దద్దరిల్లిన మెతుకుసీమ చావు డప్పు మోగింది.. బీజేపీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలకు శవయాత్ర ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలతో హోరెత్తిన మెతుకుసీమ ఆయా చోట్ల పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా�
రాష్ర్టానికే ఆదర్శంగా గజ్వేల్లో క్రిస్టియన్ భవన నిర్మాణం మంత్రి తన్నీరు హరీశ్రావు అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి క్రిస్టియన్ భవనం ప్రారంభోత్సవంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు గజ్వే
అన్నదాతను ఆగంజేస్తే చూస్తూ ఊరుకోం.. బాధ్యతలు విస్మరిస్తున్న బీజేపీ సర్కారుపై అగ్గిరాజేస్తం.. రైతులకు అన్యాయం చేస్తే సీఎం కేసీఆర్ ఊరుకోరు.. వడ్లు కొనకుంటే కొర్విపెడతం.. ఈ విషయంలో తగ్గేదేలే తెలంగాణ రైతులప�
వావ్..ఎండిన చెట్టు | ఎండిన చెట్టు చిగురించినట్లు ఉందీ కదూ దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూస్తే.. అలా అనుకుంటే మీరు పొరపడినట్లే. అవి ఆకులు కాదు పక్షులు అంటే నమ్మలేం. ఈ సమ్మోహన దృశ్యం సిద్దిపేట జిల్లా నారాయణరావుపే�
Bio-CNG plant | గతంలో సిద్దిపేటలో నలు దిక్కులా ప్రదేశాలు చెత్తతో నిండి పోయేవి. సిద్దిపేటలో చెత్త కుప్పలు ఉండకూడదనే ఉద్దేశంతోనే బయో-CNG ప్లాంట్ను ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు
మంత్రి హరీశ్రావు | ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ క్రిస్టియన్ భవన్ ఆవరణలో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎ�
మంత్రి హరీశ్రావు | గజ్వేల్ పట్టణంలో రూ.1.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిస్టియన్ భవనాన్ని సోమవారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
యాసంగి ధాన్యం సేకరణపై రైతుల పక్షాన టీఆర్ఎస్ పోరుబాటకేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకూ పోరాటం బీజేపీ సర్కారు తీరుపై నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు ఊరూరా బీజేపీ దిష్టిబొమ్మల దహనం, చావుడప్పులు ఉమ్మడి
బుస్సాపూర్లో తడి చెత్తతో బయోగ్యాస్ ఉత్పత్తి రాష్ట్రంలోనే తొలి బయోగ్యాస్ ప్లాంట్ నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు చెత్త పనికిరాని పదార్థం.. కంపుకొట్టే వ్యర్థం.. ఇదంతా గతం.. ఎన్నో నూతన ఒరవడులకు �
మల్లన్న క్షేత్రం | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శి
పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఉదయం తొమ్మిది వరకు తొలగని మంచు తెరలు ఇబ్బందులు పడుతున్న రైతులు, కూలీలు, చిరువ్యాపారులు వెచ్చని దుస్తువులకు పెరిగిన గిరాకీ వృద్ధులు, మహిళలు జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచనలు స�
ఎఫ్డీసీ చైర్మన్గా వంటేరు ప్రతాప్రెడ్డి తిరిగి నియమించిన సీఎం కేసీఆర్ పదవీ కాలం మరో రెండేండ్లు పొడిగింపు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం గజ్వేల్, డిసెంబర్ 18: సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన వంట�
రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర సర్కారు యాసంగి ధాన్యం కొనుగోలుపై మొండివైఖరి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరాటం 20న గ్రామగ్రామానా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయండి టీఆర్ఎస్ శ్రేణ
ఉమ్మడి మెదక్ జిల్లాలో 8,84,413 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కొన్న ధాన్యం విలువ రూ.1,732.67 కోట్లు రైతులకు చెల్లించింది రూ.1,265.90 కోట్లు మెదక్లో 100 శాతం సేకరణ పూర్తి సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో 95శాతం మేర కొనుగో�