హనుమాన్ దీక్షకు పెట్టింది పేరు మన సిద్దిపేట అని, విజయవాడ కృష్ణానదిపై జరిగే తెప్పోత్సవం ఆరేండ్లుగా మన సిద్దిపేటలో జరుపుకోవడం ఆంజనేయుడి ఆశీర్వాదంగా భావిస్తున్నానని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన�
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన భూసార పరీక్ష కేంద్రం అలంకారపాయంగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం నియోపయోగంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపక పోవడంతో
సిద్దిపేట జిల్లా రాయపోల్ మం డలంలోని మంతూర్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు సైన్యంలో విధులు నిర్వహిస్తూ దేశసేవ చేస్తున్నారు. అనాజీపూర్కు చెందిన రిటైర్ట్ ఆర్మీ సైనికుడు నీల చంద్రం సోదరి ఇద్దరు కుమారులు
భారతమాతకు రక్షణగా... దేశ సరిహద్దుల్లో కాపలాదారుడిగా పనిచేసే భాగ్యం కలగడం అదృష్టం... ఈ అదృష్టం ఎందరికో రాదు.. చావు ఎన్నటికి తప్పదు... దేశం కోసం ప్రాణాలర్పిస్తే ఆ తృప్తి వేరు. అదే స్ఫూర్తితో దేశ త్రివిధ దళాల్లో �
వీర జవాన్ మురళీనాయక్ మృతిపై సిద్దిపేటలో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్టీ హాస్టల్ నుంచి ముస్తాబాద్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మురళీనాయక్�
రైతుల గోస చూస్తే కడుపు తరుక్కుపోతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మారెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించ
సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల
ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో భాగంగా తొలుత అన్ని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారుల అవగాహన కోసం ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలను చేపట్టింది. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లా మద్దూర�
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం, దౌల్తాబాద్ మండ లం ఇందుప్రియాల్ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన వల్ల కోతకు వచ్చిన వరిపంట పూర్తిగా నేలరాలింది. సోమవారం ఉదయం రైతులు గుర్రలసోఫ �
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామ శివారుపల్లె పిట్టలగూడెంలో కొన్ని రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. తాగునీరు లేక గూడెం వాసులు అల్లాడిపోతున్నారు. పిట్టలగూడెంలో సుమారు 60 కుటుంబాలు నివాస�
ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో నత్తనడకన ధాన్యం సేకరణ జరుగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో దొడ్డు వడ్లకు మిల్లుల అలాట్మెంట్ ఇంకా కాలేదు. మిల్లులు అలాట్మ�