బెజ్జంకి: స్థానిక ఎంపీగా ఉండి మండలానికి నిధులు ఇవ్వని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మండలంలో అడుగుపెట్టే అర్హత ఉందా అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే
గజ్వేల్ రూరల్ : చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మున్సిపల్ పరిధిలోని రాజిరెడ్డిపల్లిలో జరిగింది. వివరాల్లోకెళ్లితే.. గ్రామానికి చెందిన బబ్బూరి రాజు(29) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 21 వ
బైక్ను ఢీకొట్టిన బొలేరొ .. ఓ పాఠశాల నిర్వాహకుడి మృతి తొగుట/మిర్దొడ్డి : చిన్నారులూ…మీకు పుస్తకాలు తీసుకు రావడానికి సిద్దిపేటకు వెళ్తున్నా.. అంటూ పాఠశాల నుంచి విద్యార్థులతో నవ్వుకుంటూ ద్విచక్రవాహనంపై వ
ఈ ఏడాది అన్ని గ్రామ పంచాయతీల్లో అమలుకు ప్రణాళిక అక్టోబర్ వరకు కొనసాగనున్న ప్రక్రియ గ్రామ పంచాయతీల్లో పారదర్శకతను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లో ఈ-ఆడిట్ వ్యవస్థను తీసుకువచ్చింది. గత ఏడాది
మదిని దోచే మగ్గం వర్ డిజైన్లు కాలానికి అనుగుణంగా మనసుకు నచ్చే వస్ర్తాలు కంప్యూటర్ ఎంబ్రాయిడరీపై వైపు మహిళల చూపుమగ్గం పనులతో ఉపాధి మార్గం మహిళల అందాలకు మరింత వన్నెతెచ్చేవి వారు ధరించే వస్ర్తాలు. పట్ట�
పుల్కల్ రూరల్ : ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, సైగాం నుంచి గత నాలుగు రోజులుగా సింగూరు ప్రాజెక్టుకు వస్తున్న వరద ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. గురువారం మూడు గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు వరద
నిరుపేద కుటుంబానికి అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ భరోసా డబుల్బెడ్రూం ఇల్లు మంజూరీకి హామీ ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన మద్దూరు, సెప్టెంబర్ 23 : సిద్దిపేట జిల్లా వద్దూరు మండలం గాగిళ్లాపూర్ �
సిద్దిపేట టౌన్ : గంజాయి విక్రేతను పట్టుకుని అతడి నుంచి 550 గ్రాముల మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సిద్దిపేట టూటౌన్ పోలీస్స్టేషన్లో టాస్క్ఫోర్స్ సీఐ ప్రసాద్తో కలిసి సీఐ �
సిద్దిపేట : జాతీయ సాఫ్ట్బాల్ పోటీల్లో తెలంగాణ బాలికల జట్టు బంగారు పతకాన్ని సాధించిందని సిద్దిపేట జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కైలాసం, ప్రధాన కార్యదర్శి రేణుక తెలిపారు. గురువారం కైలాసం �
చేర్యాల : టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా నియమితులైన మండల, గ్రామ కమిటీల ప్రతినిధులతోపాటు అనుబంధ సంఘాల సభ్యులు సైనికుల్లా కృషి చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలు
కోహెడలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన టీఆర్ఎస్ నాయకులు కోహెడ: మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం టీఆర్ఎస్ మండల యువత అధ్యక్షుడు జాలిగాం శంకర్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ర�
జగదేవ్పూర్ : బోర్ మోటార్ ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ తీగ తగిలి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని అంతాయగూడెం గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని�
పిల్లల్లా వాటిని పోషిస్తున్న దంపతులు కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు, నీడనిచ్చే వృక్షాలకు కేరాఫ్ పిన్నింటి రాములు, సుశీల ఇల్లు ఆహ్లాదకర వాతావరణ సొంతం ఆ దంపతులకు నలుగురు సంతానం. కానీ, అంతకంటే ఎక్కువ సంతానం �
ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎన్జీటీలో పలువురి పిటిషన్ వారంతా ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర త్రిసభ్య కమిటీ బృందానికి అన్ని వివరాలు తెలియజేసిన అధికారులు పిటిషన్దా
సిద్దిపేట అర్బన్ : జిల్లాలోని రైతులు ఆయిల్పామ్ తోటల సాగుపై దృష్టి సారించాలని జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ అన్నారు. మంగళవారం ఆమె జిల్లా పరిషత్ 2, 3, 4వ స్థాయి సంఘాలైన వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి,