నదికే కొత్త నడక నేర్పారుగోదావరి జలాలు తెచ్చి మెదక్ జిల్లాకు జీవం పోశారు..ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిర్యాలమడుగు చెక్డ్యాం వద్ద గంగమ్మకు పూజలు చేసిన ఎమ్మెల్యేమెదక్ రూరల్, ఏప్రిల్ 22: నదికే కొత్త న
పెద్దశంకరంపేట ,ఏప్రిల్ 22: రైతులు పండించిన ప్రతి గింజ నూ కొనుగోలు చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం పెద్దశంకరంపేటలో పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేం�
ప్రశాంత్నగర్/తొగుట/గజ్వేల్అర్బన్ /దుబ్బాక/చేర్యాల/ నంగునూరు /సిద్దిపేట టౌన్ /రాయపోల్,ఏప్రిల్ 21 : కరోనా వైరస్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం చేయవద్దని రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్ట�
భూ సమస్యల పరిష్కారానికగ్రీవెన్స్ మాడ్యూల్ధరణితో భూరికార్డులకు సంపూర్ణ భద్రతజిల్లాలో సేవలు వినియోగించుకున్న 28,241 మంది రైతులుజిల్లాలో 10,298 మ్యుటేషన్లు పూర్తిఅర్జీల పరిష్కారంలో సిద్దిపేట నంబర్వన్ధర�
నారాయణఖేడ్, ఏప్రిల్ 18: కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపడుతున్నారు. నారాయణఖేడ్ పట్టణంలోని పలు కాలనీల్లో హైపోక్లోరైడ్ రసాయనాన్ని పిచికారీని ఆది�
చిన్నశంకరంపేట,17ఏప్రిల్ : ఎక్కడో ఉన్న గోదావరి జలాలను మెదక్ జిల్లాకు తరలించి, సీఎం కేసీఆర్ అపర భగీరథుడిగా నిలిచారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. హల్దీవాగు ప్రాజెక్టు ద్వారా గోదావరి జ
1956లో సిద్దిపేట మున్సిపాలిటీగా ఏర్పాటు రెండు సార్లు ప్రత్యేక పాలన విధింపు ఇప్పటి వరకు 10మంది చైర్మన్లు అభివృద్ధిలో సిద్దిపేట రాష్ర్టానికి ఆదర్శం సిద్దిపేట, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమ పురి�
కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డ సిద్దిపేట కలెక్టరేట్, ఏప్రిల్16: నయా పైసా ఖర్చు లేకుండా జిల్లాలో అత్యంత పారదర్శకంగా ధరణి ద్వారా భూ సమస్యలను పరిష్కర