అధునాతన బస్టాండ్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన హాజరు కానున్న మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి త్వరలోనే అందుబాటులోకి రానున్న ప్రయాణప్రాంగణం ఎంపీ చొరవతో రూ.4కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం దు
వర్షాలు, వరదలతో జాగ్రత్త అందుబాటులో ‘టోల్ ఫ్రీ నంబర్ 100’ ప్రజలకు పోలీసుల సూచన సిద్దిపేట టౌన్, జూలై 23 : విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు పొంగిపొర్లుతున్నాయి. ప్రాణ, ఆస్తిన�
సిద్దిపేట జిల్లాలో సరాసరిగా 5.1 సెంటీమీటర్ల వర్షపాతం సిద్దిపేట, జూలై 23 : సిద్దిపేట జిల్లాలో రెండు రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం రోజు జిల్లాలో వర్షం కొంత తెరిపినిచ్చింది. వాగులు ప�
వాగులు, వంకల్లో వరద ఉధృతి కళకళలాడుతున్న ప్రాజెక్టులు, చెరువులు సిద్ధిపేట జిల్లాలో 5.44 సెంటీమీటర్ల వర్షం మెదక్ జిల్లాలో 3.4 సెంటీ మీటర్ల సరాసరి వర్షపాతం అత్యధికంగా నార్సింగిలో 5.4 సెంటీ మీటర్లు సంగారెడ్డి జి
నాడు రాష్ట్రంలో కరువు కాటకాలు.. నేడు పసిడి పంటలు దాశరథి ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అంటే.. నేడు సీఎం కేసీఆర్ ‘నా తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణంగా మార్చారు.. ధాన్యం దిగుబడిలో దేశంలోనే రాష్ర్టానికి మొదటి స్థానం �
సిద్దిపేట జిల్లాలో 2.77 సెం.మీ వర్షపాతంఅత్యధికంగా సిద్దిపేట అర్బన్లో 5.9 సెం.మీసంగారెడ్డి జిల్లాలో సరాసరి 1.57 సెం.మీ వర్షపాతం నమోదుఅత్యధికంగా సిర్గాపూర్లో 4 సెంటీ మీటర్లుమెదక్ జిల్లాలో 2 సెంటీమీటర్ల వర్షం�
ప్రతి మండల కేంద్రంలో ఒక్కోటి ఏర్పాటు మండల కేంద్రాల్లో స్థలం లేనిచోట ఏదేని గ్రామంలో ఏర్పాటు కొనసాగుతున్న స్థలాల ఎంపిక ప్రక్రియ పండ్ల, పూలు, ఔషధ మొక్కలతో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం పిల్లలకు ఆటస్థలం, పరి
అన్నదాతల అధ్యయన కేంద్రాలు సాగు పద్ధతులను వివరిస్తున్న వ్యవసాయ అధికారులు ఉమ్మడి జిల్లాలో 319 రైతు వేదికల ఏర్పాటు సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణాలు ఈ వేదికల్లోనే రైతుల సమావేశాలు ఆకర్శణీయంగా.. చూ�
వారి హయాంలో అభివృద్ధి శూన్యం గజ్వేల్ ప్రగతి ఆ పార్టీ నాయకుల కండ్లకు కనబడుతలేదా.. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్, జూలై19: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఎఫ్
సిద్దిపేట సమీకృత మార్కెట్ ఆవరణలో రైతుసేవ ఎరువుల కేంద్రం ఏర్పాటు లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకే రైతులకు విక్రయం నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, జూలై 18 : లాభాప
సిద్దిపేట అర్బన్, జూలై 18 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని, సర్కారు విద్యను బలోపేతం చేయడానికి సీఎం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారన�