ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషిచేస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని నూతనంగా నిర్మించే 150 పడకల దవాఖాన, హుస్నాబాద
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో కొన్నిరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం వ్యవసాయ బోరు, బావుల మీద ఆధారపడే దుస్థితి నెల�
కోట్లాది రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన భవనం వృథాగానే ఉండి పోనుందా అనే ప్రశ్నలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వాసులను కలిచివేస్తున్నాయి. హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో 5 డిసెంబర్ 2022లో రూ.11.5కోట్లత�
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి త్యాగంచేసిన దుబ్బాక ప్రాంత రైతుల పంటపొలాలకు సాగునీటిని సరఫరా చేసి, వారి కన్నీళ్లను తుడవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం�
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘట న సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో మంగళవారం చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగదేవ్పూర్కు చెందిన రాగుల నర్సింహులు (36) రెండెకరాలు కౌల�
విద్యార్థులు లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులు, పుట్టిపెరిగిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో�
సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారి ములుగు మండలం వంటిమామిడి నుంచి మొదలై బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి వరకు 92 కిలోమీటర్ల మేర పొడవు ఉంది. ఈ రహదారిపై 15ప్రాంతాల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు బ్లాక్�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రంలో భక్తుల వసతుల కోసం 100 కాటేజీలు నిర్మించేందుకు ప్రారంభించిన డోనార్ స్కీంకు దాతల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని ఈవో అన్నపూర్ణ తెలిపారు.
కిక్ బాక్సింగ్ ఆత్మ రక్షణకే కాకుండా క్రీడారంగంలోనూ రాణించడానికి దోహ దం చేస్తుందని సిద్దిపేట కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆంజనేయులు తెలిపారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాల రహీత జిల్లాగా సిద్దిపేటను తయారు చేసేందుకు అన్నివర్గాలు పోలీసులకు సహకరి ంచా లని సీఐ శ్రీను కోరారు.యాంటీ డ్రగ్స్ అవగాహన వీక్ సందర్భంగా ఆదివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణం�
తొలిసారిగా సిద్దిపేట జిల్లా దుబ్బాకకు వచ్చిన మంత్రి వివేక్కు నిరసనలు వెల్లువెత్తాయి. దుబ్బాక పట్టణంలోని రజినీకాంత్రెడ్డి ఫంక్షన్హాల్లో శుక్రవారం మధ్యాహ్నం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఇందిరమ్�
సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని మైసంపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి ఆయిల్పామ్ తోటను గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం మండల పరిధిలోని నర్మ�