సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని మైసంపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి ఆయిల్పామ్ తోటను గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం మండల పరిధిలోని నర్మ�
తరగతి గదిలోనే విద్యార్థుల భవిష్యత్ నిర్ణయమవుతుందని, విద్యార్థుల తలరాతను మార్చేది తరగతి గది మాత్రమేనని తరగతి గది గొప్పతనాన్ని పెద్దలు గొప్పగా చెప్పేవాళ్లు. అయితే ఆ పాఠశాల విద్యార్థులకు ఆతరగతి గదులు శా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్తోపాటు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ విభాగాల్లో పనుల నిర్వహణ తీరుపై సిద్దిపేట కలెక్టర్ హైమావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్క�
ఆరుగాలం కష్టపడి పడించి విక్రయించిన పొద్దు తిరుగుడు ధాన్యం డబ్బులు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తొగుట సొసైటీ చైర్మన్ కె.హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల�
సిద్దిపేట జిల్లా మండల కేంద్రం బెజ్జంకి నుంచి బేగంపేట వర కు నిర్మిస్తున్న తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతూ బేగంపేట గ్రామస్తులు బుధవారం గ్రామంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చింతలపల్లి రవీ
ప్రభుత్వం ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని ఈ నెల ఒకేసారి మూడు నెలలకు సంబంధించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. పౌర సరఫరాలశాఖ ద్వారా రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన బియ్యంలో ఎక్కువ శాతం నూకలు ఉండడంతో
సిద్దిపేట జిల్లా గజ్వేల్ చుట్ట్టు ఉన్న గ్రామాలను కలుపుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.230కోట్లతో రింగ్రోడ్డు నిర్మాణం చేపట్టారు. రింగ్రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో �
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లల్ని చేర్పించండి అంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట చేపట�
తైక్వాండోలో జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని తైక్వాండో అసోసియేషన్ సిద్దిపేట జిల్లా గౌరవ అధ్యక్షుడు వేలేటి రాధాకృష్ణ శర్మ పిలుపునిచ్చారు. తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేటలోని
సిద్దిపేటకు చెందిన తెలంగాణ సూపర్ స్పెషాలిటీ డెంటల్ దవాఖాన వైద్యుడు అరవింద్ను సుమన్ టీవీ అవార్డు వరించింది. దశాబ్ద కాలంగా సిద్దిపేట ప్రాం తంలో వైద్యుడిగా సేవలు అందిస్తూనే.. సామా జిక సేవా కార్యక్రమాల�
కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయ్యిందని, సీఎం రైతులను, ఉద్యోగులను, విద్యార్థులను, వృద్ధులను, యువతను ఇలా అన్ని వర్గాలను మోసం చేశారని, మూడేండ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారం చేపట్టేది �
కేసీఆర్ పాలనలో యాదవుల సంక్షేమానికి పెద్దపీట వేశామని, యాదవులకు మంత్రి పదవితో పాటు హైదరాబాద్లోని కోకాపేట లో ఆత్మగౌరవ భవనం నిర్మించామని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
మానవసేవే మాధవసేవ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని సత్యసాయి సంజీవని దవాఖానకు గురువారం లయన్స్ క్లబ్ హై�
ఆర్థిక ఇబ్బందులు రైతుకూలీ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట చౌరస్తాలో చోటుచేసుకుంది. ధర్మాజీపేటకు చెందిన దివిటి నల్లగొండ(41) గ్రామంలో వ్యవసాయంతో ప�