ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ | పేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటామని : ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇటీవల అనాజీపూర్ చెరువులో పడి మృతి చెందిన గూని అంజనేయులు కుటుంబ సభ్యులను పరామర�
మంత్రి హారీష్ రావు | తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలనిమంత్రి హరిశ్ రావు అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగా సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీష
మల్లన్న ఆలయం | ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మంగళవారం దేవీ త్రీరాత్రోత్సవాలను ఆలయ వర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు.
జిల్లా ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో ప్రాధాన్యం తరలివస్తున్న పరిశ్రమలుసీఎం కేసీఆర్ చొరవతో సంగారెడ్డి మెడికల్ కాలేజీ ఏర్పాటు సంగమేశ్వర, బసవేశ్వరంతో సస్యశ్యామలం సిద్�
నూతనంగా కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాల ఏర్పాటు మున్సిపాలిటీగా అవతరించిన చేర్యాల మల్లన్న క్షేత్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు చేర్యాల, అక్టోబర్ 10 : పూర్వపు వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల సరిహ�
టీఆర్ఎస్ పాలనలో సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు తెలంగాణ వచ్చాక ప్రతి కుటుంబానికి లబ్ధి రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతలకు ధీమాకులవృత్తులకు పెద్దపీట గొర్రెలు, చేప పిల్లల పంపిణీతో కులవృత్తుదారులకు ఉపాధిక�
మల్టీలేయర్ ప్లాంటేషన్ రాష్ర్టానికే మోడల్గా నిలపాలి రహదారుల వెంబడి మూడు లేయర్లలో మొక్కలు నాటాలి నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి ప్లాంటేషన్ పూర్తి పర్యవేక్షణ బాధ్యత ఫారెస్ట్ అధికారులదే.. వచ్చే పద�
ప్రతి రోజూ 12 నుంచి 2 గంటల వరకు వేళలు ప్రత్యేక వైద్య నిపుణులతో సలహాలు, సూచనలు గ్రామీణుల నుంచి మంచి స్పందన సిద్దిపేట జిల్లాలో 34 పీహెచ్సీల్లో అందుబాటులోకి.. ఇప్పటి వరకు 175 మందికి వైద్యం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్
రోజురోజుకూ పెరుగుతున్న ధరలుప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణంతో పుష్కలంగా సాగునీరుగతంలో కంటే రెట్టింపైన సాగుగుంట జాగ లేకుండా పంటలు పండిస్తున్న రైతన్నలువ్యవసాయ భూముల కొనుగోళ్లపై ప్రతి ఒక్కరి దృష్టి�