ప్రశాంత్నగర్,జూన్ 21: రేపటితరాన్ని రక్షించుకోవడానికి యోగా విద్య అద్భుత సాధనమని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ చెప్పారు. సిద్దిపేట జిల్లా అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్�
సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 21: జిల్లాలో వానకాలంలో కనీసం 25 శాతం వెదజల్లే పద్ధతిలో రైతులు సాగు చేసేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ కార
90శాతం రిజర్వాయర్ పనులు పూర్తి మిగులు పనులు, పరిహారం కోసం రూ.89కోట్లు మంజూరు సీఎం కేసీఆర్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం రెండు నెలల్లో పనులు పూర్తికి సన్నాహాలు త్వరలోనే కాళేశ్వరం నీళ్లతో కళకళలాడనున్న
సిద్దిపేట, జూన్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశీయ మార్కెట్లో ఆయిల్ పామ్ సాగుకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఈ పంటను సాగుచేసేలా రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబ
రేపు నూతన భవనాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సకల హంగులతో రూపుదిద్దుకున్న కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హ�
సిద్దిపేట అర్బన్, జూన్ 17 : వరి సాగులో వెదజల్లె పద్ధతి పాటిస్తే పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడి అధికంగా ఉంటుందని మండల వ్యవసాయాధికారి పరశురాంరెడ్డి అన్నా రు. మండలంలోని ఎన్సాన్పల్లి రైతువేదికలో �
పంటల మార్చిడికి ప్రోత్సాహం..ప్రస్తుత సీజన్లో రైతులు పంట మార్పిడి పాటించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. దేశవ్యాప్తంగా వరి ఎక్కువగా పండిస్తున్నారు. దీంతో దానికి డిమాండ్ తగ్గింది. రైతులు వర�
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు 50శాతం పంపిణీ పాఠ్యాంశాలపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ నిక్షిప్తం ‘యూ-డైస్’ ప్రకారం పంపిణీ ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ సిద్దిపేట అర్బన్/ మెదక్ మున్సిపాలిటీ,
సిద్దిపేట జిల్లాలో 50లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధంసిద్దిపేట కలెక్టరేట్, జూన్ 16: మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో హరిత సిద్దిపేట జిల్లాగా మార్చేందుకు ఈ సారి పెద్దుఎత్తున్న మొక్కలు నాటేందు
సర్వ హంగులతో ప్రభుత్వ కార్యాలయాలు 20న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ ప్రారంభం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 16 : పాలన సౌలభ్యం కోసమే సమీకృత భవన�