రైతులకు పంట పెట్టుబడి సాయం వరుసగా ఏడో పంటకు అందుతున్న రైతుబంధు జూన్ 10లోపు తేలనున్న రైతుల లెక్క జూన్ 15 నుంచి ఖాతాలో పెట్టుబడి సొమ్ము రోహిణిలోనే తొలకరి .. సాగు పనిలో నిమగ్నమవుతున్న రైతులు సిద్దిపేట, మే 30 (నమ
సిద్దిపేట టౌన్, మే 30 : సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ లాక్డౌన్ను ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. లాక్డౌన్ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ ని
కరోనాతో చనిపోతే అన్నీ తామవుతున్న ముస్లిం యువత సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు వెల్లువెత్తుతున్న అభినందనలు సిద్దిపేట టౌన్, మే 30 : కరోనా సోకిందంటే దగ్గరకు వెళ్లేందుకు భయపడే రోజులివి. అలాంటిది కరోనాతో చన�
దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముగ్గురి అరెస్ట్నిందితుల నుంచి రూ.6లక్షల ఫేక్కరెన్సీ స్వాధీనంరామచంద్రాపురం, మే 29 : దొంగనోట్లు చెలమణి చేస్తున్న ముగ్గురిని ఆర్సీపురం పోలీసులు అరెస్ట్ చేసి, శనివారం రిమాండ
సిద్దిపేట జోన్, మే 28 : శ్మశాన వాటికల్లో తక్కువ ఖర్చుతో గ్యాస్తో దహన సంస్కారాలు చేయడం ఒక ప్ర క్రియ. ఇలాంటి గ్యాస్తో దహన సంస్కారాలు చేసేందు కు సిద్దిపేట పట్టణంలో ఎల్పీజీ డబుల్ బర్నర్ క్రిమిటోరియంను ప్�
హవేళిఘనపూర్, మే 27: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్, గ్రామ సర్పంచ్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని లింగ్సాన్పల్లి గ్రామంలో సర్పంచ్ మహిపాల్రెడ�
ఎర్రవల్లి, నర్సన్నపేటలో డ్రిప్ ఇరిగేషన్ విజయవంతంసామాజిక వ్యవసాయం చేస్తున్న రైతులుమండుటెండల్లో అద్భుత దిగుబడులుసిరులు కురిపిస్తున్న పంటలుసీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో సాగు విప్లవంఆర్థికంగా నిలద�
రెండో విడత సర్వేను పూర్తి చేయాలి తొలి విడత సర్వేతో పెరిగిన భరోసా మెడికల్ కిట్ తీసుకున్నవారి ఆరోగ్య బాధ్యత సర్వే అధికారులదే టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి గజ్వేల్అర్బన్, మే 24 : సీఎం �
రైతుకు భరోసా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతల నడ్డి విరుస్తున్న కేంద్రం కరోనా వ్యాక్సిన్ విషయంలో ముందు చూపు లేని ప్రధాని మోడీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్ అర్బన్, మే 24 : రైతులకు ధాన్య�
హుస్నాబాద్ సర్కారు దవాఖానలో 15 బెడ్లతో ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు ఆదేశాలు రాగానే వైద్యసేవలు ప్రారంభం హుస్నాబాద్, మే 23: హుస్నాబాద్ సర్కారు దవాఖానలో కరోనా ఐసొలేషన్ సెంటర్ కోసం అధికారులు ఏర్పాట్లు ముమ్�