ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపానికి గురై సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. మెదక్ జిల్లాలో మరో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు ఇలా.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లికి చెంద�
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని వంగపల్లి-ఉప్పరోనిగడ్డల మధ్యగల మట్టి రోడ్డు అధ్వానంగా మారిం ది. చిన్నపాటి వర్షం పడితేనే ఈ మట్టి రోడ్డు బురదమయంగా మారుతున్నది. రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో ప్ర�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మత్స్యకారులకు పెద్దపీట వేశామని, నీటి వనరుల్లో వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను వదిలి ఉపాధి చూపినట్లు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
పద్మశాలీలు ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధ్దికి కృషి చేసుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. సిద్దిపేట పట్టణ పద్మశాలి సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారణ మహోత్సవం పట్టణంలోని మార్కండేయ ఆలయంలో శుక్రవా�
సిద్దిపేట జిల్ల్లా హుస్నాబాద్లో శుక్రవారం నుంచి రైతు మహోత్సవం కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి తెలిపారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డులో మూడు రోజుల పాటు జరిగే రైతు మహోత్సవ క�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు కిసాన్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రాధిక తెలిపారు. వ్యవసాయమార్కెట్ యార్డులో కిసాన్ మేళా ఏర్పాట�
ప్రభుత్వ పాఠశాల పరిరక్షణే ఎస్టీయూ లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ అన్నారు. సిద్దిపేట ఎన్జీవోస్ భవన్లో బుధవారం ఎస్టీయూ రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమా
బీఆర్ఎస్ కార్యకర్త ఏ ఒక్కరికి ఆపద వచ్చినా పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం వర్గల్ మండలం తున్కిమక్తా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర�
ప్రజలకు ఒకే చోట ప్రభుత్వాధికారుల సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రానికి సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాలు మంజ�
పొద్దుతిరుగుడు పంట విక్రయించిన రైతులకు డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు డబ్బులు ఖాతాలో పడుతాయోనని రెండు నెలలుగా రైతులు ఎదురుచూస్తున్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో రెండెకరాల స్థలంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీ నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురవుతున్నది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్లో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. పది రోజులుగా తాగునీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్�