రూ.50.32 కోట్లతో పరిపాలనా అనుమతులు సాగులోకి రానున్న సుమారు 25 వేల ఎకరాలు మెదక్ జిల్లాకు ఎంతో ప్రయోజనం హర్షం వ్యక్తం చేస్తున్న రైతులోకం మెదక్, జనవరి 18 : మెదక్ జిల్ల్లాలోని వనదుర్గా (ఘన పూర్) ప్రాజెక్టుకు సంబ�
పోలీసులమని బెదిరించి దారి దోపిడీ 60 గొర్రెలు, లక్షా 50 వేల నగదు, ఒక పిస్తల్, బొలెరో వాహనం స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రమణకుమార్ సంగారెడ్డి అర్బన్, జనవరి 18 : దారి దోపిడీకి పాల్పడుతున్న రంగారెడ్డి జిల�
మృతదేహాన్ని వెలికితీసిన బంధువులు కోనాపూర్ గ్రామంలో విషాదఛాయలు రామాయంపేట, జనవరి 18 : సుద్దవాగులోకి స్నానానికి దిగిన వ్యక్తి శవమై తేలిన ఘటన రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. రామ�
జగదేవ్పూర్ జనవరి18: సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తీగుల్నర్సాపూర్ కొండపోచమ్మ దేవాలయం వేలాది మంది భక్తులతో జనసంద్రం గా మారింది. జాతర రెం డోరోజూ మంగళవారం అమ్మవారిని దర్శించుకునేందుకు వేల స�
ఠాణా మెట్లెక్కిన బాలుడు బెజ్జంకి, జనవరి 18 : ‘సర్.. నా సైకిల్ పోయింది.. ఊరికి వెళ్లి వచ్చే సరికి కనిపిస్తలేదు.. వెతికి పెట్టండి’.. అని ఓ 11 ఏండ్ల బాలుడు ఠాణా మెట్లు ఎక్కాడు. బాలుడి ధైర్యాన్ని చూసి, ఎస్సై మెచ్చుకు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని మూడు బ్యాంకుల్లో 10 మందికి.. మెదక్ జిల్లా కొల్చారం ఎస్బీఐ జూనియర్ అసిస్టెంట్కు.. బ్రాంచీలను మూసి ఉంచిన అధికారులు సిద్దిపేట టౌన్, జనవరి 17 : అమాయకులను మాయమాటలతో బుట్టలో �
నాంపల్లికి ప్రత్యామ్నాయంగా నిర్మాణం ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుంచే రైళ్లు త్వరలో నెరవేరనున్న స్థానికుల దశాబ్దాల కల జోరుగా మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వేలైన్ పనులు గజ్వేల్ వరకు పూర్తైన మొదటి ఫేజ్ గజ�
మల్లన్నసాగర్ పరిధిలోకి తపాస్పల్లి రిజర్వాయర్ కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు తరలింపు నిధులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం 1,29,630 ఎకరాలకు ప్రయోజనం మెదక్ జిల్లా ఘనపూర్ ఆనకట్ట ఆధునీకరణకు రూ.50.32 కోట్లు సంగ�
ప్రారంభించిన మంత్రి హరీశ్రావు సిద్దిపేట, జనవరి 16: అంతర్జాతీయ స్థాయి ఆభరణాల షాపింగ్మాల్ సిద్దిపేట ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉన్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద�
ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఆ పార్టీ నిజస్వరూపాలు అబద్ధపు ప్రచారం ఎక్కువ కాలం సాగదు ఉద్యోగాలు ఇవ్వాలన్నా.. ఉపాధి కల్పించాలన్నా సీఎం కేసీఆర్తోనే సాధ్యం టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ఇంటి పార్టీ ఆర్థిక, వైద్�
ఉత్సవాలకు కొమురవెల్లి క్షేత్రం సిద్ధం రేపటి పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభం సుందరంగా ముస్తాబైన ఆలయం ఒమిక్రాన్ నేపథ్యంలో అంతర్గతంగా అగ్నిగుండాలు, పెద్దపట్నం మొదటి వారానికి 60వేలకు పైగా రానున్న భక్తజనం క
దేశంలోని మిగతా జిల్లాలకు ఆదర్శం.. కేంద్ర తాగునీరు, పారిశుధ్య, జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోక ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరును ప్రశంసిస్తూ జిల్లా యంత్రాంగానికి లేఖ అధికారులు, సిబ