ప్రశాంత్నగర్/తొగుట/గజ్వేల్అర్బన్ /దుబ్బాక/చేర్యాల/ నంగునూరు /సిద్దిపేట టౌన్ /రాయపోల్,ఏప్రిల్ 21 : కరోనా వైరస్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం చేయవద్దని రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్ట�
భూ సమస్యల పరిష్కారానికగ్రీవెన్స్ మాడ్యూల్ధరణితో భూరికార్డులకు సంపూర్ణ భద్రతజిల్లాలో సేవలు వినియోగించుకున్న 28,241 మంది రైతులుజిల్లాలో 10,298 మ్యుటేషన్లు పూర్తిఅర్జీల పరిష్కారంలో సిద్దిపేట నంబర్వన్ధర�
నారాయణఖేడ్, ఏప్రిల్ 18: కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపడుతున్నారు. నారాయణఖేడ్ పట్టణంలోని పలు కాలనీల్లో హైపోక్లోరైడ్ రసాయనాన్ని పిచికారీని ఆది�
చిన్నశంకరంపేట,17ఏప్రిల్ : ఎక్కడో ఉన్న గోదావరి జలాలను మెదక్ జిల్లాకు తరలించి, సీఎం కేసీఆర్ అపర భగీరథుడిగా నిలిచారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. హల్దీవాగు ప్రాజెక్టు ద్వారా గోదావరి జ
1956లో సిద్దిపేట మున్సిపాలిటీగా ఏర్పాటు రెండు సార్లు ప్రత్యేక పాలన విధింపు ఇప్పటి వరకు 10మంది చైర్మన్లు అభివృద్ధిలో సిద్దిపేట రాష్ర్టానికి ఆదర్శం సిద్దిపేట, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమ పురి�
కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డ సిద్దిపేట కలెక్టరేట్, ఏప్రిల్16: నయా పైసా ఖర్చు లేకుండా జిల్లాలో అత్యంత పారదర్శకంగా ధరణి ద్వారా భూ సమస్యలను పరిష్కర
ఈ నెలాఖరు వరకు ఎర్లీ బర్డ్ పథకంమెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 15: ముందస్తు పన్ను వసూళ్లపై బల్దియా దృష్టి పెట్టింది. ఈ మేరకు మున్సిపల్శాఖ ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ఆరంభ మాసంలో న�
రోజురోజుకూ పెరుగుతున్న సందర్శకులు పారామోటరింగ్ ద్వారా విహంగ వీక్షణానికి అవకాశం ఆకాశం నుంచి ప్రాజెక్టు అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ పర్యాటకులను విశే
పరిశుభ్రతపై తరగతుల బోధన వ్యర్థ పదార్థాలతో ప్రహరీ నిర్మాణం బెంగళూరు తర్వాత సిద్దిపేటలో ఏర్పాటు సిద్దిపేట జోన్, ఏప్రిల్ 10: బడి అనగానే మనకు గుర్తుకు వచ్చేది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఆలయం అనుకుంటాం
వర్గల్, ఏప్రిల్10 : కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఐదోరోజూ శనివారం పరుగులు తీశాయి. ఈ ఐదు రోజుల్లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాలుగు చెరువులను గంగమ్మ నింపింది. అప�