గజ్వేల్ మార్కెట్లో అత్యధికంగా క్వింటాలుకు రూ.8907 గతేడాదితో పోలిస్తే రెట్టింపు ధర సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు 3,84,767 క్వింటాళ్ల సేకరణ పుష్కలమైన నీటి వనరులతో వరివైపు మొగ్గుచూపిన రైతులు పంట విస్తీర్ణం తగ�
కొత్తపల్లి: కరీంనగర్లో జరిగిన 8వ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ టోర్నీలో సిద్దిపేట ఓవరాల్ చాంపియన్షిప్ దక్కించుకుంది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాస్ కంట్రీ పోటీల్ల�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు చేరువ పోలీసు కన్వెన్షన్ సెంటర్ తొలి అడుగు మాత్రమే హోంశాఖ మంత్రి మహమూద్అలీ, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స�
నేడు దుబ్బాకలో వంద పడకల దవాఖాన ప్రారంభం హాజరు కానున్న ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రూ.20కోట్లతో భవన సముదాయం అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం మూడు జిల్లాల సరిహద్దు గ్రామస్తులకు ఉపయోగకరం దుబ్బాక అభి�
ఆ దిశగా రైతులను మళ్లించాలి.. బీడు బారిన భూములను సస్యశ్యామలం చేశాం.. కొత్త వంగడాల అభివృద్ధికి మరిన్ని పరిశోధనలు చేయాలి క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో మమేకం కావాలి.. పరిశోధనలకు మరో 140 ఎకరాల భూములు అందిస్త
ఒకప్పుడు ‘వ్యవసాయం’ అంటే.. ‘ఎవరికివారే’ అన్నట్టుగా ఉండేది. ఒకరి గురించి మరొకరికి పట్టింపు కరువయ్యేది. ఏ పంటకు డిమాండ్ ఉన్నదో.. ఏ పంట వేయాలో తెలియని దుస్థితి.కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఏరువాక కోసం పల్
ఇవ్వడం లేదని బుకాయిస్తున్న కేంద్రం బీజేపీ ప్రభుత్వ కుట్రలపై రైతుల ఆగ్రహం బియ్యం దిగుమతి, ఎగుమతుల్లో ఎఫ్సీఐ తాత్సారం వ్యాగన్లు రాక.. గోదాముల వద్ద స్థలం లేక ఇబ్బందులు బియ్యం బస్తాలతో నిలిచిపోతున్న లారీల�
యాసంగిలో ఆదాయం వచ్చే పంటలే పండిద్దాం.. వరి స్థానంలో ఇతర పంటలు వేయడం శ్రేయస్కరం యాసంగి ధాన్యం కొనమని చెబుతున్న కేంద్రం ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేసిన రాష్ట్రం గ్రామాల్లో అవగాహన కల్పిస్
దద్దరిల్లిన మెతుకుసీమ చావు డప్పు మోగింది.. బీజేపీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలకు శవయాత్ర ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలతో హోరెత్తిన మెతుకుసీమ ఆయా చోట్ల పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా�
రాష్ర్టానికే ఆదర్శంగా గజ్వేల్లో క్రిస్టియన్ భవన నిర్మాణం మంత్రి తన్నీరు హరీశ్రావు అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి క్రిస్టియన్ భవనం ప్రారంభోత్సవంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు గజ్వే
అన్నదాతను ఆగంజేస్తే చూస్తూ ఊరుకోం.. బాధ్యతలు విస్మరిస్తున్న బీజేపీ సర్కారుపై అగ్గిరాజేస్తం.. రైతులకు అన్యాయం చేస్తే సీఎం కేసీఆర్ ఊరుకోరు.. వడ్లు కొనకుంటే కొర్విపెడతం.. ఈ విషయంలో తగ్గేదేలే తెలంగాణ రైతులప�
వావ్..ఎండిన చెట్టు | ఎండిన చెట్టు చిగురించినట్లు ఉందీ కదూ దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూస్తే.. అలా అనుకుంటే మీరు పొరపడినట్లే. అవి ఆకులు కాదు పక్షులు అంటే నమ్మలేం. ఈ సమ్మోహన దృశ్యం సిద్దిపేట జిల్లా నారాయణరావుపే�