింగురోడ్ల సుందరీకరణ అలంకరణ మొక్కలతో కొత్త లుక్.. ఆహ్లాదకరంగా మారనున్న ప్రయాణం గజ్వేల్, డిసెంబర్ 15 : సిద�
ప్రతి ఒక్కరూ కరోనా రెండు డోస్లు తీసుకోవాలి రెండు ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సిద్దిపేట పట్టణంలో పలు కార్యక్రమాలకు హాజరు సిద్దిపే
వంద శాతం వ్యాక్సినేషన్ | జిల్లాలో 18 సంవత్సరాలు నిండి మొదటి, రెండో డోస్ తీసుకొని వారు ఒక్కరు కూడా ఉండొద్దు. వంద త శాతం కరోనా టీకాలు వేయించేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు.
మాస్కు ధరించాల్సిందే | రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్కు ధరించాల్సిందేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం 524 ఓట్ల మెజార్టీతో డాక్టర్ యాదవరెడ్డి విజయం పోలైన ఓట్లలో టీఆర్ఎస్కు 762, కాంగ్రెస్ 238 గులాబీ గెలుపుతో ఉమ్మడి జిల్లాలో సంబురాలు సిద్�
పనిచేయని కాంగ్రెస్ జిమ్మిక్కులు, ప్రలోభాలు కాంగ్రెస్ నేతలు రైతు వ్యతిరేకులు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన బీజేపీ ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ విజేత యాదవర�
జనవరి వరకు అందుబాటులోకి తేవాలి ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తహసీల్దార్లు, ఇరిగేషన్, ఆర్అండ్బీ, రైల్వే అధికారులతో సమీక్ష సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 13 : మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే ప �
హుస్నాబాద్ డివిజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ ఆరు మండలాల్లో 8.17 లక్షల క్వింటాళ్ల సేకరణ ధాన్యం విక్రయించిన 17,276 మంది రైతులు 15,190 మందికి చెల్లింపులు తుది దశకు చేరిన కొనుగోళ్లు ఇప్పటికే 20 కేంద్రాల మూసివ�
సిద్దిపేట, డిసెంబర్ 12 : ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగులు సంతృప్తి చెందేలా వైద్య సేవలు అందించాలని, ప్రజా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా వైద్యులు, వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా మెడికల్ కళాశాల, �
మల్లన్నను దర్శించుకున్న భక్తులు | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.