ఈ నెలాఖరు వరకు ఎర్లీ బర్డ్ పథకంమెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 15: ముందస్తు పన్ను వసూళ్లపై బల్దియా దృష్టి పెట్టింది. ఈ మేరకు మున్సిపల్శాఖ ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ఆరంభ మాసంలో న�
రోజురోజుకూ పెరుగుతున్న సందర్శకులు పారామోటరింగ్ ద్వారా విహంగ వీక్షణానికి అవకాశం ఆకాశం నుంచి ప్రాజెక్టు అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ పర్యాటకులను విశే
పరిశుభ్రతపై తరగతుల బోధన వ్యర్థ పదార్థాలతో ప్రహరీ నిర్మాణం బెంగళూరు తర్వాత సిద్దిపేటలో ఏర్పాటు సిద్దిపేట జోన్, ఏప్రిల్ 10: బడి అనగానే మనకు గుర్తుకు వచ్చేది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఆలయం అనుకుంటాం
వర్గల్, ఏప్రిల్10 : కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఐదోరోజూ శనివారం పరుగులు తీశాయి. ఈ ఐదు రోజుల్లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాలుగు చెరువులను గంగమ్మ నింపింది. అప�
ప్రశాంత్నగర్, ఏప్రిల్ 8 : ప్రజలకు ఆరోగ్యం.. ఆహ్లాదం రెండూ ముఖ్యమేనని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటికే సిద్దిపేటను అభివృద్ధికి చిరునామాగా.. ఆదర్శంగా నిలిపామని, కోమటి చెరువుపై అన్ని వసతులతో నెక్లెస్ �
రేపు ఆశ్వారావుపేట క్షేత్ర సందర్శనకు 300మంది రైతులువిడతల వారీగా అన్ని సెగ్మెంట్ల నుంచి రైతులను తీసుకెళ్తాం..జిల్లాలో ఫ్యాక్టరీ స్థాపనకు ప్రభుత్వ నిర్ణయంటెలీ కాన్ఫరెన్స్లో తన్నీరు హరీశ్రావుసిద్దిపేట �
ప్రతి బడ్జెట్లోనూ వ్యవసాయరంగానికి ప్రాధాన్యంగ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నిర్ణయం గొప్ప విషయంరైతులపై ప్రేమకు ఇది నిదర్శనంసీఎం, మంత్రి చొరవతో పొలాలకు గోదావరి జలాలుజడ్పీ చైర్పర్సన్ వేలేట�
సుమారు రూ. 5 కోట్లతో నిర్మాణం అంచనామొదటి విడతగా రూ. కోటి కేటాయింపుఆధునిక హంగులతో బస్స్టాండ్ నిర్మాణంబస్స్టాండ్ నిర్మాణం పై ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక శ్రద్ధదుబ్బాక టౌన్, మార్చి 31 : దుబ్బాక �
జిల్లాలో 394 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుయాసంగిలో 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశంరైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలిప్రతి మండల అధికారి 4 కొనుగోలు కేంద్రాలను పర్యవే
జిల్లాలో ఒక సర్పంచ్, 101 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలుఈ నెల 3న వార్డుల వారీ ముసాయిదా.. ఎలక్టోరల్ జాబితా ప్రచురణ12న తుది జాబితా ప్రచురణదుబ్బాక, మార్చి 31:వివిధ కారణాలతో ఖాళీలు ఏర్పడిన గ్రామ పంచాయతీ సర్పంచ�
ఏకగ్రీవంగా ఆమోదించిన మున్సిపల్ పాలకమండలిమెదక్ మున్సిపాలిటీ, మార్చి 31: మున్సిపల్ పాలకవర్గం 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 28.03 కోట్లతో రూపొందించిన అంచనా బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. మున్సిపల్ చైర్మ�
రవాణా సేవల్లో కొత్త ఉత్సాహంతక్కువ చార్జీలకే ఆర్టీసీ పార్సిల్ సేవలుమెదక్ రీజియన్లో 8 ప్రత్యేక బస్సులు9 నెలల్లో రూ.1.13 కోట్ల ఆదాయం1.49 లక్షల పార్సిళ్ల చేరవేత18 పాయింట్లతో రవాణా సంస్థ సేవలుసంగారెడ్డి, మార్చి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డికల్యాణలక్ష్మి, పట్టా పాసు పుస్తకాల అందజేతచేర్యాల, మార్చి 31 : తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలకు చెందిన ఆడబిడ్డలు, రైతులు ఆనందంగా ఉండడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్త�
వారం రోజుల్లో ఇండ్లను అందుబాటులోకి తేవాలికలెక్టర్ వెంకట్రామ్రెడ్డిగజ్వేల్ రూరల్, మార్చి 31: సకల వసతులతో అద్భుతంగా మోడల్ కాలనీని ముంట్రాజ్పల్లి సమీపంలో వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకరావాలని కల�