ఆషాఢ బోనం.. తెలంగాణ ప్రజల జీవన వైవిధ్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పోతారంలో మహంకాళి అమ్మవారి బోనాల పండుగకు హాజర�
ఏపీ జలదోపిడీ, గోదావరి నదీజలాల్లో తెలంగాణ వాటా, బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులకు వివరిస్తామని సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్వీ జిల్లా �
కొన్ని రోజులుగా కనుమరుగైన వరుణుడు ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించాడు. హుస్నాబాద్ పట్టణంతో పాటు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది.
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన వర్షం 45 నిమిషాల పాటు జోరుగా పడింది. వర్షం కోసం అన్ని వర్గాలు ఎదురుచూస్�
హుస్నాబాద్ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారంతో కృషి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మార్ని�
ఇందిరమ్మ రాజ్యంలో పల్లెల్లో గుంతల రోడ్లు....గుడ్డి దీపాలు ఉండేవని, సీఎం రేవంత్రెడ్డి మళ్లీ ఎనకటి రోజులు తీసుకువచ్చే విధంగా పాలన కొనసాగిస్తున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్రెడ్డి ఆరోపిం�
వానలు కురవక పోవడం, రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలక పోవడంతో సాగునీటికి సిద్దిపేట జిల్లా రైతులు తల్లడిల్లుతున్నారు. తొలకరి వర్షాలకు వేసిన విత్తనాలు ఎండిపోతుండడం, నారు మళ్లు ముదిరిపోతుండడంతో రైతులు ఆందోళన �
తాము ఇండ్లు లేని పేదోళ్లం... కాంగ్రెస్ నాయకులు తమకు ఇండ్లు ఇవ్వలేదు...జనగామ ఎమ్మెల్యేరాజేశ్వర్రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి ఇండ్లు మంజూరు చేయించారు.అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల�
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, పథకాల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి అధికారులు వివరాలు అందించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి సూ
ప్రజా పాలనలో వైద్యరంగానికి పెద్దపీట వేస్తామన్న మంత్రి దామోదర చేతల్లో చూపడం లేదు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ సరిగ్గా అమలు కావడం లేదు. ఈ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు 60 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి.