కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి.
పర్యావరణాన్నిపరిరక్షించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లోని రంగనాయక సాగర్, టన్నెల్ను మంగళవారం ఆమె సందర్శించారు. గ్రామ శివారులో�
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. వానకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాలు పడక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. అక్కడక్కడ కురిసిన వర్షాలకు పలువురు రైతులు మొక్కజొన్నపంట సాగుచేశారు.
సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల వేధింపులకు అధికారులు బెంబేలెత్తి పోతున్నారు. గంటల తరబడి ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి తమ కార్యకర్తలకు, తాము చెప్పిన వారికి మాత్రమే పనులు చేయాలని హుకుం జారీ చేస్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతులు గురువారం బీఆర్కే భవన్లో రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎర్రవల్లిలోని వ్యవసాయ భూములకు
తీవ్ర వర్షాభావ పరిస్థితు ల్లో పంటలు ఎండిపోయి, పెట్టిన విత్తనాలు మొలవక భూగర్భ జలాలు అడుగంటి, వర్షా లు పడక సిద్దిపేట జిల్లాలో తీవ్ర కరువు విలయతాండవం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక రాములు �
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషిచేస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని నూతనంగా నిర్మించే 150 పడకల దవాఖాన, హుస్నాబాద
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో కొన్నిరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం వ్యవసాయ బోరు, బావుల మీద ఆధారపడే దుస్థితి నెల�
కోట్లాది రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన భవనం వృథాగానే ఉండి పోనుందా అనే ప్రశ్నలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వాసులను కలిచివేస్తున్నాయి. హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో 5 డిసెంబర్ 2022లో రూ.11.5కోట్లత�
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి త్యాగంచేసిన దుబ్బాక ప్రాంత రైతుల పంటపొలాలకు సాగునీటిని సరఫరా చేసి, వారి కన్నీళ్లను తుడవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం�