ఈనెల పదో తేదీ వరకు రైతుబంధు వారోత్సవాలు అంబరాన్నంటేలా సంబురాలు సిద్దిపేట అర్బన్, జనవరి 4: రైతుబంధు పండుగ జాతర ఊరూరా కొనసాగుతున్నది. పంట పెట్టుబడి సాయం కింద ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎనిమిదో విడతల్�
ఐదోరోజూ రైతుబంధు పంపిణీ 57,148 మందికి రూ.114.37 కోట్లు అకౌంట్లలో జమ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 7,92,171 మంది రైతులకు అందిన డబ్బులురూ.657.37 కోట్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతల హర్షం పలుచోట్ల సీఎం కేసీఆర్ చి�
గజ్వేల్ మార్కెట్లో అత్యధికంగా క్వింటాలుకు రూ.8907 గతేడాదితో పోలిస్తే రెట్టింపు ధర సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు 3,84,767 క్వింటాళ్ల సేకరణ పుష్కలమైన నీటి వనరులతో వరివైపు మొగ్గుచూపిన రైతులు పంట విస్తీర్ణం తగ�
కొత్తపల్లి: కరీంనగర్లో జరిగిన 8వ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ టోర్నీలో సిద్దిపేట ఓవరాల్ చాంపియన్షిప్ దక్కించుకుంది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాస్ కంట్రీ పోటీల్ల�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు చేరువ పోలీసు కన్వెన్షన్ సెంటర్ తొలి అడుగు మాత్రమే హోంశాఖ మంత్రి మహమూద్అలీ, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స�
నేడు దుబ్బాకలో వంద పడకల దవాఖాన ప్రారంభం హాజరు కానున్న ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రూ.20కోట్లతో భవన సముదాయం అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం మూడు జిల్లాల సరిహద్దు గ్రామస్తులకు ఉపయోగకరం దుబ్బాక అభి�
ఆ దిశగా రైతులను మళ్లించాలి.. బీడు బారిన భూములను సస్యశ్యామలం చేశాం.. కొత్త వంగడాల అభివృద్ధికి మరిన్ని పరిశోధనలు చేయాలి క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో మమేకం కావాలి.. పరిశోధనలకు మరో 140 ఎకరాల భూములు అందిస్త
ఒకప్పుడు ‘వ్యవసాయం’ అంటే.. ‘ఎవరికివారే’ అన్నట్టుగా ఉండేది. ఒకరి గురించి మరొకరికి పట్టింపు కరువయ్యేది. ఏ పంటకు డిమాండ్ ఉన్నదో.. ఏ పంట వేయాలో తెలియని దుస్థితి.కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఏరువాక కోసం పల్
ఇవ్వడం లేదని బుకాయిస్తున్న కేంద్రం బీజేపీ ప్రభుత్వ కుట్రలపై రైతుల ఆగ్రహం బియ్యం దిగుమతి, ఎగుమతుల్లో ఎఫ్సీఐ తాత్సారం వ్యాగన్లు రాక.. గోదాముల వద్ద స్థలం లేక ఇబ్బందులు బియ్యం బస్తాలతో నిలిచిపోతున్న లారీల�
యాసంగిలో ఆదాయం వచ్చే పంటలే పండిద్దాం.. వరి స్థానంలో ఇతర పంటలు వేయడం శ్రేయస్కరం యాసంగి ధాన్యం కొనమని చెబుతున్న కేంద్రం ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేసిన రాష్ట్రం గ్రామాల్లో అవగాహన కల్పిస్