అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం క్యాసారంలో చోటుచేసుకున్నది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. క్యాసారం గ్రామానికి చెందిన సంగపు ఆంజనేయులు(48) పంట సాగుకోసం అప
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం, అల్వాల-చెప్యాల క్రాస్ రోడ్డులోని రైతుసేవా కేంద్రానికి శుక్రవారం యూరియా లారీలు వచ్చాయి. దీంతో యూరియా తీసుకెళ్లడానికి ఆయా గ్రామాల రైతులు పీఏ
తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని 20 వార్డులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ ఫరూ�
తెలంగాణ హైవేస్ అథారిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట, సిరిసిల్ల (365బీ) జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా జనగామ నుంచి దుద్దెడ వరకు చేపట్టిన పనులు చివరి దశకు చేరుకున్నాయి.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఏ ఎరువుల దుకాణం వద్ద చూసినా రైతుల క్యూలే కనిపిస్తున్నాయి. యూరియా కొరత కారణంగా రైతులు క్యూలో చెప్పులు పెట్టి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది.
రెవెన్యూ శాఖలో కొంతమంది అధికారులు బరితెగించి, అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి బతికున్న వ్యక్తిని ఏకంగా చనిపోయినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, భూమిని ఇతరులకు బదలాయించార
ప్రభుత్వ దవాఖానలో సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో శుక్రవారం ఆమె ఆకస్మికంగా పర
సిద్దిపేట జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ పోలీస్ పహారాలో జరిగింది. సిద్దిపేట పట్టణంలోని కొండ భూదేవి గార్డెన్లో మంగళవారం సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట పట్టణంలోని రేషన్ కార్డు
యూరియా కోసం అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. యూరియా కొరత కారణంగా రైతులకు సమస్యగా మారింది. నిత్యం యూరియా దుకాణాల వద్ద రైతులు ఆరా తీస్తున్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఆగ్రోస్ కేంద్రాల
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో ఆయన తన కార్యాలయంలో ఆర్అండ్బీ, పీఆర్ శాఖల అధికారులతో సమీక్షా సమావ�
రోజురోజుకు సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఓ ఆటో డ్రైవర్నూ సైబర్ మోసగాళ్లు విడిచిపెట్టడం లేదు. ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్ను సైబర్ మోసగాడు హ్యాక్ చేసి, నీవు తీసుకున్న రు�
అప్పుల బాధతో ఓ రై తు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుటలో చోటుచేసుకున్నది. తొగుట ఎస్సై రవికాంతారావు తెలిపిన వివరాల ప్రకారం.. తొగుటకు చెందిన బండారు మహేశ్ (35)కు 20 గుంటల పొలం
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గులాబీజెండా ఎగురవేయాలని, కేసీఆర్ చేసిన అభివృద్ధ్దిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపున