సిద్ధిపేట : జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక అనుబంధ గ్రామం దమ్మ చెరువులో 56 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి హరీశ్రావు అందజేశారు. శనివారం జరిగిన సా�
మనోహరాబాద్, జూలై 1 : గ్రామాలను పచ్చదనంతో నింపేద్దామని, మన గ్రామాన్ని మనమే బాగు చేసుకుందామని, పల్లె ప్రగతిలో అందరం భాగస్వాములవుదామని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి, రాష్ట్ర లేబర్
సిద్దిపేట, జులై 1 : ఆరోగ్యవంతమైన సమాజాన్ని రేపటి తరానికి బహుమతిగా, ఆస్తిగా ఇద్దామని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. చెత్త నుంచి సంపదను ఎలా సృష్టించవచ్చో నేర్పించేందుకే స్వచ్ఛబడి ఏర్పాటైందన్నారు. గురువ�
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట, జూన్ 29 : పేదల ప్రజల కడుపు నింపేందుకు లయన్స్ క్లబ్ ప్రవేశపెట్టిన రైస్బ్యాంకు ఎంతగానో దోహదం చేస్తు�
jobs | ఆ గ్రంథాలయంలో కాలుపెట్టగానే ఉద్యోగార్థులకు ఎక్కడలేని ఆత్మ విశ్వాసం వస్తుంది. చుట్టూ ఉన్న పోటీ పరీక్షల పుస్తకాలను చూడగానే.. ‘కష్టపడితే ఉద్యోగం ఖాయం’ అన్న భరోసా కలుగుతుంది. అలా అని, అదేదో ప్రభుత్వ గ్రంథ�
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 28: గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల్లో పారిశుధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంగారెడ్డి, �
క్రైం న్యూస్ | జిల్లాలోని కోహెడ మండలం సముద్రాల గ్రామంలో భూతగాదాల విషయంలో తండ్రి అట్ల కనకయ్య (58)ని హత్య చేసిన అట్ల వీరేందర్ అనే వ్యక్తిని హుస్నాబాద్ సర్కిల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
సిద్దిపేట, జూన్ 27 : సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వర్షం జోరుగా కురిసింది. పట్టణంతోపాటు సిద్దిపేట అర్బన్, రూరల్, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట మండలాల్లో వర్షం ప డింది. నంగునూరు
మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న వార్డుల వారీగా అధికారుల నియామకం కమిటీలను పూర్తి చేయాలి హుస్నాబాద్టౌన్, జూన్ 27: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హు
రైతులకు తప్పిన వడ్డీ వ్యాపారుల బాధలు షావుకార్లకు ఇచ్చే దినుసు బంద్ పంట పెట్టుబడి సాయంతో రైతులకు భరోసా సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఏడు పంటలకు రూ.1,839.05 కోట్లు చెల్లింపు రైతుబీమా కింద 2,277 మందికి రూ.113.85 కోట్ల
సిద్దిపేట, జూన్ 25 : దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం స�
60,83,793 మంది రైతులకు రూ.7300 కోట్ల్ల రైతుబంధు జమ ఆయిల్పాం, విత్తన సాగు చేసేలా ఆత్మకమిటీ పోత్సహించాలి నేడు రాష్ట్రంలో విద్యుత్ కోసం ఏటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.. సిద్దిపేట ఆత్మకమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ